స్టోరీస్

26-04-2026

26-04-2026 04:54 PM
తాము పండించిన పంట‌ల‌కు గిట్టుబాదు ధ‌ర‌లు లేక అన్న‌దాత‌ల ఆక్రంద‌న‌లు మిన్నంటుతుంటే కూట‌మి ప్ర‌భుత్వం క‌నీసం ప‌టించుకోవ‌డం లేదు. రైతుల క‌ష్టాన్ని దళారులు దోచుకుతింటుంటే ప్ర‌భుత్వ
26-04-2026 04:51 PM
మచిలీపట్నం : రాష్ట్రంలో వాహనదారులు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరకుల రవాణా నిలిచి పోయిందని, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, అయి
26-04-2026 04:47 PM
ప్రజల కష్టాలను పట్టించుకోకుండా నిత్యం వైయస్. జగన్ పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు.. అప్పులు చేయడంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించారని ధ్వజమెత్తారు.
26-04-2026 04:44 PM
అమ‌లాపురం: ఎమ్మెల్సీ అనంతబాబును మాజీ ముఖ్య‌మంత్రి వైయస్ జ‌గ‌న్ గారు త‌న ఇంట్లో దాచి అరెస్టు కాకుండా కాపాడుతున్నారంటూ ఆధారాలు లేకుండా మ‌హాసేన రాజేశ్ నోటికొచ్చిన‌ట్టు అబ‌ద్ధాలు మాట్ల
26-04-2026 04:39 PM
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం పక్కనపెట్టారని, ఇప్పుడు కొత్తగా మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలంటున్నారని సజ్జల పేర్కొన్నారు. మహిళా బిల్లును రాష్టంలో ఎవరు...

25-04-2026

25-04-2026 04:47 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పరెడ్డి తదితరులు హాజరయ్యారు.   
25-04-2026 04:27 PM
వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో 2023లో సర్వే నంబరు 57లోని 240 ఎకరాల్లో 174.67 ఎకరాల భూమిని అనా దీనంగా మారుస్తూ 140 మంది పేదలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు.
25-04-2026 04:03 PM
కూలీలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, MGNREGS Act ప్రకారం నీరు, నీడ, మెడికల్ సదుపాయాలు కల్పించాలని, ఉపాధి హామీ పనుల్లో అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
25-04-2026 03:59 PM
తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దళితుల జీవితాల్లో మార్పు వచ్చిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జు తెల
25-04-2026 03:25 PM
గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు శీఘ్రంగా ఆరోగ్యం చేకూరాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో కొనసాగాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 
25-04-2026 01:16 PM
పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని, నాయకత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు.  
25-04-2026 12:37 PM
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయ‌కుడు ద‌స్త‌గిరిని వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌తో దారుణంగా చంపితే, ముఖ్య‌మంత్రిగా వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిపోయి దాని మీద చంద్ర‌బాబు చౌక‌బారు రాజ‌కీయాలు చేయ‌...
25-04-2026 12:32 PM
రాజకీయాల్లో విమర్శలు సహజమైనప్పటికీ మహిళా నాయకులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని, చట్టం తన పని తాను చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని
25-04-2026 12:26 PM
ప్రస్తుత పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మార్క్‌ఫెడ్ ద్వారా పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
25-04-2026 12:14 PM
పార్టీ క్యాడర్ ఐడి కార్డు వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తన బాధ్యతగా భావించి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని
25-04-2026 12:10 PM
ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి చర్చిస్తూ స్థానిక సమస్యలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకం కావాలని సూచించారు. 
25-04-2026 11:46 AM
స్వామీ మీరు మరీను..నేను చాటింపులు, ఛాటింగులు చేసేదాకా ఆగుతుందా? అన్ని మాధ్యమాల్లో ఈపాటికే ప్రచారం, చర్చలు, థంబు నెయిల్స్ వచ్చేస్తేను.  కాకపోతే అందులో వాస్తవం ఆవగింజంత ఉంటే ఊహాజనిత విశ్లేషణ...

24-04-2026

24-04-2026 06:36 PM
 ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. మొదట ఎల్లోమీడియాలో కథనాలు వేస్తారు. తర్వాత పోలీసులు విచారణ పేరుతో వస్తారు. వెంటనే అదే స్క్రిప్ట్‌ పట్టుకుని మంత్రులు మీడియా ముందు చదవడం మొదలుపెడతారు.
24-04-2026 06:32 PM
ప్రభుత్వం నుంచి రైతులకు సరైన సహాయం అందడం లేదని, ఈ పరిస్థితుల్లో వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం మరింత చురుకుగా పనిచేసి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై గట్టిగా స్వరం...
24-04-2026 06:26 PM
అన‌కాప‌ల్లిలో రెన్యూ ఎన‌ర్జీ సంస్థ మూడో ప్రాజెక్టు భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సీఎం చంద్ర‌బాబు త‌న స‌హ‌జ శైలిలో మ‌రోసారి అబ‌ద్ధాలతో రెచ్చిపోయాడు. సందర్భం లేక‌పోయినా వైయ‌స్ జ‌గ‌న్ పేరును ప‌దే ప‌...
24-04-2026 06:22 PM
రైతు విభాగం పార్టీకి అత్యంత కీలకమని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సూచించారు. రైతాంగ సమస్యలపై నిరంతరం చర్చలు జరిపి
24-04-2026 04:51 PM
పార్టీ బూత్ స్థాయిలో బలంగా ఉండటం ఎన్నికల విజయానికి కీలకమని తెలిపారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఓటర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు
24-04-2026 04:46 PM
రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలిందని, వరి, మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర లభించక అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
24-04-2026 03:03 PM
ఎన్నికలకు ముందు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతామని కూటమి నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకు రైతులకు బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. ప్రస్తుతం సుమారు రూ.36 కోట్లు బకాయిలు ఉన్నాయని...
24-04-2026 02:18 PM
సాధార‌ణంగా ఏదైనా దుర్ఘ‌ట‌న జ‌రిగినప్పుడు ఇచ్చిన మొద‌టి స్టేట్‌మెంట్‌కి ప్రాధాన్య‌త‌, విశ్వ‌స‌నీయ‌త ఉంటుందనేది నిజం. పెద్ద ద‌స్త‌గిరి చనిపోయిన వెంట‌నే ఆయ‌న కొడుకు చిన్న ద‌స్త‌గిరి (వెంక‌ట ద‌స్త‌గిరి)...
24-04-2026 02:09 PM
వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు, సీబీఐ పేర్కొన్నాయని తెలిపారు. మంత్రి సవిత..మీ జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లలో కుంభకోణాలు, హనీ ట్రాప్ ఘటనలు...
24-04-2026 12:45 PM
ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందిస్తూ వినతి పత్రాన్ని స్వీకరించ‌ని విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్...
24-04-2026 12:32 PM
ఇచ్చాపురం ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి గతంలో బ్రిడ్జి వద్దకు వచ్చి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్మించకపోతే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటికి రెండేళ్లు గడిచినా పనులు...
24-04-2026 12:27 PM
సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, వర్గాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్న వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు
24-04-2026 12:23 PM
ఇటీవల వచ్చిన మొంథా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటికీ వారికి నష్టపరిహారం అందలేదని విమర్శించారు. వెంటనే రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

Pages

Back to Top