Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కార్యకర్త తప్పును కప్పిపుచ్చుకోవడానికే నాపై ఆరోపణలా?
వైయస్ జగన్ హయాంలోనే జొన్నగిరి గోల్డ్ మైనింగ్ అభివృద్ధి
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు సీబీఐకి అప్పగించాలి
చంద్రబాబు రైతు ద్రోహి
రాయలసీమ లిఫ్ట్తోనే నెల్లూరు జిల్లా వ్యవసాయ రంగం అభివృద్ధి సాధ్యం
విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై భారం
జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ
బీసీలకు బాబు వెన్నుపోటు
మహిళలకు కూటమి మరో వాగ్దాన భంగం
రాయలసీమకి బంగారు తొడుగులొద్దు.. నీళ్లివ్వు చాలు
స్టోరీస్
25-06-2026
కార్యకర్త తప్పును కప్పిపుచ్చుకోవడానికే నాపై ఆరోపణలా?
25-06-2026 03:55 PM
2014 నుంచి 2019 వరకు రామకృష్ణారెడ్డి హయాంలో జరిగిన కాల్మనీ వ్యవహారాలను ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గుర్తు చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసులతో దాడులు చేయించారని, తనకు...
వైయస్ జగన్ హయాంలోనే జొన్నగిరి గోల్డ్ మైనింగ్ అభివృద్ధి
25-06-2026 03:32 PM
2019 నుంచి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవసరమైన అనుమతులు మంజూరై, ప్రాజెక్టుకు వేగం పెరిగిందని అన్నారు. అదే సమయంలో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభించాయని...
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు సీబీఐకి అప్పగించాలి
25-06-2026 02:59 PM
సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకే సీఐ నాగరాజు సహా మరికొందరు పోలీసులు కలిసి సాయి కృష్ణను హింసించి చంపారని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంఘాలు, వైఎస్సార్సీపీ కలిసి బాధిత కుటుంబానికి మద్దతు ఇవ్వడంతో సీఐ...
చంద్రబాబు రైతు ద్రోహి
25-06-2026 02:53 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సోమశిల జలాశయానికి నీరు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల హక్కుల కోసం వైయస్ఆర్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం...
రాయలసీమ లిఫ్ట్తోనే నెల్లూరు జిల్లా వ్యవసాయ రంగం అభివృద్ధి సాధ్యం
25-06-2026 02:30 PM
నారా చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని, రాష్ట్ర వ్యవసాయ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని కాకాణి ఆరోపించారు.
విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై భారం
25-06-2026 02:19 PM
కోవిడ్ వంటి సంక్షోభ సమయంలో కూడా రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, పెద్ద సంఖ్యలో గృహాలకు నాణ్యమైన కరెంటు సరఫరా చేసిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టులో క్రెడిట్ చోరీ
25-06-2026 02:11 PM
గత ప్రభుత్వ హయాంలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు సరైన ప్రాధాన్యం ఇచ్చామని, కానీ చంద్రబాబు 17 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.
బీసీలకు బాబు వెన్నుపోటు
25-06-2026 12:55 PM
సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిని అనుభవించిన చంద్రబాబుకు బీసీల జీవితాలను మెరుగు పరిచేలా చేసిన ఒక్క పనీ చెప్పుకోవడానికి లేదు. గతంలో కత్తెరలు, మిషన్లు వంటి పనిముట్లు అరకొరగా ఇచ్చే ఆదరణ పథకం తప్ప.. బీసీల...
మహిళలకు కూటమి మరో వాగ్దాన భంగం
25-06-2026 12:48 PM
‘చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవటంతో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి.
రాయలసీమకి బంగారు తొడుగులొద్దు.. నీళ్లివ్వు చాలు
25-06-2026 12:29 PM
చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అధోగతిపాలు చేసింది. అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. టాపిక్ డైవర్షన్ తో రెండేళ్లు గ...
తాడిపత్రిలో వైయస్ఆర్సీపీ నేత కేశవరెడ్డిపై దాడి..
25-06-2026 12:25 PM
తాడిపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో కేశవరెడ్డి టీ తాగుతుండగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కేశవరెడ్డి తీవ్రంగా గాయపడగా,
24-06-2026
లోపభూయిష్టంగా సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్
24-06-2026 10:00 PM
సీఎం చంద్రబాబు ఒక సభలో మాట్లాడుతూ, లాకప్డెత్ గురించి నేరుగా ప్రస్తావించకుండా, విజయవాడలో ఒక ఘటన జరిగిందని, అక్కడ సీఐ, బాధితుడు ఇద్దరూ కాపులే అని, అయితే అక్కడ మా పార్టీ కుల రాజకీయం చేస్తోందని...
పులివెందుల పర్యటనలో వైయస్ జగన్కు బ్రహ్మరథం
24-06-2026 09:58 PM
అనంతరం ఇటీవల మృతిచెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముద్రగడ విషయంలో కూటమి సర్కార్ దుష్ప్రచారం
24-06-2026 09:52 PM
ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని ఇంటికి రావాలని అందరూ కోరుకోవాలి. రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో వంగవీటి మోహన రంగా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే నాయకుడిగా ముద్రగడ పద్మనాభం ఉండే వారు
తాడిపత్రిలో కేశవరెడ్డిపై హత్యాయత్నం ఖండిస్తూ ఈనెల 26న సామూహిక దీక్ష
24-06-2026 09:48 PM
తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు పూర్తిగా గాలికొదిలేశారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి టీడీపీ కండువాలు...
వైయస్ఆర్సీపీ మహిళా నేతలపై హేయమైన వ్యాఖ్యలు
24-06-2026 09:42 PM
రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కూటమి పాలనలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయి
నాగరాజును కాపాడటానికే ‘సిట్’ దర్యాప్తు
24-06-2026 05:54 PM
కృష్ణలంక పీఎస్లో ఏడాది నుంచి సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేశారంటే దాని అర్థం ఏడాది నుంచి ఎన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగాయో? ఎంతమందిని లాకప్లో చంపేశారో.. అన్న అనుమానం వస్తోంది. సిట్ దర్యాప్తు...
తాడిపత్రి ఘటనపై వైయస్ఆర్సీపీ ఆందోళన
24-06-2026 05:23 PM
దాడి ఘటన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిపై కూడా దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నేరాలపై పోలీసులు నిష్క్రియంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే చర్యలు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు
సాయికృష్ణ లాకప్డెత్పై సీబీఐ విచారణ అడిగితే ప్రభుత్వానికి ఎందుకంత తత్తరపాటు?
24-06-2026 04:59 PM
రేపిస్ట్ని, రౌడీషీటర్లను ఎంకరేజ్ చేయనని పవన్ కళ్యాణ్ మీడియా ముందు మాట్లాడి తాను చట్టానికి, న్యాయానికి కట్టుబడిన వ్యక్తిగా కలరింగ్ ఇచ్చాడు. ఎల్లో మీడియా కూడా సాయికృష్ణని 23 కేసులున్న...
పులివెందుల పర్యటనలో వైయస్ జగన్
24-06-2026 04:47 PM
ఆలయ కార్యక్రమం అనంతరం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల ఆయన మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని...
లక్ష్మీనరసింహుడి సేవలో వైయస్ జగన్
24-06-2026 01:05 PM
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు
డోన్లో వైయస్ఆర్సీపీ బీఎల్ఏపై దాడి
24-06-2026 12:57 PM
రజకులను సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహించిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలదేనని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రజకులపై దాడులు,
జేసీ అరాచకాలపై వైయస్ఆర్సీపీ పోరుబాట..
24-06-2026 12:46 PM
గంగులకుంట కేశవరెడ్డిపై జరిగిన హత్యాయత్నం దారుణమని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఘటన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిపై కూడా దాడి జరగడం అత్యంత ఆందోళనకరమని ఆయన అన్నారు
చక్రవర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
24-06-2026 12:40 PM
ఉయ్యూరు, తాడిగడప ప్రాంతాల్లో వైయస్ఆర్ విగ్రహాల ధ్వంసం ఘటనలను కూడా వారు ప్రస్తావించారు. ఇవన్నీ రాజకీయ ద్వేషంతో జరుగుతున్న చర్యలని ఆరోపించారు.
రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద జక్కంపూడి రాజా ధర్నా
24-06-2026 12:16 PM
తూర్పుగోదావరి జిల్లా: రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
శింగణమలలో టీడీపీకి షాక్
24-06-2026 11:58 AM
గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, వైయస్ జగన్ పాలనపై నమ్మకంతో వైయస్ఆర్సీపీలో చేరుతున్నట్లు తెలిపారు
`పద్మ` పురస్కారాలు అందుకున్న తెలుగువారికి వైయస్ జగన్ అభినందనలు
24-06-2026 10:31 AM
‘‘వైద్య రంగంలో విశిష్ట సేవలకుగాను డా.నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ పురస్కారం, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మరికొందరు తెలుగువారికి పద్మశ్రీ పురస్కారాలు లభించడం తెలుగు జాతికి గర్వకారణం
ఓటర్ల సవరణలో టీడీపీ జోక్యంపై వైయస్ఆర్సీపీ ఫిర్యాదు
24-06-2026 10:27 AM
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–324 ప్రకారం ఎన్నికల సంఘం పూర్తి స్వతంత్రంగా, రాజకీయ ప్రభావం లేకుండా పనిచేయాలని లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదులో గుర్తు చేశారు
భూమయ్యగారిపల్లెకు చేరుకున్న వైయస్ జగన్..
24-06-2026 10:15 AM
ఇటీవల ఆయన మృతి చెందిన నేపథ్యంలో కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు.
23-06-2026
గంగులకుంట కేశవరెడ్డిపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం
23-06-2026 09:27 PM
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. విపక్షానికి చెందిన నాయకులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »