Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
సింగరాయకొండలో వైయస్ఆర్సీపీ బీఎల్ఏల శిక్షణ సదస్సు
చంద్రబాబు అరాచక పాలనకు రెండేళ్లు
మాజీ సైనికుల కోసం వైయస్ఆర్సీపీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు
గాజువాకలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ టౌన్ హాల్ సమావేశం..
మండపేటలో నల్ల బెలూన్లతో నిరసన కార్యక్రమం
ఏలూరులో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ సమావేశం..
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలారు
మెగా డీఎస్సీతో దళిత యువతకు అన్యాయం
హామీలకు సమాధి.. ప్రజలకు వెన్నుపోటు
చోడవరంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం
స్టోరీస్
08-06-2026
సింగరాయకొండలో వైయస్ఆర్సీపీ బీఎల్ఏల శిక్షణ సదస్సు
08-06-2026 05:07 PM
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్, కొండపి నియోజకవర్గ పరిశీలకుడు షాంశీర్ అలీ బేగ్, సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బోట్ల రామారావు
చంద్రబాబు అరాచక పాలనకు రెండేళ్లు
08-06-2026 05:02 PM
ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు రూ.3,000 భృతి
మాజీ సైనికుల కోసం వైయస్ఆర్సీపీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు
08-06-2026 04:42 PM
దేశానికి సేవలందించిన మాజీ సైనికులు ఇప్పుడు సమాజ సేవ కోసం ముందుకు రావడం అభినందనీయమన్నారు.
గాజువాకలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ టౌన్ హాల్ సమావేశం..
08-06-2026 04:13 PM
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు.
మండపేటలో నల్ల బెలూన్లతో నిరసన కార్యక్రమం
08-06-2026 04:09 PM
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నల్ల బెలూన్లు ఎగరవేసి కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిరసన తెలిపారు.
ఏలూరులో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ సమావేశం..
08-06-2026 03:46 PM
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలారు
08-06-2026 03:39 PM
ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో, పంట నష్టాలకు తగిన పరిహారం అందించడంలో
మెగా డీఎస్సీతో దళిత యువతకు అన్యాయం
08-06-2026 03:21 PM
దళిత నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా పారదర్శక చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు.
హామీలకు సమాధి.. ప్రజలకు వెన్నుపోటు
08-06-2026 03:12 PM
డాక్టర్ సాకే శైలజనాథ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు.
చోడవరంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం
08-06-2026 02:57 PM
నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యశ్రీ అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు
కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలు
08-06-2026 02:49 PM
ఎస్వీ కాంప్లెక్స్కు 2005లోనే బిల్డింగ్ రెగ్యులరైజేషన్కు సంబంధించిన అనుమతులు (బీఆర్ఎస్) తీసుకున్నామని తెలిపారు.
ఆలూరులో నల్ల బెలూన్స్తో నిరసన
08-06-2026 02:41 PM
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ముఖ్యంగా నిరుద్యోగ యువతను మోసం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుందని మండిపడ్డారు
కావలిలో అక్రమ మైనింగ్పై ఆర్డీవోకు ఫిర్యాదు
08-06-2026 02:34 PM
ఈ సందర్భంగా అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఆర్డీవోకు అందజేశారు.
పార్వతీపురంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం
08-06-2026 02:22 PM
గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
టీడీపీ దాడిలో గాయపడిన బాధితులకు పేరాడ తిలక్ పరామర్శ
08-06-2026 01:56 PM
గ్రామాల్లో జరుగుతున్న దాడులు, అరాచకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
చీరాలలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన..
08-06-2026 01:52 PM
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
గుంతకల్లులో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన..
08-06-2026 01:22 PM
నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు
బూత్ స్థాయి నుంచే పార్టీ బలోపేతం లక్ష్యం
08-06-2026 01:18 PM
ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని సూచించారు
మెగా డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం
08-06-2026 12:48 PM
ప్రజల సమస్యలు వినేందుకు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ వ్యవస్థ వద్ద తమను అవమానించేలా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు.
మెగా డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి
08-06-2026 12:38 PM
అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకపోతే భవిష్యత్తులో బాధిత డీఎస్సీ అభ్యర్థుల తరఫున ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నాయకులు హెచ్చరించారు.
రాజకీయ కుట్రతోనే దుష్ప్రచారం
08-06-2026 12:16 PM
ల్లో మీడియా నాపై వ్యక్తిత్వ హనానికి పాల్పడుతోంది. నేను సీనియర్ జర్నలిస్ట్ను. 2003లోనే ఒక ప్రముఖ వార్తా పత్రికలో ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేశా.
నాసిరకంగా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులు..
08-06-2026 12:11 PM
సిమెంట్ లైనింగ్ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, పనులు పూర్తికాకముందే కెనాల్ గోడలు పెచ్చులూడిపోతుండటం నాసిరకం పనులకు నిదర్శనమని నేతలు
డీఎస్సీ లీకేజీ ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలి
08-06-2026 11:42 AM
పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, మధ్యవర్తులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పుట్టపర్తిలో ‘ వెన్నుపోటుకు రెండేళ్లు’పై రౌండ్ టేబుల్ సమావేశం
08-06-2026 11:38 AM
రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను
ప్రొద్దుటూరులో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన..
08-06-2026 11:35 AM
ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
పులివెందులలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం
08-06-2026 11:33 AM
ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని వైయస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు.
బ్రహ్మనాయుడు కుటుంబానికి వైయస్ జగన్ భరోసా
08-06-2026 10:36 AM
తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్షసాధింపు చర్యలకు భయపడాల్సిన అవసరం లేదని, సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని భరోసా కల్పించారు.
బీహార్లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం బాధాకరం
08-06-2026 10:24 AM
ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు
ఆర్చ్ బిషప్ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ మరణం బాధాకరం
08-06-2026 10:16 AM
విజయవాడ డయాసిస్ తొలి తెలుగు బిషప్గా, అనంతరం విజయవాడ ఆర్చ్ బిషప్గా, విశాఖపట్నం ఆర్చ్ బిషప్గా బాధ్యతలు నిర్వహిస్తూ క్రైస్తవ సమాజ అభ్యున్నతికి, ఆధ్యాత్మిక విలువల ప్రచారానికి
నేడు, రేపు జరిగే ఇండోర్ సమావేశాల్లో డీఎస్సీ అక్రమాలపై చర్చించాలి
08-06-2026 10:10 AM
డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని వైయస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోందని, మెగా డీఎస్సీ పేరుతో మెగా స్కామ్ జరిగిందనే అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయని అన్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »