Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
‘జగన్ 2.ఓ సూపర్యాప్’ ఆవిష్కరించిన వైయస్ జగన్
రాయలసీమకు లైఫ్లైన్ హంద్రీనీవా..
పోలీసులపై ట్రెస్పాస్ కేసు వేస్తా
గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు
హిందూపురంలో టీడీపీ, జనసేనకు షాక్..
పోలీసుల వేధింపులతో దరియా హుస్సేన్ ఆత్మహత్య దురదృష్టకరం
ఉప్పొంగిన జన గోదావరి
కాసేపట్లో వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు
రేపు వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
స్టోరీస్
16-07-2026
‘జగన్ 2.ఓ సూపర్యాప్’ ఆవిష్కరించిన వైయస్ జగన్
16-07-2026 04:16 PM
సోషల్ మీడియా వేదికల్లో పార్టీ కార్యకర్తలు పోస్టు చేస్తున్న కంటెంట్ను తొలగించడం, వివిధ రకాలుగా అడ్డంకులు సృష్టించడం జరుగుతున్న నేపథ్యంలో వైయస్ఆర్సీపీకి సొంతంగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ను...
రాయలసీమకు లైఫ్లైన్ హంద్రీనీవా..
16-07-2026 03:56 PM
హంద్రీనీవా ద్వారా 6.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందేలా ప్రాజెక్టును రూపకల్పన చేశారని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హంద్రీనీవా సామర్థ్యాన్ని
పోలీసులపై ట్రెస్పాస్ కేసు వేస్తా
16-07-2026 03:53 PM
తాడేపల్లి : ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అధికారిక లాంఛనాలను స్పష్టంగా తిరస్కరించినప్పటికీ, బలవంతంగా వాటిని నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మ
గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు
16-07-2026 03:49 PM
అక్రమ మద్యం, కల్తీ మద్యం కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
హిందూపురంలో టీడీపీ, జనసేనకు షాక్..
16-07-2026 03:45 PM
లేపాక్షి మండల కన్వీనర్ సయ్యద్ నిస్సార్ , పార్టీ సీనియర్ నాయకులు శేషాద్రి రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, విజయ్ కుమార్, తిప్పన్న, నరసింహమూర్తి ఆధ్వర్యంలో నాయనపల్లి పంచాయతీ ఉప్పరపల్లి గ్రామానికి చెందిన
పోలీసుల వేధింపులతో దరియా హుస్సేన్ ఆత్మహత్య దురదృష్టకరం
16-07-2026 01:15 PM
ఒక స్థలం వివాదంలో అనవసరంగా జోక్యం చేసుకుని, పోలీసు అధికారుల వేధింపులు, బెదిరింపుల కారణంగానే దరియా హుస్సేన్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన రాసిన సూసైడ్ నోట్లో కూడా తన మరణానికి పోలీసులే కారణమని స్పష్టంగా...
ఉప్పొంగిన జన గోదావరి
16-07-2026 11:58 AM
ఉదయం 10.30 గంటలకు జగన్ హెలీప్యాడ్కు చేరుకోగా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాలుకా సెంటర్, ప్రకాశంచౌక్,...
కాసేపట్లో వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
16-07-2026 11:20 AM
పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు
16-07-2026 11:15 AM
గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, విధుల్లో ఉన్న సిబ్బందిని తోసివేశారని ఆరోపిస్తూ ఏఆర్ ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు పోలీసు సిబ్బంది ఫిర్యాదు చేయడంతో కేసు...
15-07-2026
రేపు వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
15-07-2026 10:02 PM
త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఓటర్ల జాబితా సవరణలో టీడీపీ అక్రమాలు..
15-07-2026 09:57 PM
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అధికార టీడీపీ విచ్చలవిడి అక్రమాలకు పాల్పడుతోందని, రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన బూత్ లెవల్ అధికారులపై (BLOs) భౌతిక దాడులకు తెగబడుతోందని
వాస్తవాలు ఎదుర్కోలేకే.. కూటమి నేతల వ్యక్తిగత దూషణలు
15-07-2026 09:53 PM
చంద్రబాబు, లోకేష ఇద్దరు తండ్రి-కొడుకులు, కూటమి నాయకులు వేదిక ఏదైనా వ్యక్తిగత దూషణలు, అసత్యాలు మాట్లాడటమే ఏకైక పనిగా పెట్టుకున్నారు. వైఎస్. జగన్ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో సహా ఏ ప్రాంతానికి...
ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం ముద్రగడ
15-07-2026 05:16 PM
తన జీవితాంతం రాజీలేని పోరాటం చేసిన గొప్ప మనిషి ముద్రగడ పద్మనాభం గారు. రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప నాయకుడు.
ముద్రగడ పద్మనాభం పార్థివదేహానికి నివాళులర్పించిన శ్రీ వైయస్ జగన్
15-07-2026 04:04 PM
ముద్రగడ పద్మనాభం గారితో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్న శ్రీ వైయస్ జగన్, ఆయన ప్రజాసేవ, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు.
