Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
విజయవాడ సీపీ ఆధ్వర్యంలోనే లాకప్డెత్
బీచ్ షాక్స్ పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?
జగన్ 2.0 లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం
కూటమి పాలనలో పబ్లిసిటీ ఫుల్.. అభివృద్ధి నిల్
కాపు సామాజిక వర్గానికి రక్షణ కరువు
ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యం రాజ్యాంగాన్ని అవమానించడమే
రూ.1.75 కోట్ల హౌసింగ్ ఐరన్ మాయం..
రోజురోజుకూ ముదురుతున్న పొగాకు రైతుల సంక్షోభం
నేడు గవర్నర్ను కలవనున్న వైయస్ఆర్సీపీ బృందం
నేడు రంపచోడవరం నియోజకవర్గ నేతలతో వైయస్ జగన్ భేటీ
స్టోరీస్
18-06-2026
విజయవాడ సీపీ ఆధ్వర్యంలోనే లాకప్డెత్
18-06-2026 04:27 PM
విజయవాడ నగరంలో జరుగుతున్న సంఘటనలు దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీస్తున్నారు. కాపు యువకుడు సాయికృష్ణ ఘటన దేశమంతా నివ్వెర పోయేలా చేసింది.
బీచ్ షాక్స్ పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?
18-06-2026 04:18 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కవగా నష్టపోయింది రైతులే. వైయస్ఆర్సీపీ హయాంలో వ్యవసాయం పండగలా సాగితే చంద్రబాబు వచ్చాక దండగ అనే విధంగా మార్చేశాడు. రైతులకు కనీసం సబ్సిడీ ఎరువులు, సబ్సిడీ విత్తనాలు కూడా...
జగన్ 2.0 లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం
18-06-2026 03:42 PM
రంపచోడవరం నియోజకవర్గం నుంచి వచ్చిన నా ఆత్మీయులందరికీ స్వాగతం పలుకుతున్నాను. నియోజకవర్గాల వారీగా పార్టీ వారిని కలిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాను
కూటమి పాలనలో పబ్లిసిటీ ఫుల్.. అభివృద్ధి నిల్
18-06-2026 03:03 PM
అనంతపురం నగర అభివృద్ధిపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ, ఒకరోజు రూ.130 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, మరోరోజు రూ.180 కోట్ల పనులు జరిగాయని చెబుతున్నారని, కానీ వాస్తవంగా కాంట్రాక్టర్లు
కాపు సామాజిక వర్గానికి రక్షణ కరువు
18-06-2026 02:52 PM
గాదె సాయికృష్ణ 40 రోజులుగా కనిపించడం లేదని, అతనికి ఏమైందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. "ఒక తల్లికి నీ కొడుకు లేడు, ఫోటో పెట్టుకుని దండ వేసుకోమని చెప్పే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం"...
ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యం రాజ్యాంగాన్ని అవమానించడమే
18-06-2026 02:40 PM
ప్రభుత్వ అధికారిని నిలబెట్టి రాజకీయ కార్యకర్త ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని శైలజానాథ్ పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ఎన్నికల వ్యవస్థ నిష్పక్షపాతంపై ప్రజల్లో...
రూ.1.75 కోట్ల హౌసింగ్ ఐరన్ మాయం..
18-06-2026 12:27 PM
డీడీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి స్వయంగా హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారని గుర్తు చేసిన రాచమల్లు, ఆ ఫిర్యాదును తాను కూడా స్వాగతిస్తున్నానన్నారు
రోజురోజుకూ ముదురుతున్న పొగాకు రైతుల సంక్షోభం
18-06-2026 12:21 PM
2023-24 మార్కెటింగ్ సీజన్లో 215.35 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి కిలోకు సగటు ధర రూ.288.65 లభించగా, 2024-25 సీజన్లో 240.64 మిలియన్ కిలోల ఉత్పత్తికి సగటు ధర రూ.248.86కు పడిపోయిందన్నారు.
నేడు గవర్నర్ను కలవనున్న వైయస్ఆర్సీపీ బృందం
18-06-2026 10:54 AM
పలువురు నేతలు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ను కలిసి డీఎస్సీ స్కామ్ సహా కీలక అంశాలను వివరించనున్నారు.
నేడు రంపచోడవరం నియోజకవర్గ నేతలతో వైయస్ జగన్ భేటీ
18-06-2026 10:52 AM
మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.
17-06-2026
రౌడీ షీటర్ అయినంత మాత్రాన పోలీసులు చంపేస్తారా ?
17-06-2026 06:44 PM
వైయస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్... హోంమంత్రి అనితను కించపరిచారని, ఆమె మేకప్ గురించి మాట్లాడారని, తద్వారా రాష్ట్రంలో మొత్తం స్త్రీ సమాజాన్ని కించపరిచారంటూ కూటమి పార్టీలు నానా హంగామా చేస్తున్నాయి.
ఎస్ఐర్ పేరుతో భారీ ఎత్తున ఓట్లు తొలగించే కుట్ర
17-06-2026 06:40 PM
ఎస్ఐర్ పేరు మీద ఓట్ల సవరణ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోంది. దీన్ని పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్దంగా దీన్ని చేపట్టాలని ముందు నుంచీ కోరుతున్నాం. మా పార్టీ గతంలో ఎన్నోసార్లు అనేక వేదికలపై ఈ డిమాండ్...
బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలా?
17-06-2026 06:36 PM
కూటమి ప్రభుత్వం పనితీరు పిచ్చోడు చేతిలో రాయి పెట్టినట్లుగా ఉంది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు, డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు పెరిగాయి. ఇప్పుడు విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ పేరుతో బహిరంగంగా...
కూటమి పాలనలో మనుషుల కంటే మేకప్కే విలువ ఎక్కువా?
17-06-2026 06:28 PM
రాష్ట్ర హోంమంత్రి అనిత మహిళల గౌరవం గురించి మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. గత రెండేళ్లుగా మహిళలను అవమానకరంగా మాట్లాడింది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, వైయస్ఆర్సీపీ...
డీఎస్సీలో అక్రమాలు జరగనప్పుడు సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు?
17-06-2026 06:22 PM
డీఎస్సీ- 2025 నిర్వహణపై ప్రజల్లో ఉన్న అనుమానాలను లేవనెత్తుతూ వైయస్ జగన్ గారు చాలా ప్రశ్నలు సంధిస్తే దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంతవరకు కనీసం సమాధానం చెప్పిన పాపానపోకుండా స...
నా వ్యాఖ్యలు మహిళా లోకంపై కాదు.
17-06-2026 06:08 PM
విశాఖపట్నం: గడిచిన కొద్దిరోజులుగా తనపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర
జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన దాడిశెట్టి రాజా
17-06-2026 03:26 PM
చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, సంబంధిత అధికారులు మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జ్ఞానేశ్వరి సురక్షితంగా ఇంటికి చేరాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు.
డీఎస్సీ అక్రమాలపై చర్చకు సిద్ధం
17-06-2026 03:05 PM
డీఎస్సీ వ్యవహారంపై చర్చించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాయికి మంత్రి లోకేష్ సరిపోరని వ్యాఖ్యానించారు. తమతోనే చర్చించే ధైర్యం, దమ్ము ఉందా అని ప్రశ్నించారు.
బనగానపల్లెలో దొంగ ఓట్ల కుట్ర
17-06-2026 02:53 PM
మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి బంధువులను రెవెన్యూ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎలా నియమించారని ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం
17-06-2026 02:28 PM
మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించినా, వినతిపత్రాలు అందజేసినా స్పందించాల్సిన ప్రభుత్వం, బదులుగా
దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలి
17-06-2026 12:57 PM
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరించడం భారత రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, వివక్ష నిరసన మరియు మత స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలి
17-06-2026 11:42 AM
"కాపు యువకుడిని చంపితే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు?" అంటూ నాయకులు ప్రశ్నించారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడంపై వైయస్ఆర్సీపీ న్యాయ పోరాటం
17-06-2026 11:24 AM
‘శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రభుత్వ నోటీసులను సాకుగా చూపి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చింది.
అప్పులే అప్పులు.. సర్కారు గొప్పలు!
17-06-2026 11:21 AM
మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.4,600 కోట్ల అప్పును ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల.. కేవలం రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం...
సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపారు
17-06-2026 09:53 AM
ఇటీవల తమిళనాడు మధురై కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తండ్రీకొడుకులు.. ఇద్దరినీ తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి పోలీసులు చంపేస్తే, దానిపై న్యాయ విచారణ జరిపి తొమ్మిది మంది పోలీసులను దోషులుగా...
16-06-2026
హెచ్ ఎం అంటే హోం మంత్రి కాదు.. 'హెడ్ స్ట్రాంగ్' మంత్రి.
16-06-2026 08:26 PM
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం పోలీసుల విధి. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అమలు...
అసలు సమస్యలు పక్కనపెట్టి డైవర్షన్ డ్రామా!
16-06-2026 08:15 PM
ఎన్నికలకు ముందు వైయస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్రం రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పుల్లో ఉందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు.
కల్తీ పాల ఘటనలో 16 మంది మృతులు.. బాధితులను పరామర్శించరా?
16-06-2026 08:11 PM
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు.
కూటమి సర్కార్ లో కాపులపై హద్దుమీరి అరాచకాలు
16-06-2026 08:08 PM
తాడేపల్లి: రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వరుసగా హత్యలు జరుగుతున్నాయని, తాజాగా విజయవాడ కృష్ణలంక పోలీసులు చేసిన సాయికృష్ణ లాకప్ డెత్ ఇందుకు నిదర్శనమని వైఎస్సా
రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతిభద్రతలు
16-06-2026 08:03 PM
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, జిల్లాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనలు సక్సెస్ అయ్యాయి. ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టోను, హామీల్ని వదిలేయడంతో పాటు కొనసాగుతున్న పథకాలను కూడా తొలగిస్తున్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »