ప్రత్యేక కథలు

06-02-2026

06-02-2026 08:51 AM
‘చలో పోతిరెడ్డిపాడు’ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో పాటు రైతులు సైతం సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జనాలను తరలించేందుకు ఎవరూ కూడా ఒక బస్సు, లారీ ఏర్పాటు చేయలేదు

05-02-2026

05-02-2026 09:57 AM
బ్రిటిష్‌ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం.  రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు,

04-02-2026

04-02-2026 08:55 AM
రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం, ప్రసాదం పవిత్రకు కూడా భంగం కలిస్తానని... ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలను...
04-02-2026 08:36 AM
దాడిలో కీలకంగా పాల్లొన్న షేక్‌ ఆషా, ఫతావుల్లాలిద్దరూ చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రి అనితకు బాగా తెలుసని.. దాడులు చేయడానికి రౌడీ మూకలను కూడగట్టడంలో వారిది అందెవేసిన చేయి అని సమాచారం. ముఖ్య నేతల ఆదేశాలు...

01-02-2026

01-02-2026 09:54 AM
కల్తీ నెయ్యిపై గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని చెప్పినందుకే తనపై దాడికి తెగబడ్డారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు...

31-01-2026

31-01-2026 10:18 AM
లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబొ­రేటరీలు శాస్త్రీయంగా నిర్ధారించగా.. అదే విషయాన్ని సీబీఐ సైతం తాజాగా చార్జ్‌షీట్‌లో స్పష్టం చేయడం తెలిసిందే...

29-01-2026

29-01-2026 09:38 AM
నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్‌ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్‌ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన...

28-01-2026

28-01-2026 11:25 AM
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి కూటమి నేత కిరణ్‌ రాయల్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ నజీర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, మంత్రి వాసంశెట్టి సుభాష్‌, కూటమి మద్దతుదారు జానీ మాస్టర్...

27-01-2026

27-01-2026 09:54 AM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 నవంబర్‌లో రూ.6,072.86 కోట్లు, 2025లో రూ.9,412.50 కోట్లు, 2024–25 ఆర్థిక ఏడాదిలో రూ.1,863.64 కోట్లు, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.2,787 కోట్లు వడ్డించారు....

26-01-2026

26-01-2026 09:29 AM
2022లో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌గా భూముల రీ సర్వే ఆయన నేతృత్వంలోనే జరిగింది. వారంలో రెండుసార్లు ఆయన జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో...

25-01-2026

25-01-2026 08:02 PM
కేంద్ర ప్రభుత్వం Price Support Scheme (PSS) కింద ఆంధ్రప్రదేశ్‌కు 1,16,690 మెట్రిక్ టన్నుల కంది MSP కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని, అలాగే 903 మెట్రిక్ టన్నుల పెసలు, 28,440 మెట్రిక్ టన్నుల మినుములకు కూడా...

24-01-2026

24-01-2026 08:57 AM
ఇటీవల జరిగిన దావోస్‌ సదస్సులో భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రముఖులతో కలిసి ఒక చర్చాగోష్టిలో మాట్లాడారు. ‘భారతదేశంలో చాలా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి.

21-01-2026

21-01-2026 11:57 AM
సుమారు 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కొండ‌పై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉండటం గమనార్హం. పవిత్రమైన ఆలయానికి సమీపంలోనే కొండను నాశనం చేస్తూ అక్రమ మైనింగ్ జరగడం భక్తుల్లో తీవ్ర ఆవేదన
21-01-2026 11:09 AM
2024లో ఇచ్చిన ఉత్తర్వుల్లో వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ను తొలగిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఒడిశాలోని రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అత్యధిక రాబడి నిచ్చే...

20-01-2026

20-01-2026 11:07 AM
20 ఎకరాల్లో వేసిన మిరప పంట అధిక వర్షాలతో దెబ్బతినగా వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.2.80 లక్షల బీమా పరిహారం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేసింది.
20-01-2026 11:01 AM
మద్యం కేసులో 39వ నిందితునిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో గత ఏడాది పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి డాక్టర్‌...

17-01-2026

17-01-2026 12:16 PM
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మా ఆరాధ్య నాయకుడు, రైతు బాంధవుడు డా. వైయస్ రాజశేఖరరెడ్డి గారిని కుటుంబ సభ్యుడిగా భావించి ప్రతి పండుగకు ఆయనను స్మరించుకోవడం మా సంప్రదాయం. జోహార్ వైయస్‌ఆర్… జోహార్ పెద్దాయన...

09-01-2026

09-01-2026 09:01 AM
 శ్రీశైలం కింద నాగార్జునసాగర్‌ వద్ద కూడా ఎడమ కాల్వ ఆపరేషన్స్, లెఫ్ట్‌ బ్యాంక్‌ పవర్‌హౌజ్‌ కూడా తెలంగాణ అధీనంలో ఉన్నాయి. ఇంకా రైట్‌ బ్యాంక్‌ ఆపరేషన్‌ కూడా తెలంగాణ అధీనంలో ఉంటే, మన ప్రభుత్వం వచ్చాక,...

08-01-2026

08-01-2026 11:05 AM
కనీసం సంక్రాంతి పండగకు ఉద్యోగులకు, అధ్యాపకులకు జీతాలివ్వలేకపోతున్న దుస్థితిని ప్రభుత్వం కల్పించిందంటూ నిరసన తెలిపాయి. గత సెప్టెంబర్‌లో విడతల వారీగా కళాశాలలకు రావాల్సిన పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్...
08-01-2026 11:01 AM
వైయ‌స్ఆర్‌సీపీ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... కోటిమంది గొంతుకగా తాము పిల్‌ వేశామని, ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వ విధానాన్ని సవాల్‌ చేశామని చెప్పారు.

07-01-2026

07-01-2026 11:40 AM
అమరావతి: మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో వైయ‌స్ఆర్‌సీపీ పిల్ వేసింది. పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు..

02-01-2026

02-01-2026 12:45 PM
దేశంలో చాలా రాష్ట్రాలు గత ఆర్థిక సంవత్సరం ఉపాధి కూలీల రోజువారీ వేతనం నోటిఫై (నిర్దేశిత) చేసిన మేరకు చెల్లించినా, ఏపీ దానిని పాటించలేదు. రోజువారీ కూలి రూ.300 నోటిఫై చేయగా రూ.256 చొప్పున మాత్రమే...
02-01-2026 12:30 PM
చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. డిసెంబర్‌ 2023 డిసెంబర్‌లో రూ.3,545 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్‌టీ ఆదాయం డిసెంబర్‌ 2025 నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది

31-12-2025

31-12-2025 11:26 AM
ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో ఉంటే వైద్యం చెంతనున్నట్లే.. ఎంత పెద్ద జబ్చొచ్చినా చింత లేనట్లే. పేదలకు అదో సంజీవనే. భారీ కార్పొరేట్‌ ఆస్పత్రికైనా ధైర్యంగా వెళ్లి చికిత్స పొందే వెసులుబాటు... ఆ తర్వాత...

30-12-2025

30-12-2025 10:50 AM
అంతుపొంతు లేకుండా సాగుతున్న చంద్రబాబు సర్కారు  పన్నుల మోత రాష్ట్ర ప్రజలపై పెనుభారంగా మారుతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా కుంగదీసే మరో బాదుడుకు సిద్ధమైంది
30-12-2025 10:48 AM
 తాడేప‌ల్లి:  రాష్ట్రంలో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల పేరును చంద్రబాబు సర్కారు మార్చేయనుంది.
30-12-2025 10:41 AM
టీడీపీ రెడ్‌బుక్‌ రాజ్యాంగం రాష్ట్రంలో భయో­త్పా­తం సృష్టిస్తోంది. అధికార టీడీపీ కూటమి నాయకు­ల అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పా­యి

27-12-2025

27-12-2025 11:24 AM
రాజధానిలో ఎన్‌–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత రైతులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌...

25-12-2025

25-12-2025 07:41 AM
2019–20 నుంచి 2023–24 వరకూ ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) రూ.1,974.75 కోట్లు, మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌) రూ.1,400 కోట్ల ఖర్చులు...

21-12-2025

21-12-2025 04:25 PM
ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగన్‌ పడిలేచిన కెరటంలా నిలిచాడు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టేనాటికే రాజకీయ గాలి చేదుగా ఉంది. నమ్మక ద్రోహుల కాలం నలుమూలలా వ్యాపించి ఉంది
21-12-2025 04:06 PM
దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.వేల కోట్లతో సంక్షేమాన్ని అందించారు. ఫలితంగా నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి
21-12-2025 04:02 PM
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడే. తోడేళ్ల గుంపు చేసే వికృత రాజకీయాలను నిప్పులతో కడుగుతోన్న ఒకే ఒక్కడు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవతల ఉన్నా.. తలవంచక తెలుగు పౌరుషాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్కడు

20-12-2025

20-12-2025 05:53 PM
సంక్షేమం–అభివృద్ధి అనే మాటలకు అర్థం చెప్పిన ప్రజానాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
20-12-2025 04:55 PM
దశాబ్దాల కల అయిన రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చిన ఘనత జగనన్న ప్రభుత్వానిదేనని ప్రజలు గర్వంగా చెబుతున్నారు. 95 రకాల జిల్లా ప్రధాన కార్యాలయాల ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు, అవకాశాలు, మౌలిక సదుపాయాలు...
20-12-2025 11:35 AM
మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనాగ్రహమే కాదు.. చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు కోటి సంతకాల ప్రజా ఉద్యమం దర్పణం పట్టిందని విశ్లేషిస్తున్నారు.

15-12-2025

15-12-2025 10:56 AM
సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా...
15-12-2025 09:41 AM
సోమవారం జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల పత్రాలతో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ.. కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజ­ల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను చాటిచెప్పేలా వైయ‌స్ఆర్‌సీపీ భారీ ర్యాలీలు...

13-12-2025

13-12-2025 11:05 AM
అది కూడా 9.15శాతం భారీ వడ్డీకి ఈ అప్పు చేయడం గమనార్హం. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లో చేసిన అప్పులు రూ.2,66,175 కోట్లకు (ఇప్పటికే ప్రభుత్వం చేసిన అప్పులు, కొత్తగా చేయడానికి అనుమతించిన...

12-12-2025

12-12-2025 09:37 AM
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని విజయపురం, నిండ్ర మండలాల ఎంపీపీ ఎన్నికలు పూర్తిగా అధికారబలంతోనే సాగాయి. రెండు మండలాల్లోను 8 ఎంపీటీసీ స్థానాలు చొప్పున ఉన్నాయి.

10-12-2025

10-12-2025 03:07 PM
.ప్రభుత్వమే దళారీగా మారిపోయి వైద్య సేవలు, వైద్య కళాశాలలను ప్రైవేటు­పరం చేయడం.. విలువైన సంపదను ప్రైవేట్‌ వ్యక్తులకు దోచిపెడుతుండటం దుర్మార్గ‌మ‌న్నారు

05-12-2025

05-12-2025 02:16 PM
రాజమండ్రి, నంద్యాల కళా­శాలల్లో 16 సీట్లు చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు కళా­శాలలో 4 పీజీ సీట్లకు అడ్మిషన్లు చేపట్టనున్నా­రు

04-12-2025

04-12-2025 11:20 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు.

02-12-2025

02-12-2025 10:52 AM
‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడండి! కిలో అరటిపండ్లు కేవలం రూ.0.50కి అమ్ముడవుతున్నాయి! ఔను, మీరు విన్నది నిజమే, యాభై పైసలే. ఇదీ ఏపీలో అరటి రైతుల దుస్థితి.అగ్గిపెట్టె కంటే చౌక, ఒక బిస్కెట్...

01-12-2025

01-12-2025 08:51 AM
మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణవల్ల ప్రతిభగల విద్యార్థులకు ఉచితంగా సీట్లు దొరికే అవకాశం ఉండదు. అందరి ఆ­కాంక్షలను దృష్టిలో ఉంచుకుని వైఎస్‌ జగన్‌ 17 మెడికల్‌ కాలేజీలను మంజూరుచేసి అందులో కొన్నింటిని ని­...

23-11-2025

23-11-2025 07:36 PM
చంద్ర‌బాబు గారూ…  రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైనా మీరు రైతులవైపు కన్నెత్తిచూడ్డంలేదు. మీ కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక, ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆసరాలేక రైతులు తాము...

17-11-2025

17-11-2025 09:34 AM
ఆర్థిక రంగంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే.. వారి ఘోర వైఫల్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి.
17-11-2025 09:01 AM
ఈ నెల 22 నాటికి సంతకాల సేకరణ పూర్తిచేయాల్సి ఉండగా, 16వ తేదీకే కాకాణి పూర్తిచేయించి ముగింపు సభను పొదలకూరు మండలం విరువూరులో ఏర్పాటుచేశారు.

13-11-2025

13-11-2025 02:35 PM
వైద్య విద్యను అభ్యసించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలనుకుంటున్న పేద విద్యార్థుల స్వప్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాధి చేస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు...

12-11-2025

12-11-2025 10:05 AM
చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం.. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో రోగులకు సేవలు నిలిచిపోవడం.. ఆరోగ్యశ్రీ, ఆసరా...

11-11-2025

11-11-2025 07:29 PM
తన హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక్కటంటే ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఏర్పాటు చేయని సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 10 మెడికల్‌ కాలేజీలను పీపీపీ విధానం అంటూ ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమయ్యారు.

07-11-2025

07-11-2025 08:55 AM
వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న పథకాలను రద్దు చేయం అని, వాటిని అంతకంటే గొప్పుగా అమలు చేస్తామని.. అదనంగా సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ పథకాలను కూడా అమలు చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టారు

06-11-2025

06-11-2025 10:05 AM
వణికించే చలికాలం, కానీ కష్టాల కొలిమిలో కాలుతున్న రాష్ట్ర జనం. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలు అన్ని ఇన్ని కావు. కానీ నాటి పాలకులకు అవేవి కనిపించలేదు. ప్రజల గోడు వినిపించలేదు. ఆ పాలన కాలమంతా ఈవెంట్లమయం...

29-10-2025

29-10-2025 03:52 PM
ప్రజల కోసం జనం నుంచి పుట్టిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్సందించి వారికి ఆపన్న హస్తం అందిస్తోంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా జనం కోసమే నిలబడుతుంది.

21-10-2025

21-10-2025 09:48 AM
మొత్తం 190 కి.మీ. మేర నిర్మించాలని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు రూ.24,790 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను అందజేసింది.

14-10-2025

14-10-2025 09:25 AM
టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కా పన్నాగంతో రాష్ట్రంలో వ్యవస్థీకృతం చేసిన నకిలీ మద్యం మాఫియా బాగోతం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల దోపిడీ కుతంత్రం పూర్తి ఆధారాలతో బయటపడటంతో మాఫియా...

13-10-2025

13-10-2025 09:51 AM
అరకొరగా డ్రాలో ఇతరులకు దక్కినా నయానో భయానో బెదిరించి తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో మద్యం షాపులు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతుండగా... రాష్ట్రవ్యాప్తంగా  గ్రామాల్లో 75వేలకు పైగా బెల్ట్‌...

11-10-2025

11-10-2025 10:43 AM
ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సంబంధించి రూ.3వేల కోట్లకు పైగా ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయి పడింది. బకాయిలు విడుదల చేయాలని గత కొద్ది నెలలుగా ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతూ...

10-10-2025

10-10-2025 08:41 AM
వేపగుంట వద్ద పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు జగన్‌ను చూసేందుకు పోటెత్తారు. సుజాతనగర్, చినముషిడివాడలో కూడా పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. పెందుర్తి జంక్షన్‌ నుంచి పినగాడి...

Pages

Back to Top