Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాష్ట్రంలో ఇంధన కరువు
రాష్ట్రంలో పెట్రో డీజిల్ సంక్షోభం
డబుల్ ఇంజన్ సర్కార్లో డీజిల్ కరువు
ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కృతిమ సృష్టి
కక్షసాధింపుతోనే సజ్జల భార్గవరెడ్డిపై అక్రమ కేసులు
ఏబీఎన్ రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
రాజాంలో పెట్రోల్, డీజిల్ కొరత
‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి
స్టోరీస్
27-04-2026
ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం నివారణకు కేంద్రం జోక్యం అవసరం
27-04-2026 05:05 PM
రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇంధన కొరతకు గల కారణాలను సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇంధన కరువు
27-04-2026 04:53 PM
కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళిపోయిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.
రాష్ట్రంలో పెట్రో డీజిల్ సంక్షోభం
27-04-2026 04:34 PM
డీజిల్ లేక ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పనిచేయక పోవడంతో పంట కోతలు ఆలస్యమవుతున్నాయి. సాగు పనులు నిలిచిపోవడం వల్ల రైతులకు అదనపు ఖర్చులు పెరుగుతున్నాయి.
డబుల్ ఇంజన్ సర్కార్లో డీజిల్ కరువు
27-04-2026 04:30 PM
పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలబడటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు
ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
27-04-2026 04:22 PM
మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి...
ఉపాధి హామీ వేతన బకాయిలు ఎవరి అకౌంట్లో జమ చేశారు?
27-04-2026 04:10 PM
వైయస్ జగన్ గారు ప్రశ్నిస్తుంటే తప్ప, వైయస్ఆర్సీపీ నాయకులు ఉద్యమిస్తే కానీ కూటమి ప్రభుత్వానికి ప్రజల కష్టాలు గుర్తుకు రావడం లేదు. కార్పొరేట్ల అవసరాలు తప్ప పేదల సమస్యలు ఈ ప్రభుత్వానికి కనిపించడం...
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కృతిమ సృష్టి
27-04-2026 04:05 PM
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు క్యూలైన్ కష్టాలు తప్పడం లేదు. రైతులు విత్తనాలు, ఎరువుల కోసం.. జనం వంట గ్యాస్ కోసం క్యూలైన్లలో వేచి ఉండే దుస్థితి రాగా, ఇప్పుడు...
కక్షసాధింపుతోనే సజ్జల భార్గవరెడ్డిపై అక్రమ కేసులు
27-04-2026 03:56 PM
నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని, రాజకీయ ఒత్తిడులతో కేసులు నమోదు చేసినా న్యాయం జరుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ నాయకులు ఆయనకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు.
ఏబీఎన్ రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
27-04-2026 03:47 PM
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని వైయ
రాజాంలో పెట్రోల్, డీజిల్ కొరత
27-04-2026 02:58 PM
ఈ పరిస్థితికి పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తక్షణమే సరఫరాను సరిచేసి ప్రజలకు కలిగిన ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి
27-04-2026 02:50 PM
అనంతరం పీజీఆర్ఎస్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఇలక్కియకు వినతిపత్రం అందజేశారు. 2025 డిసెంబర్ నుండి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలను వెంటనే విడుదల చేయాలని, జిల్లాలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ...
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి
27-04-2026 02:36 PM
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు చింతలపాటి శ్రీనివాసరాజు,
ఏబీఎన్ రాధాకృష్ణపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
27-04-2026 02:33 PM
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, చట్టం ముందు అందరూ సమానమని వైయస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు.
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి
27-04-2026 02:28 PM
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డిని కలిసి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నేతృత్వంలో వైయస్ఆర్సీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు
రాయలసీమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధం కావాలి
27-04-2026 02:19 PM
రాయలసీమ అభివృద్ధి కోసం అవసరమైన అన్ని ప్రాజెక్టులను సాధించే దిశగా భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం ప్రతి ఒక్క రాయలసీమ వాసి...
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి
27-04-2026 01:01 PM
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించరాదని, చట్టం ముందు అందరూ సమానమని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఏబీఎన్ రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలి
27-04-2026 12:56 PM
వైయస్ఆర్సీపీ నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడిన రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు కనీసం స్పందించకపోవడం విచారకరమని అన్నారు.
విశాఖ పోలీస్ కమిషనర్ను కలిసిన వైయస్ఆర్సీపీ నేతలు
27-04-2026 12:43 PM
మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించరాదని, చట్టం ముందు అందరూ సమానమని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
27-04-2026 12:40 PM
వైయస్ఆర్సీపీపై మాత్రం తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీస్ వ్యవస్థ బండారం బయటపడిందని విమర్శించారు. పబ్లిక్గా మహిళలపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
కాకినాడలో ఎస్పీని కలిసిన వైయస్ఆర్సీపీ నేతలు
27-04-2026 12:26 PM
ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు
పుట్టపర్తిలో ఎస్పీ కార్యాలయానికి వైయస్ఆర్సీపీ నేతల వినతి
27-04-2026 12:24 PM
చట్టం ముందు అందరూ సమానమేనని, మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించరాదని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏబీఎన్ రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
27-04-2026 12:03 PM
ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త మోహిత్, సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్
బీసీల అభ్యున్నతే వైయస్ఆర్సీపీ ధ్యేయం
27-04-2026 10:17 AM
బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి,...
26-04-2026
భక్తులకు వైయస్ జగన్ శ్రీ కన్యకాపరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు
26-04-2026 04:59 PM
శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని...
హద్దులు మీరి కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు
26-04-2026 04:57 PM
కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు బరితెగించి నీచమైన పనులకు పాల్పడుతున్నారు. కూటమి నడుపుతున్న పెద్దలే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి బాబా సాహెబ్ అంబేద్కర్ తెచ్చిన...
రెండేళ్లలో రైతులకు రూ. 25 వేల కోట్ల నష్టం
26-04-2026 04:54 PM
తాము పండించిన పంటలకు గిట్టుబాదు ధరలు లేక అన్నదాతల ఆక్రందనలు మిన్నంటుతుంటే కూటమి ప్రభుత్వం కనీసం పటించుకోవడం లేదు. రైతుల కష్టాన్ని దళారులు దోచుకుతింటుంటే ప్రభుత్వ
పెట్రోల్, డీజిల్ కొరతతో అల్లాడుతున్న ఏపీ
26-04-2026 04:51 PM
మచిలీపట్నం : రాష్ట్రంలో వాహనదారులు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరకుల రవాణా నిలిచి పోయిందని, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, అయి
చంద్రబాబు 23 నెలల పాలన లో అభివృద్ధి శూన్యం
26-04-2026 04:47 PM
ప్రజల కష్టాలను పట్టించుకోకుండా నిత్యం వైయస్. జగన్ పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు.. అప్పులు చేయడంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించారని ధ్వజమెత్తారు.
జగన్ ఇంటి గేటు తాకే స్ధాయి కూడా మహాసేన రాజేశ్కి లేదు
26-04-2026 04:44 PM
అమలాపురం: ఎమ్మెల్సీ అనంతబాబును మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు తన ఇంట్లో దాచి అరెస్టు కాకుండా కాపాడుతున్నారంటూ ఆధారాలు లేకుండా మహాసేన రాజేశ్ నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్ల
వారం రోజులైంది.. లోకేశ్ ఎక్కడున్నారు?
26-04-2026 04:39 PM
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం పక్కనపెట్టారని, ఇప్పుడు కొత్తగా మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలంటున్నారని సజ్జల పేర్కొన్నారు. మహిళా బిల్లును రాష్టంలో ఎవరు...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »