స్టోరీస్

07-04-2026

07-04-2026 12:47 PM
వైయ‌స్ జగన్ ప్రతిపాదనలను రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారం జరుగుతోందని విమర్శించారు
07-04-2026 12:12 PM
నిరసనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఏబీఎన్‌లో ప్రచురితమైన కథనాలు బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.
07-04-2026 12:05 PM
జర్నలిజంలో మర్యాద, నైతిక ప్రమాణాలు కాపాడాలని, ప్రజలకు సరైన సమాచారం అందించే బాధ్యత మీడియాపై ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
07-04-2026 11:58 AM
గ్రామంలో అధికార పార్టీ నేతలకు రెవెన్యూ, పోలీస్ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు తీవ్రంగా విమర్శించారు. తాము రాజకీయంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నందుకే లక్ష్యంగా చేసుకుని
07-04-2026 11:49 AM
ఈ నేపథ్యంలో అన్ని స్థాయి కార్యకర్తలు, పార్టీ నాయకులు ఒక్కటై మన ఇంచార్జ్ గారికి అండగా నిలబడి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాన్ని బలపరచారు.
07-04-2026 11:46 AM
పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు
07-04-2026 11:31 AM
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల వేషధారణలో యజ్ఞం చేస్తుంటే.. భగవంతుడు ప్రత్యక్షమై వారికి వరం ఇచ్చేలా నాటకం రూపొందించారు.
07-04-2026 11:21 AM
రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో, తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌గా మారే అవకాశం ఉన్న విశాఖను పరిపాలన (ఎగ్జిక్యూటివ్‌) రాజధానిగా.. శ్రీబాగ్‌ ఒడంబడికను గౌరవిస్తూ...

06-04-2026

06-04-2026 09:06 PM
పదవి విరమణ చేస్తున్న కార్పొరేటర్ ప్రజలకు అందించిన సేవలు ప్రశంసనీయమని తెలిపారు. ఆయన ప్రజాసేవలో చూపిన అంకితభావం
06-04-2026 09:02 PM
తొగట సామాజిక వర్గానికి చెందిన బండి శివప్రసాద్, బీరే చిన్న తదితరులు టీడీపీని వీడుతూ వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది
06-04-2026 08:55 PM
2017లో సీఆర్డీయే భవనానికి జీ ప్లస్‌ 1 కోసం ప్రభుత్వం పిలిచిన టెండర్ల విలువ దాదాపు రూ.40 కోట్లు. ఆ తర్వాత దాన్ని జీ ప్లస్‌ 7గా మార్చి 2018లో రూ.85 కోట్లకు టెండర్లు పిలిచారు.
06-04-2026 05:48 PM
విశాఖ‌ప‌ట్నం:  రాష్ట్రానికి ఏబీఎన్ ఛానెల్, ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్‌, రాధాకృష్ణ చీడ‌లా త‌యార‌య్యార‌ని, మావిగ‌న్ పేరుతో వైయ‌స్ జ‌గ‌న్ గారు సూచించిన అభివృద్ధి మోడ‌ల్‌పై ప్ర‌జ‌ల్లో గొప్ప స
06-04-2026 05:02 PM
కేబుల్ టీవీ నెట్‌వర్క్ చట్టానికి విరుద్ధంగా ఆ చానల్ వ్యవహరించిందని, దీనిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు
06-04-2026 04:55 PM
కొంతమంది కమిటీ సభ్యులకు సాంకేతిక పరిజ్ఞానంపై పరిమిత అవగాహన ఉండటం వల్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదని తెలిపారు
06-04-2026 04:48 PM
“నిండు ప్రాణం పోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురాలేం. ఈ ఘటన ఎంతో బాధాకరం. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి
06-04-2026 04:35 PM
మావిగన్‌ ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్తే అమరావతి నిర్మాణంలో తన అవినీతి కోట కుప్పకూలిపోతుందని చంద్రబాబులో భయం పట్టుకుంది. అందుకే మావిగన్‌ ప్రతిపాదనను ప్రజల్లోకి వెళ్లకుండా అనుకూల ఎల్లో మీడియా, యూట్యూబ్‌...
06-04-2026 04:03 PM
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అన్ని పనులను సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పార్టీ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలంటే వెరిఫికేషన్ ప్రక్రియ
06-04-2026 03:57 PM
గతంలో వైయ‌స్ జ‌గ‌న్ నాయకత్వంలోని వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో గాంధీజీ ఆలోచించిన గ్రామ స్వరాజ్య లక్ష్యంతో పాలన కొనసాగిందని గుర్తుచేశారు
06-04-2026 03:52 PM
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాల కోసం పుట్టిందని, ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు ముందుండి పోరాడుతామని స్పష్టం చేశారు
06-04-2026 03:21 PM
ఏబీఎన్‌ రాధాకృష్ణ కొత్తపలుకులో అత్యంత దిగజారి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, నాయకుల కుటుంబ సభ్యులు, వారి భార్యల గురించి మాట్లాడటం ఆయన నీచ బుద్ధికి నిదర్శనం
06-04-2026 03:16 PM
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కర్నూలు మండలం పసుపుల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, స్వర్ణ గ్రామం, రైతు సేవా కేంద్రం, అలాగే బి తాండ్రపాడు మరియు దిన్నెదేవరపాడు గ్రామాల్లోని ఆయుష్మాన్...
06-04-2026 03:09 PM
 రాష్ట్ర రాజధాని విషయంలో ప్లాన్‌–బీగా జగన్‌ గారు సూచించిన ‘మావిగన్‌’కు ప్రజల్లో విశేష స్పందన రావడంతో ప్రభుత్వంలో వణుకు పుట్టింది
06-04-2026 12:41 PM
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ, నందిగామ నియోజకవర్గ పరిధిలోని మొక్కజొన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు
06-04-2026 12:29 PM
పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దూళిపాళ్ల న‌రేంద్ర‌ ఆధ్వర్యంలో అరాచకాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆరోపించారు. అధికార మదంతో వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలపై
06-04-2026 12:23 PM
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గతంలో శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ...
06-04-2026 12:16 PM
ఇటీవల మార్కాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనిగిరి మండలం చల్లగిరిగల పంచాయతీకి చెందిన తమ్మిశెట్టి పిచ్చమ్మ మరియు ఆమె మనవరాలు తమ్మిశెట్టి రుక్మిణి మృతి చెందారు.
06-04-2026 11:50 AM
ఈమేరకు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎంపిక కోసం సరైన ప్రాంతాన్ని సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ అమరావతి పేరుతో పంట భూముల్లో రాజధాని నిర్మాణాన్ని గట్టిగా...

05-04-2026

05-04-2026 09:12 PM
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత మళ్లీ అమరావతి చట్టం పేరుతో ప్రజలను భ్రమల్లో ముంచే ‘షో పాలిటిక్స్’కు తెరలేపిందని వైయస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఆదివారం...
05-04-2026 05:06 PM
గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి బిల్లుకు వైయ‌స్ఆర్‌సీపీ సహకరించిన‌ట్టు ఎమ్మెల్సీ తూమాటి మాధ‌వ‌రావు చెప్పారు
05-04-2026 05:03 PM
 ఏపీలో సామాజిక అసమానతలు, కులవివక్ష, మత స్వేచ్ఛకు భంగం కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యే సుప్రీంకోర్టు దళిత క్రై స్తవులకు ఇచ్చిన తీర్పు మీద ఓ పెద్ద అలజడి వస్తే క్రై స్తవ సమాజం...

Pages

Back to Top