స్టోరీస్

07-04-2026

07-04-2026 07:02 PM
రాజశేఖర్‌ రెడ్డి ఏడు గంటల నుంచి 9 గంటలకు పెంచి ఉచిత విద్యుత్‌ ఇచ్చాడు. రైతుల అప్పులు తీర్చి చరిత్ర సష్టించిన రాజశేఖర్‌ రెడ్డిని దేశమంతా గుర్తించింది
07-04-2026 06:59 PM
చంద్రబాబుది విద్వేషం, విధ్వంస పాలన. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది చంద్రబాబే. ఏబీఎన్‌ రాధాకృష్ణ, ఈనాడు కిరణ్‌ ఇద్దరూ కీచక, దుశ్వాసనుల్లా మారారు
07-04-2026 06:54 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మొసలి కన్నీరు పెడుతున్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేష్‌లు.. ఇవే వ్యాఖ్యలు తమ కుటుంబానికి అన్వవించుకుని చూస్తే బాగుంటుంది
07-04-2026 04:52 PM
‘మన దేశానికి ఈ విజయం చారిత్రాత్మక మైలురాయిని అందించింది. మన అణు ప్రస్థానంలో ఈ విజయం గొప్ప ముందడుగు. ఈ 500 మెగావాట్ల రియాక్టర్  తరతరాలకు సురక్షితమైన విద్యుత్ శక్తిని అందిస్తుంది
07-04-2026 04:46 PM
ఈ నిరసనకు మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్, హిందూపురం సమన్వయకర్త దీపికా పాల్గొన్నారు. 
07-04-2026 04:19 PM
 తాడేపల్లి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ
07-04-2026 04:02 PM
 అయినవిల్లి మండలం కే.జగన్నాధపురం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతకు చెందిన షెడ్‌ను అధికారులు కూల్చివేయ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు
07-04-2026 03:34 PM
అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారహిత జర్నలిజాన్ని ఖండిస్తూ, మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా నిరసన తెలుపుతూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. 
07-04-2026 03:25 PM
ఈ ఘటనపై స్పందించిన వైయ‌స్ జగన్, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు.
07-04-2026 03:10 PM
 రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష  విధానం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు శాశ్వతంగా వెనకబడి పోయే ప్రమాదం ఉంది.
07-04-2026 02:59 PM
మహిళల పాత్ర సమాజ అభివృద్ధిలో కీలకమని పేర్కొన్నారు. కుటుంబం నుంచి దేశ స్థాయి వరకు మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, రానున్న రోజుల్లో రాజకీయాల్లో మహిళలకు
07-04-2026 02:42 PM
తిరుప‌తి:  రాయ‌ల‌సీమ జిల్లాల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పెద్ద బిడ్డ కాద‌ని, ఆయ‌నో చెడ్డ బిడ్డ అని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు డాక్ట‌ర్ సాకే శైల‌జ‌నాథ్ ధ్వ‌జ‌మెత్తారు.
07-04-2026 02:13 PM
ఈ ఘటనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.  
07-04-2026 02:08 PM
ఏబీఎన్ రాధాకృష్ణ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా నేతలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు
07-04-2026 01:57 PM
పార్టీ బలోపేతానికి డిజిటల్ డేటా నిర్వహణ కీలకమని, ప్రతి స్థాయిలో కమిటీలను సమర్థంగా వ్యవస్థీకరించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని నేతలు పేర్కొన్నారు
07-04-2026 12:47 PM
వైయ‌స్ జగన్ ప్రతిపాదనలను రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారం జరుగుతోందని విమర్శించారు
07-04-2026 12:12 PM
నిరసనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఏబీఎన్‌లో ప్రచురితమైన కథనాలు బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.
07-04-2026 12:05 PM
జర్నలిజంలో మర్యాద, నైతిక ప్రమాణాలు కాపాడాలని, ప్రజలకు సరైన సమాచారం అందించే బాధ్యత మీడియాపై ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
07-04-2026 11:58 AM
గ్రామంలో అధికార పార్టీ నేతలకు రెవెన్యూ, పోలీస్ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు తీవ్రంగా విమర్శించారు. తాము రాజకీయంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నందుకే లక్ష్యంగా చేసుకుని
07-04-2026 11:49 AM
ఈ నేపథ్యంలో అన్ని స్థాయి కార్యకర్తలు, పార్టీ నాయకులు ఒక్కటై మన ఇంచార్జ్ గారికి అండగా నిలబడి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాన్ని బలపరచారు.
07-04-2026 11:46 AM
పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు
07-04-2026 11:31 AM
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల వేషధారణలో యజ్ఞం చేస్తుంటే.. భగవంతుడు ప్రత్యక్షమై వారికి వరం ఇచ్చేలా నాటకం రూపొందించారు.
07-04-2026 11:21 AM
రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో, తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌గా మారే అవకాశం ఉన్న విశాఖను పరిపాలన (ఎగ్జిక్యూటివ్‌) రాజధానిగా.. శ్రీబాగ్‌ ఒడంబడికను గౌరవిస్తూ...

06-04-2026

06-04-2026 09:06 PM
పదవి విరమణ చేస్తున్న కార్పొరేటర్ ప్రజలకు అందించిన సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఆయన ప్రజాసేవలో చూపిన అంకితభావం
06-04-2026 09:02 PM
తొగట సామాజిక వర్గానికి చెందిన బండి శివప్రసాద్, బీరే చిన్న తదితరులు టీడీపీని వీడుతూ వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది
06-04-2026 08:55 PM
2017లో సీఆర్డీయే భవనానికి జీ ప్లస్‌ 1 కోసం ప్రభుత్వం పిలిచిన టెండర్ల విలువ దాదాపు రూ.40 కోట్లు. ఆ తర్వాత దాన్ని జీ ప్లస్‌ 7గా మార్చి 2018లో రూ.85 కోట్లకు టెండర్లు పిలిచారు.
06-04-2026 05:48 PM
విశాఖ‌ప‌ట్నం:  రాష్ట్రానికి ఏబీఎన్ ఛానెల్, ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్‌, రాధాకృష్ణ చీడ‌లా త‌యార‌య్యార‌ని, మావిగ‌న్ పేరుతో వైయ‌స్ జ‌గ‌న్ గారు సూచించిన అభివృద్ధి మోడ‌ల్‌పై ప్ర‌జ‌ల్లో గొప్ప స
06-04-2026 05:02 PM
కేబుల్ టీవీ నెట్‌వర్క్ చట్టానికి విరుద్ధంగా ఆ చానల్ వ్యవహరించిందని, దీనిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు
06-04-2026 04:55 PM
కొంతమంది కమిటీ సభ్యులకు సాంకేతిక పరిజ్ఞానంపై పరిమిత అవగాహన ఉండటం వల్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదని తెలిపారు
06-04-2026 04:48 PM
“నిండు ప్రాణం పోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురాలేం. ఈ ఘటన ఎంతో బాధాకరం. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి

Pages

Back to Top