స్టోరీస్

30-07-2026

30-07-2026 12:09 PM
విశాఖ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటనపై చంద్రబాబు ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల పట్ల వైయ‌స్ఆర్‌సీపీ తీవ్ర ఆగ్రహం వ
30-07-2026 10:12 AM
ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు
30-07-2026 10:10 AM
పొగాకు వ్యాపార లావాదేవీల్లో భాగంగా సూరిబాబు అనే వ్యక్తికి ఫాతిమా  సోదరుడు రూ.36 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.    ఆ డబ్బు తీసుకుని పొగాకు సరఫరా చేయకుండా తప్పించుకుంటూ సూరిబాబు తిరుగుతున్నాడు
30-07-2026 10:04 AM
రాష్ట్రస్థాయిలో బీసీ గుర్తింపు ఉన్నప్పటికీ, కేంద్ర ఓబీసీ జాబితాలో తగిన గుర్తింపు లేకపోవడం వల్ల కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర రిజర్వేషన్‌ ప్రయోజనాలు
30-07-2026 10:01 AM
ఈ విధానం వల్ల దస్తావేజు లేఖరులతోపాటు స్టాంప్‌ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, సహాయకులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. వీరిపై ఆధారపడిన కుటుంబాలను కలుపుకొంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల
30-07-2026 09:58 AM
 రెండు వారాల క్రితం కందుకూరు పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి కొనుగోలుదారులు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడటం జరిగింది.
30-07-2026 09:55 AM
2024లో చట్టబద్ధంగా వాహనాలు కొనుగోలు చేసిన కొత్త యజమానులు, 2018 నుంచి పూర్వ యజమానుల కాలంలో నమోదైన కేసులు, పెండింగ్‌ చలానాలు, బ్లాక్‌లిస్ట్‌ల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు
30-07-2026 09:51 AM
 2025 డీఎస్సీ మొదలుపెట్టగానే, అంతకు ముందు జగన్‌గారి హయాంలో నియమితుడైన కన్వీనర్‌ను తొలగించి మరో అధికారిని పెట్టుకున్నారు.
30-07-2026 09:48 AM
శ్రీ వైయస్‌ జగన్‌ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం తనను ఎంతగానో ఆకర్షించాయని జయకుమార్‌ వెల్లడించారు.
30-07-2026 09:44 AM
అంతర్రాష్ట్ర డూప్లికేట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యక్ష పర్యవేక్షణలో పొరుగు రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారల CEOల సమన్వయంతో తనిఖీలు చేపట్టాలి.

29-07-2026

29-07-2026 05:08 PM
శ్రీ వైయస్‌ జగన్‌ నాయకత్వం, సిద్ధాంతాలు, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత తమను ఎంతగానో ఆకర్షించాయని మండవ గౌతమ్‌, మండవ లక్ష్మీ నీరజ తెలిపారు.
29-07-2026 04:57 PM
 రాజధాని అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ, గుంటూరు కూడా కలుపుకొని రాజధాని అని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారు. మంచిదే. అయితే 2014–19 ఐదేళ్లు, 2024 నుంచి ఇప్పటివరకు రెండేళ్లు.. మొత్తం ఏడేళ్లు...
29-07-2026 04:54 PM
నిన్న జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు కనీస సౌకర్యాలు  కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.  దేవాదాయ ధర్మాదాయ శాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ మరియు జీవీఎంసీ...
29-07-2026 04:52 PM
‘క్రెడిట్‌ వితౌట్‌ కంట్రిబ్యూషన్‌’ చంద్రబాబు మార్కు రాజకీయమని, ఎన్ని తరాలు గడిచినా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై వైయస్‌ జగన్‌ ముద్ర చెరిగిపోదని స్పష్టం చేశారు
29-07-2026 03:51 PM
 ఉచిత పంటల బీమా పథకంపై ఎన్నికల్లో మాయమాటలు చెప్పి నమ్మించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే, అడ్డం తిరిగారు. పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు.
29-07-2026 03:31 PM
   టీచర్‌ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా సిద్ధమైన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం డీఎస్సీ నియామకాలను అక్రమాలతో కలుషితం చేసింది. స్పోర్ట్స్‌ కోటాలో అర్హులను పక్కనపెట్టి అధికార పార్టీకి చెందిన...
29-07-2026 02:58 PM
ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల అభివృద్ధి కోసం భోగాపురం ఎయిర్‌ పోర్టుకు 2023 మే 3వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ శంకుస్థాపన చేశారు.
29-07-2026 02:37 PM
అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కృష్ణా డెల్టా రైతుల సమస్యల పరిష్కారం కోసం  అవనిగడ్డ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరకు వేలాది మంది రైతులతో పాదయాత్ర చేపడతామని సింహాద్రి రమేష్‌బాబు
29-07-2026 02:33 PM
అక్రమ కేసులో అరెస్టై ప్రస్తుతం అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజును శ్రీ వైయస్‌ జగన్‌ పరామర్శించి, ములాఖత్‌లో మాట్లాడనున్నారని తెలిపారు
29-07-2026 02:24 PM
కడప కార్పొరేషన్‌ పరిధిలోని ఇర్కాన్‌ సర్కిల్‌ నుంచి ఐటీఐ సర్కిల్‌ వరకు ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇంటర్‌లాకింగ్‌ పేవర్డ్‌ బ్లాక్స్‌తో పార్కింగ్‌ సదుపాయాలు కల్పించాలని
29-07-2026 02:17 PM
వైయస్‌ జగన్‌ గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు.
29-07-2026 12:17 PM
ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ గారి చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది
29-07-2026 11:36 AM
రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సౌమ్యనాథ స్వామివారి
29-07-2026 11:10 AM
సంప్రదాయానికి విరుద్ధంగా ఎక్కడబడితే అక్కడ తొలి పావంచాలు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తొలి పావంచాల అంశంపై హోంమంత్రి ప్రకటన చేయడం ఏమిటని నిలదీశారు
29-07-2026 11:02 AM
నెల్లూరులో ఏర్పాటు చేయాల్సిన టాటా పవర్ ఇంగాట్-వేఫర్ యూనిట్‌ (10 గిగావాట్ల సామర్థ్యం) కోసం గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది.
29-07-2026 10:58 AM
రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారని, వారిని ఆదుకోవడానికి  తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఓ సమగ్రమైన పాలసీని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు
29-07-2026 10:54 AM
నిరుద్యోగులకు భృతి లేదు, ఉద్యోగాలూ ఇవ్వలేదు. తాజాగా మంగళవారం చంద్రబాబు సర్కారు మరో రూ.2,600 కోట్ల అప్పు చేసింది.

28-07-2026

28-07-2026 08:04 PM
మెగా డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే రాజీనామా చేయాలని నిరసనల్లో యువత ముక్తకంఠంతో డిమాండ్‌ చేసిందన్నారు
28-07-2026 07:58 PM
రాష్ట్రంలో డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియలో అడుగడుగునా భారీ అక్రమాలు జరిగాయి. అర్హులైన అభ్యర్థులను పక్కనబెట్టి, అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. స్పోర్ట్స్ కోటాను కూడా...
28-07-2026 07:53 PM
రాష్ట్రంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖను వదిలేసి, అన్ని విషయాల్లో 'నేనే... నేనే' అని డబ్బాలు కొట్టుకోవడం లోకేష్‌కు అలవాటైపోయింది.

Pages

Back to Top