స్టోరీస్

13-04-2026

13-04-2026 02:18 PM
ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు.
13-04-2026 02:13 PM
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం పార్టీ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
13-04-2026 01:21 PM
గతంలో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నుల మొక్కజొన్న కొనుగోలు...
13-04-2026 01:14 PM
ఈ ఘటనపై సుబ్రమణ్యం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓబులేశ్వర రెడ్డి, రామకృష్ణ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
13-04-2026 01:09 PM
వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు కేసులకు భయపడే రకం కాదని, ప్రజల మనోభావాలను కాపాడే విషయంలో వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు.
13-04-2026 01:00 PM
సేవా దృక్పథంతో ముందుకు సాగే బుట్టా శివ నీలకంఠ వెంటనే చర్యలు తీసుకుని, బుట్టా ఫౌండేషన్ తరఫున శివన్న నగర్ కాలనీకి మంచినీటి ట్యాంకర్లను పంపించారు.
13-04-2026 12:52 PM
గీతాంజలి మరణంపై కేసు నమోదు చేసుకున్న‌ పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఆమె కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ మ‌రోసారి అండ‌గా నిలిచి ఆర్థిక‌సాయం అందించింది.
13-04-2026 12:51 PM
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల నీటి మట్టం వద్ద తెలంగాణ నీటిని తీసుకుంటోందని పేర్కొన్న తలారి రంగయ్య
13-04-2026 12:27 PM
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయడం...
13-04-2026 12:17 PM
ఈ ఘటనపై వేమూరు నియోజకవర్గం ఇంచార్జి వరుకుటి అశోక్ బాబు మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు

12-04-2026

12-04-2026 06:45 PM
మీ మాటల ప్రకారమే ఆ ప్రాజెక్టులో ఆదాయం తీసుకొచ్చే ఏకైక వనరు కేవలం 5 వేల ఎకరాల భూమి మాత్రమే.
12-04-2026 06:43 PM
ముఖ్యంగా పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు, మెరుగైన బుద్దులు కూడా నేర్పాలి. గంజాయి, బెల్టు షాపులు కూడా మితిమీరి ఉండటం వల్ల ఇలాంటి సంఘటాలు పెరిగిపోతున్నాయి
12-04-2026 06:40 PM
ఆశా భోంస్లే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆశా అద్భుతమైన కంఠం ప్రతి ఇంటిలోనూ  ప్రతిధ్వనించాయి. ఆశా భోంస్లే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ‘ఓం శాంతి!’ అని పేర్కొన్నారు.  
12-04-2026 11:01 AM
జనసేన ఎమ్మెల్యే  అరవ శ్రీధర్ బాధితురాలిపై హోంమంత్రికి ఏమాత్రం అయినా సానుభూతి ఉంటే  న్యాయం చేసి అప్పుడు మాట్లాడండి.

11-04-2026

11-04-2026 07:08 PM
మహాత్మా జ్యోతీరావు పూలే బీసీలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శప్రాయుడని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు వర్ణనాతీతమని
11-04-2026 06:59 PM
నిజాయితీతో పని చేస్తే ప్రజల ఆదరణ స్వయంగా వస్తుందని, కార్యకర్తలు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ముందుకు సాగాలని సూచించారు
11-04-2026 06:35 PM
వైయస్.జగన్ హయాంలో రాజ్యాంగం కల్పించిన దానికంటే తన రాజనీతితో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అవకాశమివ్వడమే
11-04-2026 04:49 PM
లోకేష్ శంకుస్థాపన తర్వాత మత్స్యకారులకు హార్బర్‌లో ప్రవేశం ఆపడం దుర్మార్గం. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలు ఆపాలి
11-04-2026 04:33 PM
“ఆర్టీఐ విభాగంలో సుశిక్షితులైన సైన్యం సిద్ధంగా ఉండాలి. పార్టీ ఆశయాలు, నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్‌ గారి దిశానిర్దేశం ఏమిటో తెలుసుకుని ప్రజా సమస్యలపై బలమైన గళం వినిపించాలి”
11-04-2026 04:21 PM
తాడేపల్లి: నిత్యం చంద్రబాబును జాకీలతో ఎత్తడం, మరోవైపు గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని, వైయ‌స్ జగన్‌గారిని నిందించడం, బురద చల్లడమే లక్ష్యంగా పని చేస్తున్న ఎల్లో మీడియా మరోసారి గతి త
11-04-2026 03:56 PM
 కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నెల్లూరులో విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నారాయణ ఏర్పాటు చేసుకున్న ‘ఎన్‌’ టీమ్‌ నెల్లూరు నగరాన్ని దోచుకు తింటోంది
11-04-2026 03:25 PM
2005లో ప్రారంభమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి భద్రత లభించింది
11-04-2026 03:15 PM
ఈ నేపథ్యంలో పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేశారు.
11-04-2026 03:00 PM
 జగన్‌గారు ప్రతిపాదించిన మావిగన్‌ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉత్తరాంధ్ర హక్కుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఆగదని...
11-04-2026 12:30 PM
బీసీల‌కు సామాజిక న్యాయం కోసం పోరాడిన ఉద్య‌మ‌కాఉడు మ‌హాత్మా జ్యోతిరావుపూలే. మ‌హిళ‌ల‌కు ఉచిత విద్య అందించి ఉన్న‌తంగా తీర్చిదిద్దారు. ఆయ‌న స్ఫూర్తితో బీసీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ గారు ఆర్ధికంగా, సామాజికంగా,...
11-04-2026 12:09 PM
ప్రస్తుతం ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2369–రూ.2389 ఎంఎస్పీ ప్రకటించినప్పటికీ, రైతులు మార్కెట్లో రూ.350–రూ.400 వరకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు.
11-04-2026 11:58 AM
అనాథ శిశువుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించి, వితంతువుల పున‌ర్వివాహానికి మ‌ద్ద‌తుగా, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు వెన్నుదన్నుగా నిలిచారు అని గుర్తు చేశారు

10-04-2026

10-04-2026 11:20 PM
నంద్యాల జిల్లా: శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
10-04-2026 11:04 PM
వైయ‌స్ఆర్‌సీపీ  రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్, జిల్లా కార్యదర్శి శ్రీరాములు
10-04-2026 10:59 PM
 1995లో తాడేపల్లిలో ఏర్పాటైన స్మాల్‌ క్యాన్‌ ఫిల్లింగ్‌ దేశవ్యాప్తంగా ఉన్న 8 యూనిట్లలో ఒకటి కాగా, అది ఈ ప్రాంత అవసరాల్లో 35 శాతం వరకు తీరుస్తోందని ఎంపీ గురుమూర్తి తెలిపారు

Pages

Back to Top