‘నేను ఉన్నాను.. మీ కష్టాలు నాకు తెలుసు’
15-07-2026 03:45 PM
భీమవరం: చంద్రబాబు ఎప్పుడు వచ్చినా, రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతారని, ఇంకా ఆక్వా రంగం పరిస్థితి దారుణంగా మారుతుందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్ష
అపర భగీరథుడు డా. కేఎల్ రావుకు ఘన నివాళులు
15-07-2026 03:11 PM
డాక్టర్ కేఎల్ రావు దేశ జలవనరుల అభివృద్ధికి జీవితాంతం అంకితభావంతో పనిచేసిన మహోన్నత ఇంజనీర్ అని కొనియాడారు. దేశవ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కోట్లాది
ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి నివాళులర్పించిన వైయస్ జగన్
15-07-2026 02:23 PM
అనంతరం ముద్రగడ పద్మనాభం స్మృతికి నివాళిగా సభలో పాల్గొన్న వారంతా మౌనం పాటించి తమ గౌరవాన్ని తెలియజేశారు. తర్వాత ఆక్వా రైతులతో సమావేశ కార్యక్రమం ప్రారంభమైంది.
సీఎం సీట్లో చంద్రబాబు ఉంటే సిండికేట్లకు పండగ.. రైతులకు కన్నీళ్లు
15-07-2026 02:15 PM
రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మా ప్రభుత్వమే ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలను సమీక్షిస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన...
ముద్రగడ పద్మనాభంకు వైయస్ఆర్సీపీ నేతల ఘన నివాళులు
15-07-2026 12:21 PM
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని కొనియాడారు.
బతికున్నప్పుడు అవమానించి.. ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలా?
15-07-2026 11:59 AM
ముద్రగడ పద్మనాభంను బతికున్న సమయంలో అనేక రకాలుగా వేధించి, అవమానించారని జక్కంపూడి రాజా విమర్శించారు. కుటుంబ సభ్యుల పట్ల కూడా అసభ్యకరంగా వ్యవహరించారని ఆరోపించారు
ఆక్వా రైతులకు అండగా వైయస్ జగన్
15-07-2026 11:50 AM
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతన్నలకు పూర్తి అండదడలు అందించారు. చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన బకాయిలను చెల్లించడంతో పాటు ఆక్వా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా పలు నిర్ణయాలు అమ...
పోలీసుల వేధింపు కారణంగానే ఏడుకొండలు మృతి
15-07-2026 11:44 AM
ఐదు రోజుల పాటు విచారణ పేరుతో స్టేషన్కు పిలుస్తూ చిత్రహింసలకు గురిచేశారని, తీవ్ర అస్వస్థతకు గురైన ఏడుకొండలను ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడని తెలిపారు.
ముద్రగడ పద్మనాభంకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి
15-07-2026 11:38 AM
ముద్రగడ పద్మనాభం సామాజిక సమానత్వం, వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన నాయకుడని కొనియాడారు.
ముద్రగడ మృతిపైనా ట్రోల్స్.. టీడీపీ, జనసేన నీచ రాజకీయం!
15-07-2026 11:35 AM
ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు కొనసాగిన ముద్రగడ పద్మనాభం.. కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఉద్యమ నేతగానూ గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికైన ఆయన..
నేడు భీమవరానికి వైయస్ జగన్
15-07-2026 11:32 AM
అక్కడ నుంచి 10.30 గంటలకు ఉండి రోడ్డులో జరిగే రైతుల సమావేశానికి హాజరై సభలో రైతులతో మాట్లాడతారు. ఆక్వా రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పిస్తారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర...
ఆక్వా అధోగతి
15-07-2026 11:27 AM
రెండేళ్లుగా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ దోపిడీతో ఆక్వా అధోగతి పాలవుతోంది. సీడ్, ఫీడ్ ధరలు పెంచాలన్నా, రొయ్య రేట్లు తగ్గించాలన్నా అప్సడా చట్టానికి లోబడి జరగాలి.
14-07-2026
రేపు భీమవరం, కిర్లంపూడి పర్యటనలకు వైయస్ జగన్
14-07-2026 10:24 PM
ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు.
ముద్రగడ పద్మనాభం.. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర
14-07-2026 10:20 PM
ముద్రగడ పద్మనాభం గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. కాపు రిజర్వేషన్ల కోసం దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజీపడని పోరాటం చేశారు.
ముద్రగడ పద్మనాభం మృతిపై వైయస్సార్సీపీ నేతల ప్రగాఢ సంతాపం
14-07-2026 10:17 PM
వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ముద్రగడ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా, కాపు సమాజ హక్కుల
ముద్రగడ పద్మనాభం మృతిపై వైయస్ జగన్ తీవ్ర సంతాపం
14-07-2026 10:10 PM
ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరిబాబు కు వైయస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »