స్టోరీస్

22-04-2026

22-04-2026 06:55 PM
వివేకా హత్య కేసు దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడటంతో ఆ కేసుతో ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు.. వైయ‌స్ఆర్‌సీపీ మీద బురదజల్లి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడానికి దస్తగిరి...
22-04-2026 06:52 PM
వ్య‌క్తిగ‌త‌ వివాదంలో ఈ నెల  6వ తేదీన దస్తగిరిని దారుణంగా హ‌త్య చేశారు. 7వ తేదీన కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు
22-04-2026 05:24 PM
వైయస్ జగన్ హయాంలో కరోనా వంటి కష్ట కాలంలో కూడా మార్క్ ఫెడ్ ద్వారా ప్రతి పంటను మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు.
22-04-2026 04:56 PM
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వెంకాయమ్మ,
22-04-2026 04:46 PM
 ఏబీ వెంకటేశ్వరరావు, నల్లమోతుల చక్రవర్తి వంటి వారు అమరావతి చుట్టూ జరుగుతున్న చర్చను ’కుట్ర’గా చెబుతూ చరిత్రను వక్రీకరించడం సరికాదు. వారు చరిత్రకు కొత్త భాష్యాలు చెబుతున్నారు.
22-04-2026 04:33 PM
విద్యలో సమాన అవకాశాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు ఆపబోమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.  
22-04-2026 03:58 PM
ఇప్పట్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైయ‌స్ జగన్, అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు
22-04-2026 03:33 PM
ఇటీవల మరణించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత సుధాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ,
22-04-2026 03:17 PM
ఈనెల 26వ తేదీ ఆదివారం అనంతపురంలోని లలిత కళా పరిషత్‌లో ఉదయం 10 గంటలకు “బీసీ గళం” సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
22-04-2026 02:54 PM
తక్షణమే కేంద్రాన్ని ప్రారంభించాలని, లేనిపక్షంలో రైతాంగం తరఫున ఆందోళనలు చేపడతామని తిలక్ హెచ్చరించారు. రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్నచంద్ర‌బాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని
22-04-2026 02:49 PM
రాయలసీమలో నీటి కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం వంటి ప్రధాన జలాశయాల్లో నీరు ఉన్నప్పటికీ, ఆ నీటిని వినియోగించుకునే విధంగా ప్రాజెక్టులు లేకపోవడం వల్ల ప్రాంతం...
22-04-2026 02:13 PM
ఈ సమస్యపై హజ్ కమిటీ అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా స్పందన లేదని, బాధ్యత వహించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫాతిమా విమర్శించారు. విజయవాడ నుంచి నేరుగా పంపించలేకపోతే గతంలోలా...
22-04-2026 01:28 PM
రైతులకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమని, అవసరమైతే ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
22-04-2026 01:18 PM
ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యే అర‌వింద‌బాబు పుట్టినరోజు ర్యాలీలో పాల్గొన్నారని, దీనిని బట్టి ఈ దాడి వెనుక ప్రణాళిక ఉందని ఆరోపించారు. దాడికి సంబంధించి వాహనం, ఫోటోలు కూడా మీడియాకు...
22-04-2026 01:10 PM
ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం వారికి కలగాలని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.
22-04-2026 01:06 PM
మరణించిన దస్తగిరి వైయ‌స్ఆర్‌సీపీ అభిమాని, మంచివాడని పేర్కొంటూ, బండి నిత్యానంద రెడ్డి , దస్తగిరి మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవని తెలిపారు.
22-04-2026 12:53 PM
ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, భగవంతుడు వారికి ఈ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించాలని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.
22-04-2026 12:46 PM
పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి పనిచేశారని, ఆయన హయాంలో ఇళ్ల నిర్మాణం ఒక యజ్ఞంలా సాగిందని కాకాణి వివరించారు.
22-04-2026 11:51 AM
కమిటీల ఏర్పాటు పారదర్శకంగా, క్రమబద్ధంగా జరగాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో సభ్యుల వివరాలు ఖచ్చితంగా పరిశీలించి, నిజమైన, అంకిత‌భావంతో ప‌ని చేసే పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం...
22-04-2026 11:44 AM
ఇటీవల సుధాకర్ రెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వ‌నున్నారు. 

21-04-2026

21-04-2026 09:54 PM
పులివెందులలో 15 రోజుల క్రితం జరిగిన పెద్ద దస్తగిరి ఘటనలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని, పోలీసులే దాన్ని చూసుకుంటారని మేం అనుకున్నాం.
21-04-2026 09:43 PM
పులివెందులలోని ఆయన నివాసంలో, కోదండ రామాలయానికి చెందిన వేదపండితులు విచ్చేసి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, పవిత్ర ప్రసాదాన్ని పండితులు వైయస్...
21-04-2026 09:36 PM
రెండేళ్లు అవుతున్నా, మూడో బ‌డ్జెట్ కూడా ప్ర‌వేశ‌పెట్టిన నేప‌థ్యంలో ఇంకెప్పుడు అమ‌లు చేస్తార‌ని ప్ర‌శ్నించ‌డం నేర‌మా? అని వైఎస్‌ జగన్‌ అన్నారు.
21-04-2026 09:19 PM
2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు అబ‌ద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చారు. ఈ రెండేళ్ల‌లో సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేదు. పేద‌ల‌కు స‌ర్కార్ నుంచి ఎలాంటి సాయం లేదు.  మండుటెండలో కష్టపడి పని...
21-04-2026 07:13 PM
ప్రభుత్వ భూములకు కస్టోడియన్లుగా ఉండాల్సిన కలెక్టర్, రెవెన్యూ అధికారులు మొద్దునిద్ర పోవడం దారుం. ఆర్డీఓ, ఎమ్మార్వో వంటి ఉన్నతాధికారులు కమిషన్లకు కక్కుర్తి పడి ప్రైవేటు వ్యక్తులతో బేరసారాలు...
21-04-2026 06:04 PM
కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న ఎమ‌ర్జెన్సీని త‌ల‌పిస్తోంది. హిట్ల‌ర్‌ను మించిపోయి చంద్ర‌బాబు నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. రాష్ట్రంలో రెండేళ్లుగా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నించే వారిని అక్ర‌మంగా అరెస్ట్...
21-04-2026 05:46 PM
కష్టకాలంలో వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుంది. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం
21-04-2026 05:24 PM
పశ్చిమ ప్రాంత వరప్రదాయని అయిన వెలుగొండ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరవు బాధిత ప్రాంతాల కోసం రూపొందించిన ఈ ప్రాజెక్ట్,
21-04-2026 05:01 PM
ఆంధ్రరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధిని విస్మరించి, కేవలం 'డైవర్షన్ పాలిటిక్స్' తో కాలక్షేపం చేస్తోంది. కడపలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దస్తగిరి హత్య వ్యక్తిగత కారణాలతో...
21-04-2026 03:56 PM
తమ సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని, ఉత్సవాల నిర్వహణలో రాజకీయ జోక్యం వద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. 

Pages

Back to Top