స్టోరీస్

29-04-2026

29-04-2026 03:45 PM
నల్లి శ్రీనివాసరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఘటనలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోరారు.  
29-04-2026 02:43 PM
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేస్తూ,
29-04-2026 02:24 PM
గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు, కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, ధర స్థిరీకరణ, గిట్టుబాటు ధర, పంట కొనుగోలు, రైతు భరోసా వంటి పథకాల ద్వారా అండగా నిలిచారని గుర్తుచేశారు
29-04-2026 02:16 PM
గతంలో కూలీలతో కోతలు కోసేవారు. ఇప్పుడు యంత్రాలతో కోతలు చేస్తున్నారు. కానీ ఆ యంత్రాలకు డీజిల్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాత్రం బైక్‌కు 2 లీటర్లు, కారుకు 15 లీటర్లు,...
29-04-2026 02:08 PM
నిన్న విశాఖ‌లో గూగుల్‌, అదానీ, ఎయిర్ టెల్ సంయుక్తంగా ప్రారంభించిన 1 గిగా వాట్ డేటా సెంట‌ర్ కి చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో కూట‌మి ప్ర‌భుత్వం శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది.
29-04-2026 12:01 PM
నాతవరంలో నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. నల్లకొండమ్మ తల్లి దేవాలయం కట్టకుండా స్టే తెచ్చిన అయ్యన్న హిందువా?
29-04-2026 11:57 AM
ఉపాధి హామీ పనుల్లో బయటపడిన అవినీతి అంశాలపై వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పనుల కొరతతో కూలీలు వలస బాట పడుతున్న పరిస్థితిని ప్రభుత్వం గమనించి, అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ...
29-04-2026 11:35 AM
‘జూలకంటి బ్రహ్మారెడ్డి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ఎవరో పిల్లలు గొడవపడి ఆయన కాన్వాయ్ పై సీసాలు వేస్తే అది వైయ‌స్ఆర్‌సీపీకి ఆపాదించడానికి జూలకంటి బ్రహ్మారెడ్డి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. 
29-04-2026 11:32 AM
ఆముదాల వలసకు చెందిన ఎల్‌. కాంతారావు, బి.పద్మజలను వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా, ఎల్‌. శ్రీరాములునాయుడును పార్టీ స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీగా, బి. వెంకటకృష్ణ రావు­ను స్టేట్ వైయ‌స్‌ఆర్‌టీయూసీ
29-04-2026 11:29 AM
ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్‌ శాఖకు సంబంధం లేని పనులకు వినియోగించకూడదని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు,

28-04-2026

28-04-2026 08:49 PM
అదానీ, ఎయిర్‌టెల్‌, గూగుల్ సంస్థ‌లు సంయుక్తంగా విశాఖ‌లో ఏర్పాటు చేస్తున్న 1 గిగా వాట్ డేటా సెంట‌ర్‌కి శంకుస్థాప‌న చేయ‌డాన్ని వైయ‌స్ఆర్‌సీపీ స్వాగ‌తిస్తోంది.
28-04-2026 08:43 PM
 రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా ప్రభుత్వం ఉందా? పాలన సాగుతోందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్‌ లేకుండా జనజీవనం స్తంభించిపోయే పరిస్ధితి.
28-04-2026 05:16 PM
పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత పూర్తిగా జగనన్నదే. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకుని పనిచేసింది. లక్షలాది కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చిన చరిత్ర...
28-04-2026 05:09 PM
ఇవాళ రాష్ట్రమంతా అనంతపురం జిల్లా వైపు చూస్తోంది. జిల్లా ప్ర‌జ‌లంతా సిగ్గుపడే విషయాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్య సాయిబాబా, విన్సెట్‌ ఫెర్రర్, తరిమెళ్ల నాగిరెడ్డి లాంటి...
28-04-2026 05:04 PM
హైకోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘించి మ‌రీ చెరువులో స్పీక‌ర్ కుటుంబ స‌భ్యులు అక్రమ నిర్మాణాలు చేయ‌డమే కాకుండా దాన్ని ప్ర‌జ‌ల పక్షాన ప్రశ్నించినందుకు ఉమా శంక‌ర్ గ‌ణేష్‌పై దాడి చేయ‌డం హేయ‌మ‌న్నారు. ప్రెస్‌మీట్...
28-04-2026 02:51 PM
కనీసం ఏ  మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం లేదని,  సిగ్గుశరం లేకుండా ఉందని మాజీ ఎంపీ భరత్ వాపోయారు. 20 లీటర్లు, 10 లీటర్లు ట్యాంకులు. ఆ ట్యాంకుల్లో కూడా వీళ్లు డీజిల్ పోయట్లేదని జనాలు చెబుతున్నారని
28-04-2026 02:19 PM
రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు జరిగిందని, ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, బాపట్ల, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికంగా పంట సాగు జరిగిందని వివరించారు. అయితే...
28-04-2026 02:04 PM
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాలకులు మాత్రం టూర్లలో బిజీగా ఉండటం బాధాకరమని విమర్శించారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు...
28-04-2026 01:57 PM
ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పెట్రోల్, డీజిల్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని కంగాటి శ్రీదేవమ్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ...
28-04-2026 01:53 PM
డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ఇంధనం అందుబాటులో లేకపోవడంతో రైతులు, వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు
28-04-2026 01:07 PM
ఆటో డ్రైవర్లు, రవాణా రంగానికి చెందినవారు రోజువారీ జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ కొరత నెలకొనడం
28-04-2026 01:03 PM
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 70 శాతం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేకపోయినా ఏపీలో మాత్రమే ఇంధన కొరత నెలకొనడం...
28-04-2026 01:01 PM
పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రంపై బాధ్యత నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కేంద్రంలో కూడా భాగస్వాములే అన్న విషయాన్ని...
28-04-2026 12:56 PM
పెట్రోల్ బంకుల్లో పరిమితంగా ఇంధనం ఇవ్వడంతో ఆటో డ్రైవర్లు, రోజువారీ వృత్తులు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రోజుకు అవసరమైనంత పెట్రోల్ దొరకక కుటుంబ పోషణ కష్టంగా మారిందని...
28-04-2026 12:52 PM
పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం లేకుండా తక్షణ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  
28-04-2026 12:40 PM
ప్రభుత్వం వెంటనే స్పందించి డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలవకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేసే వారే కరువయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
28-04-2026 12:08 PM
ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సామాన్యుల జీవితం మరింత ఇబ్బందులకు గురవుతుందని హెచ్చరించారు. 
28-04-2026 12:02 PM
. ఈ సంక్షోభానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు
28-04-2026 11:40 AM
సామాన్య ప్రజలు డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతుంటే మంత్రులు విదేశీ పర్యటనల్లో మునిగిపోయారని ఆయన మండిపడ్డారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు ఉన్నాయని చెప్పుకునే ప్రభుత్వం ఇంధన కొరతను గుర్తించలేకపోవడం...
28-04-2026 11:27 AM
ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. ఆరు రోజులుగా కొనసాగుతున్న ఇంధన కొరతపై ప్రభుత్వం...

Pages

Back to Top