స్టోరీస్

28-05-2024

28-05-2024 10:35 PM
ఈసి ఇటీవల వ్యవహరిస్తున్నతీరు, అధికారయంత్రాంగం పై అనుమానాలు ఉన్ననేపధ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా వ్యవహరించాల‌ని దిశానిర్దేశం చేశారు.  
28-05-2024 06:39 PM
ఎన్నికల కమీషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలు ఇక్కడ ఎలా అమలు చేస్తారు. ఈ ఆదేశాలపై రాష్ట్ర‌ ఎన్నికల కమీషన్ పునరాలోచించాల‌ని కోరారు.
28-05-2024 01:33 PM
ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేం మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ కక్షసాధింపు ధోరణిలో వెళ్లాల్సిన...
28-05-2024 12:42 PM
ప్రత్యేక గైడ్ లైన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామ‌న్నారు.  ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎందుకు...
28-05-2024 12:26 PM
ఇవాళ ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తీరును గుర్తుకు తెచ్చుకుని అస‌హ్యించుకుంటున్నారు. 
28-05-2024 12:07 PM
ఎన్నికల ప్రక్రియకు వైయ‌స్ఆర్‌సీపీఎక్కడ విఘాతం కలిగించలేద‌న్నారు. టీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైయ‌స్ఆర్‌సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసింద‌న్నారు. మా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.....
28-05-2024 11:55 AM
ఈవీఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23న హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు...
28-05-2024 11:05 AM
వైయ‌స్‌ జగన్‌కు ఎన్టీఆర్‌ ఆశీస్సులు ఉన్నాయి. జూన్‌ 4 తర్వాత  వైయ‌స్ జగన్‌ సీఎంగా ప్రమాణం చేస్తారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుంద‌న్నారు.    

27-05-2024

27-05-2024 03:32 PM
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతున్నారు పోలీసులు. ఇప్పటికే ఈవీఎం ఘటన కేసులో హైకోర్టు ఆయనకు ఊరట లభించగా.. ఆయన్ని ఎలాగైనా అరెస్ట్‌ చేయాలని కంకణం...

26-05-2024

26-05-2024 05:57 PM
అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు. హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆదివారం పేర్ని నాని మీడియాతో...
26-05-2024 05:40 PM
నెల్లూరు: మాచ‌ర్ల ఘ‌ట‌న వీడియో ఎలా బ‌య‌టికి వ‌చ్చిందో చెప్ప‌లేని దుస్థితిలో ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉంద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు.

25-05-2024

25-05-2024 10:14 PM
రాష్ట్రంలో హింస‌కు పాల్ప‌డుతూ, రెచ్చ‌గొడుతున్న టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.
25-05-2024 10:04 PM
నాపై టీడీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా నేను తిరిగి ఒక్క మాట కూడా అనలేద‌న్నారు. 
25-05-2024 12:06 PM
తాడేప‌ల్లి: చంద్రబాబు, పవన్‌లకు మరో పది రోజులే కలలు కనే అవకాశం ఉందని, పెత్తందారులకు అధికారం వస్తే ప్రమాదమని గ్రహించే ఓటింగ్‌ శాతం పెరిగిందని, మహిళలు ఏకంగా 89 శాతం మంది పాల్గొనడం సీ

24-05-2024

24-05-2024 08:34 PM
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకుముందెన్నడూ లేని విచిత్రమైన పరిస్థితులను చూస్తున్నాం. నేను రాజకీయాల్లోకొచ్చాక చాలా ఎన్నికలు చూశాను.
24-05-2024 04:45 PM
నెల్లూరు: రేవ్‌ పార్టీ అంశంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నాడని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మండిపడ్డారు.
24-05-2024 11:10 AM
నెల్లూరు: చంద్ర‌బాబు ప‌రిస్థితిని చూస్తే జాలేస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు, నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.
24-05-2024 11:02 AM
స‌చివాల‌యం: పోలింగ్‌, ఆ త‌రువాతి రోజు ఎవరైతే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారో వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను

23-05-2024

23-05-2024 03:06 PM
తాడేప‌ల్లి: మాచర్లలో టీడీపీ గూండాలే దాడులు చేశారని, అమాయక ఓటర్లపై దాడులకు తెగబడ్డారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు.
23-05-2024 02:48 PM
నరసరావుపేట: పోలింగ్‌ రోజు 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని చెబుతున్న ఈసీ.. ఆ వీడియోలను ఎందుకు బయటపెట్టలేదు..?
23-05-2024 11:35 AM
సత్తెనపల్లి: ఎన్నిక‌ల క‌మిష‌న్ రిలీజ్ చేయాల్సిన వీడియో..

22-05-2024

22-05-2024 08:23 PM
గుర‌జాల‌: అక్ర‌మ కేసుల‌తో భ‌య‌పెట్టి మాచ‌ర్ల‌లో పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని, ఈవీఎంల ధ్వంసాల‌పై వీడియోల‌న్నీ ఎన్నిక‌ల క‌మిష‌న్ బ‌య‌ట పెట్టాల‌ని వైయ‌స్ఆర్ సీ
22-05-2024 10:48 AM
విజయవాడ: రానున్న ఎన్నికల ఫలితాల్లో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 175కి 175 చోట్ల ఘన విజయం సాధిస్తుంద‌ని, జూన్‌ 9న వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ

21-05-2024

21-05-2024 08:00 PM
సచివాలయం: డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసిన టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది.
21-05-2024 06:48 PM
పల్నాడు: మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలకంటి బ్రహ్మారెడ్డిది మర్డర్లు చేసే చరిత్ర..
21-05-2024 06:40 PM
తాడేప‌ల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కడకి వెళ్ళాడు.. ఏమైపోయాడు..
21-05-2024 06:11 PM
విజయవాడ: ‘నాపై రెండు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి, మూడోసారి కూడా ఓడిపోబోతున్నాడని తెలిసి, అక్కసుతో నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు, రేవ్‌ పార్టీలు, రేప్‌ పార్టీలకు వెళ్లే అలవాటు టీడీపీ

20-05-2024

20-05-2024 05:49 PM
మంగళగిరి: పోలింగ్, ఆ తరువాతి రోజు రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సమగ్ర విచారణ జరగాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను కోరింది.
20-05-2024 12:45 PM
తిరుపతి: నారాలోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారని, అందుకే ఆయనను పప్పు లోకేష్ అంటారన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
20-05-2024 11:07 AM
స‌చివాల‌యం: పోలింగ్, ఆ త‌రువాతి రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పలు ప్రాంతాలలో హింసకు, దౌర్జన్యాలకు పాల్పడిన దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ భద్ర‌తా చర్యలు చేపట్టాలని వై

Pages

Back to Top