స్టోరీస్

01-07-2026

01-07-2026 06:04 PM
రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే స్టీల్ ప్లాంట్ ని తొందరగా నిర్మించాలని మేం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే జేఎస్ డబ్ల్యూ (JSW) సంస్థతో కలిసి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 2023...
01-07-2026 03:55 PM
మూడున్నర ఎకరాల భూమి కబ్జా వ్యవహారం వెనుక మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే నాని ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని భూమన అన్నారు.
01-07-2026 03:49 PM
టీడీపీ ప్రయోజనాల కోసం కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి చర్యలపై నిఘా ఉంచి ప్రశ్నించాలని ఆయన సూచించారు
01-07-2026 03:45 PM
ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మద్యం సంస్కృతిని తీసుకొస్తోందని, దీనివల్ల కుటుంబాలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికే సంకోచించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు
01-07-2026 03:38 PM
పేదల ఓటు తొలగిస్తే వారు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఎలా కొనసాగుతారని జగన్‌ ప్రశ్నించారు. ప్రజలను ఓటు హక్కు లేనివారిగా మార్చే ప్రయత్నం జరుగుతోందని,
01-07-2026 03:35 PM
"అనుమతి లేదని అధికారులు చెబుతున్నప్పుడు అక్కడ దుకాణం ఎలా ఏర్పడింది? ఎవరి ఆదేశాలతో అది నడుస్తోంది?" అని ప్రశ్నించారు
01-07-2026 03:30 PM
ప్రస్తుతం చికిత్స పొందుతున్న త‌న తండ్రి త్వరగా కోలుకుంటున్నార‌ని, ఆయ‌న ఆరోగ్యం గురించి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ గారు నిత్యం డాక్ట‌ర్ల‌తో సంప్ర‌దిస్తున్నార‌ని,
01-07-2026 03:15 PM
బడుగు, బలహీన వర్గాలను బహిరంగంగా కించపరుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని జగన్‌ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి
01-07-2026 03:07 PM
పొగాకు రైతులు, మామిడి రైతులు, అక్వా రైతులు వరుసగా ఆందోళనలకు దిగుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని జగన్‌ అన్నారు.
01-07-2026 03:02 PM
బాబు పాలనలో బాధితులే నిందితులు. ఆశ్చర్యం అనిపించినా.. అదే నిజం. ఇటీవల రాజధాని రైతులు నన్ను కలిశారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. వారి కోరిక మేరకు మా పార్టీ తరఫున ఓ ప్రత్యేక కమిటీతోపాటు లీగల్‌ టీంను...
01-07-2026 02:57 PM
ఏపీలో ధర్మం, న్యాయం గాడి తప్పింది.  చంద్రబాబు తాను చేస్తున్న దోపిడీ, అవినీతి, దుర్మార్గపు పరిపాలనపై ప్రశ్నించే ఎవరినైనా అణచివేసే క్రమంలో దిగజారిపోతున్నారు.
01-07-2026 11:13 AM
ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను వినియోగిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు.
01-07-2026 11:04 AM
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పరిస్థితులు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, పరిశ్రమ కార్యకలాపాలపై ప్రత్యక్షంగా అవగాహన పొందేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ప్లాంట్‌ను సందర్శించాలని నిర్ణయించిన నేపథ్యంలో...
01-07-2026 09:06 AM
తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
01-07-2026 08:34 AM
పేద ముస్లిం కుటుంబాల్లో ఇళ్లలో సభ్యుల సంఖ్య ఆరుగురి కంటే ఎక్కువగా ఉంటోంద‌ని, అయితే, ఒకే ఇంటి నెంబరుపై ఆరుగురి కంటే ఎక్కువ మంది ఉంటే కంప్యూటర్ సిస్టమ్ అంగీకరించడం లేదని మాకు సమాచారం అందిందని చెప్పారు.
01-07-2026 08:29 AM
రెండేళ్లుగా కూటమి నాయకులు పాఠశాల వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ ప్రవేశపెడితే తెలుగును చంపేస్తున్నారంటూ ఉద్యమాలు చేసిన వారు,

30-06-2026

30-06-2026 06:25 PM
ఈ సందర్భంగా ఇరు నాయకులు పరస్పర ఆసక్తికర అంశాలపై చర్చించినట్లు సమాచారం. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ టే చియాంగ్‌ను వైయస్ జగన్ ఆత్మీయంగా ఆహ్వానించి పలకరించారు
30-06-2026 06:21 PM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరియు పోలీస్ వ్యవస్థ పనితీరు అత్యంత దారుణంగా ఉంది. రాష్ట్రంలో రోజుకో స్కామ్ బయటపడుతుంటే, దాని వెనుక పోలీసుల హస్తం ఉండటం అత్యంత ఆశ్చర్యకరంగా
30-06-2026 06:18 PM
ప్రస్తుతం సాదుకొండ, శివపురం, ఎర్రకొండ ప్రాంతాల్లో మైనింగ్ ప్రక్రియను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. యుద్ధ‌ప్రాతిపాదిక‌న జీవోలు విడుద‌ల చేసింది.
30-06-2026 06:13 PM
రెండేళ్లుగా మీరు అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం, మహిళలు, పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్యలు తీసుకోవాల్సిన హోంమంత్రి, అవన్నీ వదిలేసి రాజకీయంగా నేను ఓ మాట అంటే బాధపడుతున్నారా ?
30-06-2026 06:05 PM
దెందులూరులో చింతమనేని ప్రభాకర్ లాయ‌ర్ ఇంటిపై దాడి చేస్తే అతనిపై కేసు పెట్టకుండా, బాధితుడైన అడ్వకేట్ శ్రీనివాస్ పైనే రివర్స్‌గా కేసు పెట్టడాన్ని పోలీసులు ఎలా సమర్థించుకుంటారు? మొన్న పెనుమాకలో
30-06-2026 05:57 PM
గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి జరిగింది. 2014-19 మధ్య చంద్రబాబు అకాడమీని పూర్తిగా నిర్వీర్యం చేస్తే, 2019లో వైయ‌స్ జ‌గ‌న్ గారు ముఖ్యమంత్రి
30-06-2026 02:32 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోనే మామిడి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చేతికొచ్చిన పంట కుళ్లిపోతుండటంతో గత్యంతరం లేక కిలో రూ.2-3 లకే అమ్ముకుంటున్నారు
30-06-2026 02:24 PM
ఈ–బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీక­రించేందుకు విజ‌య‌వాడ న‌గ‌రంలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపోను పూర్తిగా కూల్చివేసి...­శిథిలాలను కూడా తొలగించారు. ఈ స్థలాన్ని వైయస్సార్‌సీపీ నాయకులు సంద‌...
30-06-2026 12:12 PM
2018లో ఎన్నికల ముందు కంబాలదిన్నెలో ఇదే స్టీల్ ప్లాంట్‌కు శిలాఫలకం వేసిన చంద్రబాబు, ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదన్నారు
30-06-2026 12:00 PM
రైతులకు మద్దతు ధర కల్పించడంలో కూటమి సర్కార్‌ విఫలమైందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.
30-06-2026 11:50 AM
విజయవాడ విద్యాధరపురం డిపోను పూర్తిగా కూల్చివేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను ప్రారంభించడం ఆర్టీసీ ప్రైవేటీకరణకు తొలి సంకేతమని ఆయన పేర్కొన్నారు. ప్రజల సొమ్ముతో, ఉద్యోగుల కష్టంతో నిర్మితమైన...
30-06-2026 10:01 AM
రాష్ట్రవ్యాప్తంగా బస్‌ స్టేషన్లు, డిపోల రూపంలో ఉన్న విలువైన భూములే ఆర్టీసీకి వెన్నుముక. ఆ వెన్నుముకను చంద్రబాబు ప్రభుత్వం విరిచేస్తోంది. రాష్ట్రంలో వేలకోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం...
30-06-2026 09:58 AM
సాధుకొండపై 900 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక బ్లాక్‌గా విభజించి ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ)కు కేటాయించారు. ఈ బ్లాక్‌కు నిర్వహించిన ఈ–వేలంలో ఏపీఎండీసీ ఖనిజ విలువపై 130.30 శాతం...
30-06-2026 09:48 AM
కొంతమంది అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రతీ చర్యను నిశితంగా పరిశీలించాలని సజ్జల సూచించారు. బీఎల్ ్వలు సహకరించకపోతే పార్టీ సీనియర్ నేతలను సంప్రదించాలని,

Pages

Back to Top