స్టోరీస్

08-06-2026

08-06-2026 02:41 PM
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ముఖ్యంగా నిరుద్యోగ యువతను మోసం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుందని మండిపడ్డారు
08-06-2026 02:34 PM
ఈ సందర్భంగా అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఆర్డీవోకు అందజేశారు.
08-06-2026 02:22 PM
గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
08-06-2026 01:56 PM
గ్రామాల్లో జరుగుతున్న దాడులు, అరాచకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
08-06-2026 01:52 PM
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
08-06-2026 01:22 PM
నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు
08-06-2026 01:18 PM
ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని సూచించారు
08-06-2026 12:48 PM
ప్రజల సమస్యలు వినేందుకు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ వ్యవస్థ వద్ద తమను అవమానించేలా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు.
08-06-2026 12:38 PM
అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకపోతే భవిష్యత్తులో బాధిత డీఎస్సీ అభ్యర్థుల తరఫున ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు హెచ్చరించారు.
08-06-2026 12:16 PM
ల్లో మీడియా నా­పై వ్యక్తి­త్వ హనానికి పాల్పడుతోంది. నేను సీని­యర్‌ జర్నలిస్ట్‌ను. 2003లోనే ఒక ప్రముఖ వార్తా పత్రి­కలో ఎడిషన్‌ ఇన్‌ఛార్జిగా పనిచేశా.
08-06-2026 12:11 PM
సిమెంట్ లైనింగ్ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, పనులు పూర్తికాకముందే కెనాల్ గోడలు పెచ్చులూడిపోతుండటం నాసిరకం పనులకు నిదర్శనమని నేతలు
08-06-2026 11:42 AM
పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, మధ్యవర్తులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
08-06-2026 11:38 AM
రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను
08-06-2026 11:35 AM
ఈ సందర్భంగా  రాచ‌మ‌ల్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
08-06-2026 11:33 AM
ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు విమర్శించారు.
08-06-2026 10:36 AM
తప్పుడు ఆరోప­ణలు, రాజకీయ కక్షసాధింపు చర్యలకు భయ­పడాల్సిన అవసరం లేదని, సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని భరోసా కల్పించారు. 
08-06-2026 10:24 AM
ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు
08-06-2026 10:16 AM
విజయవాడ డయాసిస్ తొలి తెలుగు బిషప్‌గా, అనంతరం విజయవాడ ఆర్చ్ బిషప్‌గా, విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ క్రైస్తవ సమాజ అభ్యున్నతికి, ఆధ్యాత్మిక విలువల ప్రచారానికి
08-06-2026 10:10 AM
డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోందని, మెగా డీఎస్సీ పేరుతో మెగా స్కామ్ జరిగిందనే అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయని అన్నారు.

07-06-2026

07-06-2026 07:40 PM
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.
07-06-2026 07:38 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు
07-06-2026 07:35 PM
ఇరిగేషన్ శాఖ అధికారులు స్వయంగా చేపట్టాల్సిన పనులను సివిల్ కాంట్రాక్టర్‌కు ఎలా అప్పగించారంటూ ప్రశ్నించారు.
07-06-2026 07:33 PM
డీఎస్సీ బాధితుల న్యాయమైన డిమాండ్లకు వైయ‌స్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, వారి తరఫున చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
07-06-2026 07:17 PM
బ్రహ్మనాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
07-06-2026 07:11 PM
తాడేప‌ల్లి: య‌థేచ్ఛ‌గా త‌ప్పులు చేయించు. దొరికిన‌ప్పుడు దొడ్డిదారిన విదేశాల‌కు పంపించు.
07-06-2026 07:06 PM
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు 143 హామీలిచ్చి, అందులో ఒక్కదాన్నీ నెరవేర్చకుండానే నిరంతరం పండగలు చేసుకుంటోంది. గతంలో మహానాడు నిర్వహణకు ఎక్కువ వ్యయం

06-06-2026

06-06-2026 06:56 PM
వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన డీబీటీ విధానం ద్వారా నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరిందని, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం మాత్రం
06-06-2026 06:35 PM
“అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న కేఎస్ భరత్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
06-06-2026 05:39 PM
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలను పూర్తిగా మోసం చేసిందని సజ్జల విమర్శించారు
06-06-2026 05:33 PM
మూడు ప్రాంతాలలో మూడు సభలు నిర్వహిస్తామని చెప్తున్న కూటమి నేతలు, మేం అడిగే ప్రశ్నలకు దేవుడి మీద ప్రమాణం చేసి, గుండెల మీద చేయి వేసుకుని సమాధానం చెప్పగలరా? ఆడబిడ్డ నిధి ఏది? 18 నుండి 50 ఏళ్ల లోపు...

Pages

Back to Top