Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
యాలమూరు శ్రీనివాసులు రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
ఎమ్మెల్యే వాసు చేసేవన్నీ స్కామ్లు..చెప్పేవి శ్రీరంగ నీతులు
హంద్రీనీవా ప్రాజెక్టు వైయస్ఆర్ పుణ్యమే
మద్యం, ఇసుక దందాల్లో ఈవీఎం ఎమ్మెల్యే కోట్ల దోపిడీ
రైతులకు అండగా వైయస్ఆర్సీపీ రిలే దీక్ష
ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య
అల్లూరి సీతారామరాజు పోరాటం నేటి యువతకు ఆదర్శం
సింహాచలం బాధితులకు వైయస్ఆర్సీపీ అండ
నేడు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైయస్ జగన్ భేటీ
మేమంతా అండగా నిలుస్తాం
స్టోరీస్
07-05-2025
యాలమూరు శ్రీనివాసులు రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక
07-05-2025 04:16 PM
“ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తిరుపతిలో అభివృద్ధి కుంటుపడింది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. తిరుపతిని ముందుకు తీసుకెళ్లగల నమ్మకమైన నాయకత్వం భూమన కుటుంబమేనని విశ్వసిస్తున్నాను.
ఎమ్మెల్యే వాసు చేసేవన్నీ స్కామ్లు..చెప్పేవి శ్రీరంగ నీతులు
07-05-2025 03:42 PM
గౌతమీ సూపర్ బజార్ స్థలాన్ని ఎవరైతే పాడుకున్నారో వాళ్ళు నాకు ముడుపులు ఇచ్చారని ఆరోపణ చేసిన నీవు సదరు కాంట్రాక్టర్ ని ఎదురుగ పెట్టి నిజం నిగ్గు తేల్చాలని సవాల్ చేసారు
హంద్రీనీవా ప్రాజెక్టు వైయస్ఆర్ పుణ్యమే
07-05-2025 03:23 PM
చంద్రబాబు చర్యల వల్ల ఆశించిన స్థాయిలో రాయలసీమకు నీటిని తీసుకురాలేమన్నారు. వైయస్ఆర్ కృషి వల్లే కరవు సీమకు కృష్ణా జలాలు వస్తున్నాయని,
రైతులకు అండగా వైయస్ఆర్సీపీ రిలే దీక్ష
07-05-2025 02:54 PM
కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నేలవాలాయి. అరటి, బొప్పాయి, తమలపాకు, మునగ పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ తరుణంలో ప్రభుత్వం పంట నష్టం నమోదుకు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది.
ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య
07-05-2025 02:42 PM
‘భారత్లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల, వారి శిబిరాలు, స్థావరాలపై చర్యలు అనివార్యం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత...
అల్లూరి సీతారామరాజు పోరాటం నేటి యువతకు ఆదర్శం
07-05-2025 02:26 PM
నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వైయస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన పోస్టు చేశారు.
సింహాచలం బాధితులకు వైయస్ఆర్సీపీ అండ
07-05-2025 01:20 PM
చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. దేవాలయాలలో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు
నేడు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైయస్ జగన్ భేటీ
07-05-2025 09:19 AM
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు హాజరుకానున్నారు.
మేమంతా అండగా నిలుస్తాం
07-05-2025 09:17 AM
‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది.
06-05-2025
రేపు పార్టీ పార్లమెంట్ పరిశీలకుతో వైయస్ జగన్ భేటి
06-05-2025 06:03 PM
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్న వైయస్ జగన్. ఈ సమావేశానికి రీజనల్ కో-ఆర్డినేటర్లు కూడా హాజరు కానున్నారు.
అకాల వర్షాలకు కుదేలైన ధాన్యం రైతులు
06-05-2025 04:37 PM
ఒకవైపు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించడం లేదు, మరోవైపు ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు రైతులకు అండగా నిలబడకుండా చంద్రబాబు తన రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
కుట్టు మిషన్ల కుంభకోణంపై విచారణ చేపట్టాలి
06-05-2025 04:25 PM
ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కుట్టుమిషన్ శిక్షణ ముసుగులో భారీ అవినీతి
06-05-2025 04:08 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకో.. తినుకో..పంచుకో అనే లక్ష్యంతో పనిచేస్తోంది. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు.
చంద్రబాబు ఎంపీల మద్దతుతోనే వక్ఫ్ బిల్లు
06-05-2025 03:49 PM
రాజమహేంద్రవరం : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పటికీ లోక్ సభలో వక్ఫ్ బిల్లు పాసయిందంటే అందుకు చంద్రబాబు కారణమని మాజీ ఎంపీ, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
06-05-2025 03:35 PM
పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు తిరువూరు నియోజకవర్గంలో అకాల వర్షాలకు తడిచిన ధాన్యం రాశులను వైయస్ఆర్సీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాస్, పార్టీ నాయకులు పరిశీలించారు.
జగనన్నకు హనుమంతుడిని
06-05-2025 03:09 PM
నా పై బురద చల్లే ముందు, మీరు ఇచ్చిన ఉచిత హామీలను అమలు చేయండి. రాష్ట్రంలో ఎక్కడ జరగని అరాచకాలు, అక్రమాలు, భూ దందాలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్నాయి
యాక్సిస్ సంస్థలతో విద్యుత్ ఒప్పందాల్లో భారీ అవినీతి
06-05-2025 02:52 PM
చంద్రబాబు తన పదకొండు నెలల పాలనలోనే స్కామ్ల ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఉర్సా స్కామ్ను ప్రజలు మరిచిపోక ముందే, ఏపీఈఆర్సీ అనుమతితో ఈ నెల 2వ తేదీన ఒక జీఓను జారీ చేశారు
`కూటమి`పై తిరుగుబాటు మొదలైంది
06-05-2025 01:08 PM
ప్రభుత్వం ప్రజలపై 15 వేల కోట్ల రూపాయలు అదనపు భారం మోపుతోంది. చంద్రబాబు మిస్సిడ్ పీపీఏలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలి.
సంక్షేమం, అభివృద్ధి లేకపోగా ఛార్జీల మోత
06-05-2025 12:43 PM
అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రజలను మోసం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలు తగ్గించకుండా మరింతగా పెంచారు
05-05-2025
యాక్సిస్తో విద్యుత్ ఒప్పందాల్లో రూ.11 వేల కోట్ల స్కాం
05-05-2025 06:46 PM
కూటమి పాలనలో ఎన్నికల హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం కనిపించడం లేదు. రాష్ట్రంలో పేదలకు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలను గాలికి వదిలేశారు. ఈ పదకొండు నెలల కాలంగా గత వైయస్ఆర్సీపీ పాలనపై...
రఫీని చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి
05-05-2025 05:56 PM
రఫీ హత్య వ్యవహారం మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి ఏదైనా సహాయం అందేలా చేస్తామన్నారు.
కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం
05-05-2025 05:05 PM
ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు, హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, నాడునేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం వంటి ఎన్నో ఉన్నాయి...
యాక్సిస్ పవర్తో ఒప్పందం వెనుక భారీ అవినీతి
05-05-2025 04:36 PM
తన బినామీల జేబులు నింపడానికే ఇటువంటి అవినీతి ఒప్పందాలకు సీఎం చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విద్యుత్ రంగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్కామ్ ఇదేనని ధ్వజమెత్తారు.
ఆర్డీటీ కోసం ప్రజా ఉద్యమం తథ్యం
05-05-2025 04:16 PM
ఐదున్నర దశాబ్ధాలుగా ఆర్డీటీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకపోవడంతో ఆర్డీటీ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు.
రోడ్డు ప్రమాదంలో సోషల్ మీడియా కో-కన్వీనర్ మృతి
05-05-2025 04:11 PM
భాస్కర్ అకాల మరణం పట్ల వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు.
కూటమి పాలన రాక్షస పాలనను తలపిస్తోంది
05-05-2025 02:26 PM
‘సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా వైయస్ జగన్ పరిపాలన చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో వైయస్ఆర్సీపీ ఓడిపోయింది
హిందూపురంలో వైయస్ఆర్ స్మారక స్థూపం పునఃనిర్మాణం
05-05-2025 01:03 PM
ఇవాళ వైయస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దీపిక నేతృత్వంలో అదే ప్రాంతంలో నూతనంగా దిమ్మెను ఏర్పాటు చేయించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు.
సీమ రాజా, కిర్రాక్ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు
05-05-2025 12:47 PM
పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తామన్నారు. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుందని హెచ్చరించారు
కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి
05-05-2025 10:51 AM
ఖరీఫ్లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు పడ్డ వరి రైతులు.. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
04-05-2025
చంద్రబాబు స్కీంలన్నీ స్కాములే
04-05-2025 06:26 PM
రూ. 221 కోట్లతో కూటమి ప్రభుత్వం కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. 1,02,832 మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్లోదాదాపు రూ.154 కోట్లకు...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »