Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రైతు సమస్యలపై గట్టిగా నిలదీయాలి
రెండేళ్లలో రూ.20 వేల కోట్ల విద్యుత్ భారం
రైతాంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి
పెనుకొండలో వైయస్ఆర్సీపీ బూత్ కమిటీ సమావేశం
కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం
ప్రజల సమస్యలను గాలికి వదిలి మంత్రులు విదేశీ పర్యటనలు
*Coalition should shun diversion politics*
దస్తగిరి హత్యతో చంద్రబాబు చౌకబారు రాజకీయాలు
కూటమి అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్కు తెర
వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు స్వీకరించని పోలీసులు
స్టోరీస్
24-04-2026
రైతు సమస్యలపై గట్టిగా నిలదీయాలి
24-04-2026 06:32 PM
ప్రభుత్వం నుంచి రైతులకు సరైన సహాయం అందడం లేదని, ఈ పరిస్థితుల్లో వైయస్ఆర్సీపీ రైతు విభాగం మరింత చురుకుగా పనిచేసి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై గట్టిగా స్వరం...
రెండేళ్లలో రూ.20 వేల కోట్ల విద్యుత్ భారం
24-04-2026 06:26 PM
అనకాపల్లిలో రెన్యూ ఎనర్జీ సంస్థ మూడో ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు తన సహజ శైలిలో మరోసారి అబద్ధాలతో రెచ్చిపోయాడు. సందర్భం లేకపోయినా వైయస్ జగన్ పేరును పదే ప...
రైతాంగ సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి
24-04-2026 06:22 PM
రైతు విభాగం పార్టీకి అత్యంత కీలకమని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. రైతాంగ సమస్యలపై నిరంతరం చర్చలు జరిపి
పెనుకొండలో వైయస్ఆర్సీపీ బూత్ కమిటీ సమావేశం
24-04-2026 04:51 PM
పార్టీ బూత్ స్థాయిలో బలంగా ఉండటం ఎన్నికల విజయానికి కీలకమని తెలిపారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఓటర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు
కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం
24-04-2026 04:46 PM
రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలిందని, వరి, మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర లభించక అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రజల సమస్యలను గాలికి వదిలి మంత్రులు విదేశీ పర్యటనలు
24-04-2026 03:03 PM
ఎన్నికలకు ముందు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతామని కూటమి నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు రైతులకు బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. ప్రస్తుతం సుమారు రూ.36 కోట్లు బకాయిలు ఉన్నాయని...
దస్తగిరి హత్యతో చంద్రబాబు చౌకబారు రాజకీయాలు
24-04-2026 02:18 PM
సాధారణంగా ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఇచ్చిన మొదటి స్టేట్మెంట్కి ప్రాధాన్యత, విశ్వసనీయత ఉంటుందనేది నిజం. పెద్ద దస్తగిరి చనిపోయిన వెంటనే ఆయన కొడుకు చిన్న దస్తగిరి (వెంకట దస్తగిరి)...
కూటమి అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్కు తెర
24-04-2026 02:09 PM
వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయస్ జగన్కు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు, సీబీఐ పేర్కొన్నాయని తెలిపారు. మంత్రి సవిత..మీ జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లలో కుంభకోణాలు, హనీ ట్రాప్ ఘటనలు...
వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు స్వీకరించని పోలీసులు
24-04-2026 12:45 PM
ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందిస్తూ వినతి పత్రాన్ని స్వీకరించని విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్...
బహుదా బ్రిడ్జి నిర్మాణం రద్దుపై వైయస్ఆర్సీపీ ఆగ్రహం
24-04-2026 12:32 PM
ఇచ్చాపురం ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి గతంలో బ్రిడ్జి వద్దకు వచ్చి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించకపోతే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటికి రెండేళ్లు గడిచినా పనులు...
ఏబీఎన్ రాధాకృష్ణపై ఎస్పీకి ఫిర్యాదు
24-04-2026 12:27 PM
సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, వర్గాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్న వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు
ఇప్పటికే పూర్తయిన పనులకు తిరిగి టెండర్లా?
24-04-2026 12:23 PM
ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటికీ వారికి నష్టపరిహారం అందలేదని విమర్శించారు. వెంటనే రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
బద్వేల్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
24-04-2026 12:01 PM
మనందరం అంబేద్కర్ గారి స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలి. అదే ఆయనకు నిజమైన నివాళి
జస్టిస్ లీసా గిల్కు వైయస్ జగన్ శుభాకాంక్షలు
24-04-2026 09:29 AM
లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైయస్ జగన్ పేర్కొన్నారు.
23-04-2026
జగన్ తెచ్చిన పరిశ్రమలకు చంద్రబాబు శంకుస్థాపనలు..
23-04-2026 09:55 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేసిన రెన్యూ సోలార్ సంస్థ క్రెడిట్ పూర్తిగా వైయస్ జగన్ దే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది.
వైయస్ఆర్సీపీ హయాంలోనే రెన్యూ ఎనర్జీ పెట్టుబడులు
23-04-2026 09:50 PM
చంద్రబాబు క్రెడిట్ చోరీకి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. విస్తరణలో భాగంగా ఇప్పుడు అనకాపల్లిలో మూడో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ ను శంకుస్థాపన చేస్తూ చంద్రబాబు క్రెడిట్ చోరీకి
వ్యక్తిగత వ్యాఖ్యలను కులానికి అన్వయించడం సిగ్గుచేటు
23-04-2026 07:26 PM
సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య నిన్న డీజీపీకి మా పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ‘పిచ్చి బాలకోటయ్య’ అన్నందుకు తన సామాజిక వర్గాన్ని
అప్పన్న భూములను గూగుల్కు ఇవ్వడం అన్యాయం
23-04-2026 07:22 PM
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన 160 ఎకరాలను 11 ఏళ్లకు లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.26.45 కోట్ల చొప్పున, 11 ఏళ్లలో దాదాపు రూ.300 కోట్ల సొమ్ము
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద ఘంటికలు
23-04-2026 07:19 PM
2024 ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగుల్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో రెచ్చగొట్టారు. మా ప్రభుత్వం గనుక వస్తే మీకు ఎంతో మేలు చేస్తామని, మీకు రావాల్సిన ఆర్దిక ప్రయోజనాలన్నీ ఇచ్చేస్తామని మోసపూరిత...
వైయస్ఆర్, వైయస్ జగన్ల తోనే సగర కులానికి గుర్తింపు
23-04-2026 07:15 PM
గంగను భూమి మీదకు తీసుకురావడం కోసం ఒంటి కాలి మీద శ్రీ భగీరథ మహర్షి కఠోర తపస్సు చేశారు. ఆ విధంగా ఆ మహానుభావుడు సకల జీవరాశుల మనుగడకు ఆయన కారణ భూతులయ్యారు.
మత్సకారులపై చిత్తశుద్ధి లేని కూటమి ప్రభుత్వం
23-04-2026 07:11 PM
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ, మత్సకారుల మనోభావాల్ని దెబ్బతీస్తున్న సోనా బోట్ల మాయంపై ఇప్పటికే వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తోంది. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణకు...
యువత స్వయం ఉపాధి వైపు దృష్టి పెట్టాలి
23-04-2026 03:53 PM
రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ రంగానికి విపరీతమైన ఆదరణ ఉంటుందని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి నూతన సాంకేతికతలతో అనేక అవకాశాలు, సవాళ్లు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు తక్షణం చెల్లించాలి
23-04-2026 02:52 PM
రాష్ట్రంలో ఓ వెలుగువెలిగిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వీర్యం చేసేసింది. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ రెండేళ్లలో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి
చలివేంద్రం తొలగింపుపై వైయస్ఆర్సీపీ నేతల నిరసన
23-04-2026 02:41 PM
వేసవిలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ, శీతలపానీయాలు అందించే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సామాజిక బాధ్యత అని, అలాంటి సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.
విశాఖలో సామాన్యుడి నడకపై 'వాకింగ్ టాక్స్' బాదుడు.
23-04-2026 01:37 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన వింత పోకడలకు పోతోందని, విశాఖపట్నంలో వాకింగ్ చేసే వారిపై పన్ను విధించడం అత్యంత దారుణం. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనం కోసం వాకింగ్ను ప్రోత్సహిస్తూ రాయితీలు...
26న బీసీ గళం సభను విజయవంతం చేయండి
23-04-2026 01:33 PM
ఈ బహిరంగ సభలో బీసీ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు నాయకులు తెలిపారు.
ఉద్యోగులను రాజకీయాలకు వాడుకున్నది చంద్రబాబు కాదా?
23-04-2026 01:18 PM
తాను ఆర్టీసీ డిపోలలో జెండాలు పట్టుకుని ప్రచారం చేశానని అశోక్బాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు
వైయస్ఆర్సీపీ కార్యకర్తపై పచ్చ గూండాల దాడి
23-04-2026 12:51 PM
ఈ ఘటనలో టీడీపీకి చెందిన నేత మాణిక్యరావు రాడ్తో దాడి చేశారు. దాడిలో గాయపడిన ఆదామ్ జానీని స్థానికంగా చికిత్స అందించినట్లు తెలుస్తోంది
ఇరిగేషన్ అధికారులను నిలదీసిన ఎంపీ అవినాష్ రెడ్డి
23-04-2026 12:38 PM
పులివెందులలోని ఇరిగేషన్ కార్యాలయానికి రైతులతో కలిసి చేరుకున్న వారు, ఎత్తిపోతల పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని
సగరులకు వైయస్ జగన్ శుభాకాంక్షలు
23-04-2026 12:31 PM
భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఆదర్శాలు సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »