Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
విశాఖలో పెట్టుబడులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
స్పీకర్గా అయ్యన్న అనర్హుడు
ఉపాధి హామీ కూలీలకు వెంటనే వేతనాలు చెల్లించాలి
టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి పిన్నెల్లి సవాల్
వైయస్ఆర్సీపీలో నియామకాలు
వైయస్ జగన్ ఇచ్చిన ‘వెలుగులు’
డేటా సెంటర్ సరే.. ఉద్యోగాల మాటేమిటి?
బట్టబయలైన టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర
పేదల సొంతింటి కల సాకారం జగనన్న పుణ్యమే
హనీట్రాప్ పాత్రదారులపై చర్యలు సరే
స్టోరీస్
29-04-2026
విశాఖలో పెట్టుబడులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
29-04-2026 02:08 PM
నిన్న విశాఖలో గూగుల్, అదానీ, ఎయిర్ టెల్ సంయుక్తంగా ప్రారంభించిన 1 గిగా వాట్ డేటా సెంటర్ కి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది.
స్పీకర్గా అయ్యన్న అనర్హుడు
29-04-2026 12:01 PM
నాతవరంలో నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా స్టే తెచ్చిన అయ్యన్న హిందువా?
ఉపాధి హామీ కూలీలకు వెంటనే వేతనాలు చెల్లించాలి
29-04-2026 11:57 AM
ఉపాధి హామీ పనుల్లో బయటపడిన అవినీతి అంశాలపై వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పనుల కొరతతో కూలీలు వలస బాట పడుతున్న పరిస్థితిని ప్రభుత్వం గమనించి, అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ...
టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి పిన్నెల్లి సవాల్
29-04-2026 11:35 AM
‘జూలకంటి బ్రహ్మారెడ్డి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ఎవరో పిల్లలు గొడవపడి ఆయన కాన్వాయ్ పై సీసాలు వేస్తే అది వైయస్ఆర్సీపీకి ఆపాదించడానికి జూలకంటి బ్రహ్మారెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.
వైయస్ఆర్సీపీలో నియామకాలు
29-04-2026 11:32 AM
ఆముదాల వలసకు చెందిన ఎల్. కాంతారావు, బి.పద్మజలను వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా, ఎల్. శ్రీరాములునాయుడును పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా, బి. వెంకటకృష్ణ రావును స్టేట్ వైయస్ఆర్టీయూసీ
వైయస్ జగన్ ఇచ్చిన ‘వెలుగులు’
29-04-2026 11:29 AM
ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ శాఖకు సంబంధం లేని పనులకు వినియోగించకూడదని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు,
28-04-2026
డేటా సెంటర్ సరే.. ఉద్యోగాల మాటేమిటి?
28-04-2026 08:49 PM
అదానీ, ఎయిర్టెల్, గూగుల్ సంస్థలు సంయుక్తంగా విశాఖలో ఏర్పాటు చేస్తున్న 1 గిగా వాట్ డేటా సెంటర్కి శంకుస్థాపన చేయడాన్ని వైయస్ఆర్సీపీ స్వాగతిస్తోంది.
బట్టబయలైన టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర
28-04-2026 08:43 PM
రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా ప్రభుత్వం ఉందా? పాలన సాగుతోందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ లేకుండా జనజీవనం స్తంభించిపోయే పరిస్ధితి.
పేదల సొంతింటి కల సాకారం జగనన్న పుణ్యమే
28-04-2026 05:16 PM
పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత పూర్తిగా జగనన్నదే. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకుని పనిచేసింది. లక్షలాది కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చిన చరిత్ర...
హనీట్రాప్ పాత్రదారులపై చర్యలు సరే
28-04-2026 05:09 PM
ఇవాళ రాష్ట్రమంతా అనంతపురం జిల్లా వైపు చూస్తోంది. జిల్లా ప్రజలంతా సిగ్గుపడే విషయాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్య సాయిబాబా, విన్సెట్ ఫెర్రర్, తరిమెళ్ల నాగిరెడ్డి లాంటి...
స్పీకర్ అయ్యన్న ఆదేశాలతోనే గణేష్ పై టీడీపీ గూండాల దాడి
28-04-2026 05:04 PM
హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ చెరువులో స్పీకర్ కుటుంబ సభ్యులు అక్రమ నిర్మాణాలు చేయడమే కాకుండా దాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించినందుకు ఉమా శంకర్ గణేష్పై దాడి చేయడం హేయమన్నారు. ప్రెస్మీట్...
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పెట్రోలు డీజిల్ కృత్రిమ కొరత
28-04-2026 02:51 PM
కనీసం ఏ మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం లేదని, సిగ్గుశరం లేకుండా ఉందని మాజీ ఎంపీ భరత్ వాపోయారు. 20 లీటర్లు, 10 లీటర్లు ట్యాంకులు. ఆ ట్యాంకుల్లో కూడా వీళ్లు డీజిల్ పోయట్లేదని జనాలు చెబుతున్నారని
మార్కెట్లో ప్రభుత్వ జోక్యం లేకపోవడం వల్ల తగ్గిన పంటల ధరలు
28-04-2026 02:19 PM
రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు జరిగిందని, ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, బాపట్ల, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికంగా పంట సాగు జరిగిందని వివరించారు. అయితే...
ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఫుల్-పెట్రోల్, డీజల్ నిల్
28-04-2026 02:04 PM
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాలకులు మాత్రం టూర్లలో బిజీగా ఉండటం బాధాకరమని విమర్శించారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు...
పెట్రోల్, డీజిల్ కొరతపై కంగాటి శ్రీదేవమ్మ ఆగ్రహం
28-04-2026 01:57 PM
ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పెట్రోల్, డీజిల్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని కంగాటి శ్రీదేవమ్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ...
పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలి
28-04-2026 01:53 PM
డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ఇంధనం అందుబాటులో లేకపోవడంతో రైతులు, వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు
రాజమండ్రిలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైయస్ఆర్సీపీ నిరసన
28-04-2026 01:07 PM
ఆటో డ్రైవర్లు, రవాణా రంగానికి చెందినవారు రోజువారీ జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ కొరత నెలకొనడం
ఇంధన, గ్యాస్ కొరతపై కేంద్రానికి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
28-04-2026 01:03 PM
ఆంధ్రప్రదేశ్లో సుమారు 70 శాతం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేకపోయినా ఏపీలో మాత్రమే ఇంధన కొరత నెలకొనడం...
ఇంధన కొరతపై సీఎం సమీక్ష ఏదీ?
28-04-2026 01:01 PM
పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రంపై బాధ్యత నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కేంద్రంలో కూడా భాగస్వాములే అన్న విషయాన్ని...
కూటమి నాయకుల ప్రయోజనాల కోసమే కృత్రిమ కొరత
28-04-2026 12:56 PM
పెట్రోల్ బంకుల్లో పరిమితంగా ఇంధనం ఇవ్వడంతో ఆటో డ్రైవర్లు, రోజువారీ వృత్తులు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రోజుకు అవసరమైనంత పెట్రోల్ దొరకక కుటుంబ పోషణ కష్టంగా మారిందని...
తాడేపల్లిగూడెంలో ఇంధన కొరతపై వైయస్ఆర్సీపీ నిరసన
28-04-2026 12:52 PM
పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం లేకుండా తక్షణ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని వైయస్ఆర్సీపీ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డీజిల్ కొరతతో రామచంద్రపురంలో నిలిచిన వరి కోతలు
28-04-2026 12:40 PM
ప్రభుత్వం వెంటనే స్పందించి డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలవకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేసే వారే కరువయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
తిరుపతిలో ఇంధన కొరతపై వినూత్న నిరసన
28-04-2026 12:08 PM
ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సామాన్యుల జీవితం మరింత ఇబ్బందులకు గురవుతుందని హెచ్చరించారు.
శ్రీకాకుళంలో ఇంధన కొరతపై నిరసన
28-04-2026 12:02 PM
. ఈ సంక్షోభానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు
ఇంధన కొరతకు కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణం
28-04-2026 11:40 AM
సామాన్య ప్రజలు డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతుంటే మంత్రులు విదేశీ పర్యటనల్లో మునిగిపోయారని ఆయన మండిపడ్డారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు ఉన్నాయని చెప్పుకునే ప్రభుత్వం ఇంధన కొరతను గుర్తించలేకపోవడం...
విజయవాడలో వినూత్న నిరసన
28-04-2026 11:27 AM
ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు వైయస్ఆర్సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. ఆరు రోజులుగా కొనసాగుతున్న ఇంధన కొరతపై ప్రభుత్వం...
పాడేరులో ఇంధన సంక్షోభంపై ఎమ్మెల్యేల ఆగ్రహం
28-04-2026 11:14 AM
కేంద్ర స్థాయిలో సరఫరాలో ఎలాంటి లోటు లేదని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్లో లేదని సమాచారం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొరత ఏర్పడటం ఆశ్చర్యకరమన్నారు
కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో ఇంధన సంక్షోభం
28-04-2026 11:12 AM
పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రైతులు, రవాణాదారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా
కర్నూలులో ఇంధన కొరతపై కాటసాని ఆగ్రహం
28-04-2026 11:05 AM
దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం నెలకొనడం ఆందోళనకరమన్నారు. మూడు రోజులుగా సమస్య మరింత తీవ్రమవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని...
ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజీల్ సంక్షోభం..
28-04-2026 11:02 AM
కేంద్ర పెట్రోలియం శాఖ సరఫరాలో ఎలాంటి లోటు లేదని స్పష్టంచేసిందని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్లో లేదని చెప్పిందన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలో కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »