స్టోరీస్

28-04-2026

28-04-2026 08:49 PM
అదానీ, ఎయిర్‌టెల్‌, గూగుల్ సంస్థ‌లు సంయుక్తంగా విశాఖ‌లో ఏర్పాటు చేస్తున్న 1 గిగా వాట్ డేటా సెంట‌ర్‌కి శంకుస్థాప‌న చేయ‌డాన్ని వైయ‌స్ఆర్‌సీపీ స్వాగ‌తిస్తోంది.
28-04-2026 08:43 PM
 రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా ప్రభుత్వం ఉందా? పాలన సాగుతోందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్‌ లేకుండా జనజీవనం స్తంభించిపోయే పరిస్ధితి.
28-04-2026 05:16 PM
పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత పూర్తిగా జగనన్నదే. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకుని పనిచేసింది. లక్షలాది కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చిన చరిత్ర...
28-04-2026 05:09 PM
ఇవాళ రాష్ట్రమంతా అనంతపురం జిల్లా వైపు చూస్తోంది. జిల్లా ప్ర‌జ‌లంతా సిగ్గుపడే విషయాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్య సాయిబాబా, విన్సెట్‌ ఫెర్రర్, తరిమెళ్ల నాగిరెడ్డి లాంటి...
28-04-2026 05:04 PM
హైకోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘించి మ‌రీ చెరువులో స్పీక‌ర్ కుటుంబ స‌భ్యులు అక్రమ నిర్మాణాలు చేయ‌డమే కాకుండా దాన్ని ప్ర‌జ‌ల పక్షాన ప్రశ్నించినందుకు ఉమా శంక‌ర్ గ‌ణేష్‌పై దాడి చేయ‌డం హేయ‌మ‌న్నారు. ప్రెస్‌మీట్...
28-04-2026 02:51 PM
కనీసం ఏ  మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం లేదని,  సిగ్గుశరం లేకుండా ఉందని మాజీ ఎంపీ భరత్ వాపోయారు. 20 లీటర్లు, 10 లీటర్లు ట్యాంకులు. ఆ ట్యాంకుల్లో కూడా వీళ్లు డీజిల్ పోయట్లేదని జనాలు చెబుతున్నారని
28-04-2026 02:19 PM
రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు జరిగిందని, ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, బాపట్ల, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికంగా పంట సాగు జరిగిందని వివరించారు. అయితే...
28-04-2026 02:04 PM
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాలకులు మాత్రం టూర్లలో బిజీగా ఉండటం బాధాకరమని విమర్శించారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు...
28-04-2026 01:57 PM
ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పెట్రోల్, డీజిల్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని కంగాటి శ్రీదేవమ్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ...
28-04-2026 01:53 PM
డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ఇంధనం అందుబాటులో లేకపోవడంతో రైతులు, వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు
28-04-2026 01:07 PM
ఆటో డ్రైవర్లు, రవాణా రంగానికి చెందినవారు రోజువారీ జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ కొరత నెలకొనడం
28-04-2026 01:03 PM
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 70 శాతం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేకపోయినా ఏపీలో మాత్రమే ఇంధన కొరత నెలకొనడం...
28-04-2026 01:01 PM
పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రంపై బాధ్యత నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కేంద్రంలో కూడా భాగస్వాములే అన్న విషయాన్ని...
28-04-2026 12:56 PM
పెట్రోల్ బంకుల్లో పరిమితంగా ఇంధనం ఇవ్వడంతో ఆటో డ్రైవర్లు, రోజువారీ వృత్తులు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రోజుకు అవసరమైనంత పెట్రోల్ దొరకక కుటుంబ పోషణ కష్టంగా మారిందని...
28-04-2026 12:52 PM
పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం లేకుండా తక్షణ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  
28-04-2026 12:40 PM
ప్రభుత్వం వెంటనే స్పందించి డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలవకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేసే వారే కరువయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
28-04-2026 12:08 PM
ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సామాన్యుల జీవితం మరింత ఇబ్బందులకు గురవుతుందని హెచ్చరించారు. 
28-04-2026 12:02 PM
. ఈ సంక్షోభానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు
28-04-2026 11:40 AM
సామాన్య ప్రజలు డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతుంటే మంత్రులు విదేశీ పర్యటనల్లో మునిగిపోయారని ఆయన మండిపడ్డారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు ఉన్నాయని చెప్పుకునే ప్రభుత్వం ఇంధన కొరతను గుర్తించలేకపోవడం...
28-04-2026 11:27 AM
ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. ఆరు రోజులుగా కొనసాగుతున్న ఇంధన కొరతపై ప్రభుత్వం...
28-04-2026 11:14 AM
కేంద్ర స్థాయిలో సరఫరాలో ఎలాంటి లోటు లేదని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్‌లో లేదని సమాచారం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొరత ఏర్పడటం ఆశ్చర్యకరమన్నారు
28-04-2026 11:12 AM
పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రైతులు, రవాణాదారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా
28-04-2026 11:05 AM
దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం నెలకొనడం ఆందోళనకరమన్నారు. మూడు రోజులుగా సమస్య మరింత తీవ్రమవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని...
28-04-2026 11:02 AM
కేంద్ర పెట్రోలియం శాఖ సరఫరాలో ఎలాంటి లోటు లేదని స్పష్టంచేసిందని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్‌లో లేదని చెప్పిందన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలో కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు.
28-04-2026 10:55 AM
కొత్తగా చేరిన వారిని సాదరంగా ఆహ్వానిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.
28-04-2026 10:44 AM
ప్రజల దైనందిన జీవనం దెబ్బతింటున్నప్పటికీ ప్రభుత్వం సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇంధన కొరత కారణంగా రైతులు, రవాణాదారులు, సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు
28-04-2026 10:36 AM
పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా, వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా, వ్యవసాయ రంగాలు కూడా తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్నాయి.
28-04-2026 10:18 AM
తొలిసారిగా ఇన్ఫోసిస్‌ను టైర్‌–2 నగరానికి తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధురవాడలోని ఐటీ హిల్‌–2లో ఇన్ఫోసిస్‌ సొంతంగా ఒక ప్రైవేటు...
28-04-2026 10:14 AM
రాష్ట్రంలో నాలుగు పోర్టులు 40శాతం పూర్తయ్యాయి. ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చివరి దశ వరకూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులను నిలిపివేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి...
28-04-2026 10:10 AM
‘విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్‌ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్‌ చేరింది. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు...

Pages

Back to Top