Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
డీజిల్ కొరతతో రామచంద్రపురంలో నిలిచిన వరి కోతలు
తిరుపతిలో ఇంధన కొరతపై వినూత్న నిరసన
శ్రీకాకుళంలో ఇంధన కొరతపై నిరసన
ఇంధన కొరతకు కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణం
విజయవాడలో వినూత్న నిరసన
పాడేరులో ఇంధన సంక్షోభంపై ఎమ్మెల్యేల ఆగ్రహం
కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో ఇంధన సంక్షోభం
కర్నూలులో ఇంధన కొరతపై కాటసాని ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజీల్ సంక్షోభం..
అరకులో టీడీపీకి షాక్
స్టోరీస్
28-04-2026
డీజిల్ కొరతతో రామచంద్రపురంలో నిలిచిన వరి కోతలు
28-04-2026 12:40 PM
ప్రభుత్వం వెంటనే స్పందించి డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలవకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేసే వారే కరువయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
తిరుపతిలో ఇంధన కొరతపై వినూత్న నిరసన
28-04-2026 12:08 PM
ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సామాన్యుల జీవితం మరింత ఇబ్బందులకు గురవుతుందని హెచ్చరించారు.
శ్రీకాకుళంలో ఇంధన కొరతపై నిరసన
28-04-2026 12:02 PM
. ఈ సంక్షోభానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు
ఇంధన కొరతకు కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణం
28-04-2026 11:40 AM
సామాన్య ప్రజలు డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతుంటే మంత్రులు విదేశీ పర్యటనల్లో మునిగిపోయారని ఆయన మండిపడ్డారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు ఉన్నాయని చెప్పుకునే ప్రభుత్వం ఇంధన కొరతను గుర్తించలేకపోవడం...
విజయవాడలో వినూత్న నిరసన
28-04-2026 11:27 AM
ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు వైయస్ఆర్సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. ఆరు రోజులుగా కొనసాగుతున్న ఇంధన కొరతపై ప్రభుత్వం...
పాడేరులో ఇంధన సంక్షోభంపై ఎమ్మెల్యేల ఆగ్రహం
28-04-2026 11:14 AM
కేంద్ర స్థాయిలో సరఫరాలో ఎలాంటి లోటు లేదని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్లో లేదని సమాచారం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొరత ఏర్పడటం ఆశ్చర్యకరమన్నారు
కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో ఇంధన సంక్షోభం
28-04-2026 11:12 AM
పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రైతులు, రవాణాదారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా
కర్నూలులో ఇంధన కొరతపై కాటసాని ఆగ్రహం
28-04-2026 11:05 AM
దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం నెలకొనడం ఆందోళనకరమన్నారు. మూడు రోజులుగా సమస్య మరింత తీవ్రమవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని...
ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజీల్ సంక్షోభం..
28-04-2026 11:02 AM
కేంద్ర పెట్రోలియం శాఖ సరఫరాలో ఎలాంటి లోటు లేదని స్పష్టంచేసిందని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్లో లేదని చెప్పిందన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలో కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు.
అరకులో టీడీపీకి షాక్
28-04-2026 10:55 AM
కొత్తగా చేరిన వారిని సాదరంగా ఆహ్వానిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇంధన కొరతపై సైకిల్ తొక్కుతూ వైయస్ఆర్సీపీ నేతల నిరసన
28-04-2026 10:44 AM
ప్రజల దైనందిన జీవనం దెబ్బతింటున్నప్పటికీ ప్రభుత్వం సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇంధన కొరత కారణంగా రైతులు, రవాణాదారులు, సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు
"తొక్కండి" సైకిల్ ని!
28-04-2026 10:36 AM
పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా, వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా, వ్యవసాయ రంగాలు కూడా తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్నాయి.
వైజాగ్ ఇన్ఫోసిస్ @ వైయస్ జగన్
28-04-2026 10:18 AM
తొలిసారిగా ఇన్ఫోసిస్ను టైర్–2 నగరానికి తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధురవాడలోని ఐటీ హిల్–2లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక ప్రైవేటు...
ఇంధన కొరతపై నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
28-04-2026 10:14 AM
రాష్ట్రంలో నాలుగు పోర్టులు 40శాతం పూర్తయ్యాయి. ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చివరి దశ వరకూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులను నిలిపివేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి...
చంద్రబాబూ.. ఇది మీరు సృష్టించిన కృత్రిమ కొరతే
28-04-2026 10:10 AM
‘విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్ చేరింది. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు...
తూతూమంత్రంగా వైయస్ జగన్పై హత్యాయత్నం కేసు దర్యాప్తు
28-04-2026 10:07 AM
అంతక్రితం సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘జగన్పై 2018 అక్టోబర్ 25వ తేదీన హత్యాయత్నం జరిగింది. ఘటనా స్థలంలోనే నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
మాజీ ఎమ్మెల్యే గణేష్పై అయ్యన్న అనుచరుల దాడి
28-04-2026 10:03 AM
నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పై జరిగిన దాడిని మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయ జగన్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
27-04-2026
తాడిపత్రిలో చట్టం టీడీపీ నేతల చుట్టమా?
27-04-2026 05:31 PM
తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు పట్టదా?. తాడిపత్రిలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు.
ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం నివారణకు కేంద్రం జోక్యం అవసరం
27-04-2026 05:05 PM
రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇంధన కొరతకు గల కారణాలను సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇంధన కరువు
27-04-2026 04:53 PM
కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళిపోయిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.
రాష్ట్రంలో పెట్రో డీజిల్ సంక్షోభం
27-04-2026 04:34 PM
డీజిల్ లేక ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పనిచేయక పోవడంతో పంట కోతలు ఆలస్యమవుతున్నాయి. సాగు పనులు నిలిచిపోవడం వల్ల రైతులకు అదనపు ఖర్చులు పెరుగుతున్నాయి.
డబుల్ ఇంజన్ సర్కార్లో డీజిల్ కరువు
27-04-2026 04:30 PM
పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలబడటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు
ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
27-04-2026 04:22 PM
మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి...
ఉపాధి హామీ వేతన బకాయిలు ఎవరి అకౌంట్లో జమ చేశారు?
27-04-2026 04:10 PM
వైయస్ జగన్ గారు ప్రశ్నిస్తుంటే తప్ప, వైయస్ఆర్సీపీ నాయకులు ఉద్యమిస్తే కానీ కూటమి ప్రభుత్వానికి ప్రజల కష్టాలు గుర్తుకు రావడం లేదు. కార్పొరేట్ల అవసరాలు తప్ప పేదల సమస్యలు ఈ ప్రభుత్వానికి కనిపించడం...
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కృతిమ సృష్టి
27-04-2026 04:05 PM
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు క్యూలైన్ కష్టాలు తప్పడం లేదు. రైతులు విత్తనాలు, ఎరువుల కోసం.. జనం వంట గ్యాస్ కోసం క్యూలైన్లలో వేచి ఉండే దుస్థితి రాగా, ఇప్పుడు...
కక్షసాధింపుతోనే సజ్జల భార్గవరెడ్డిపై అక్రమ కేసులు
27-04-2026 03:56 PM
నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని, రాజకీయ ఒత్తిడులతో కేసులు నమోదు చేసినా న్యాయం జరుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ నాయకులు ఆయనకు అండగా నిలుస్తారని స్పష్టం చేశారు.
ఏబీఎన్ రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
27-04-2026 03:47 PM
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని వైయ
రాజాంలో పెట్రోల్, డీజిల్ కొరత
27-04-2026 02:58 PM
ఈ పరిస్థితికి పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తక్షణమే సరఫరాను సరిచేసి ప్రజలకు కలిగిన ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి
27-04-2026 02:50 PM
అనంతరం పీజీఆర్ఎస్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఇలక్కియకు వినతిపత్రం అందజేశారు. 2025 డిసెంబర్ నుండి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలను వెంటనే విడుదల చేయాలని, జిల్లాలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ...
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి
27-04-2026 02:36 PM
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు చింతలపాటి శ్రీనివాసరాజు,
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »