స్టోరీస్

18-04-2026

18-04-2026 07:16 PM
రాష్ట్రంలో మహిళలను మోసం చేసిన నాయకుల్లో చంద్రబాబు ముందువరుసలో ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి,
18-04-2026 02:53 PM
ఈ సందర్భంగా షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిజాలను ప్రజలకు చేరవేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియాను అణచివేయాలనే
18-04-2026 02:37 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి యథేచ్చగా చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోంది. కోర్టులు పదే పదే మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల తీరు మారడం లేదు.
18-04-2026 02:25 PM
రాష్ట్రంలో ఈ రబీలో 5.02 లక్షల హెకార్లలో మొక్కజొన్న సాగు చేశారు. వరి తర్వాత మొక్కజొన్ననే ఎక్కువగా సాగు చేశారు. ఈ రబీలో రాష్ట్రంలో 1.96 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న
18-04-2026 10:04 AM
చట్టాలు ఏ ఒక్క పార్టీకి చెందవని, టీడీపీ నాయకుల చుట్టాలు కావని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో న్యాయం జరగాలంటే బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.
18-04-2026 09:57 AM
‘‘నా ఇంటిపై దాడి చేసిన వారిని వదలిపెట్టను. చంద్రబాబు, లోకేష్‌, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు.
18-04-2026 09:35 AM
రిమాండ్‌ తిరస్కరణ ఆదేశాల అమలును మాత్రమే నిలిపివేశామని, రద్దు చేయలేదని పేర్కొన్న హైకోర్టు ఈ నేపథ్యంలో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేయలేరని వివరించింది.
18-04-2026 09:32 AM
మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకున్న పార్టీల చర్యతో దేశంలో మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకూ న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

17-04-2026

17-04-2026 04:10 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. త‌ప్పుడు కేసులు, అక్ర‌మ అరెస్టులు, వేధింపులు, రాజకీయ కక్షసాధింపు చర్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి
17-04-2026 03:57 PM
తాడేప‌ల్లి, విశాఖ‌ప‌ట్నం: పార్ల‌మెంట్‌లో పెడుతున్న మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకి వైయ‌స్ఆర్‌సీపీ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్టు మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని, మాజీ డిప్యూటీ సీఎం
17-04-2026 03:30 PM
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మహిళలపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ
17-04-2026 02:04 PM
ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా కార్యాలయానికి వచ్చే ఎవరికీ తాగునీటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు
17-04-2026 02:01 PM
దేశవ్యాప్తంగా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుకు కూడా వైయ‌స్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
17-04-2026 01:01 PM
క్లిష్ట సమయంలో కూడా ఎన్టీఆర్ వెన్నంటే నిలిచిన నెహ్రూ, తరువాత వైయ‌స్ఆర్‌తో కలిసి ప్రజాసేవలో కొనసాగారని తెలిపారు.
17-04-2026 12:51 PM
ఈ సందర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌ నాయకత్వంలో మహిళలకు సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేశారని కొనియాడారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న
17-04-2026 12:27 PM
ఢిల్లీ: లోక్‌సభలో నియోజకవర్గాల పెంపు (డీలిమిటేషన్) , మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
17-04-2026 11:55 AM
వైయ‌స్ జ‌గ‌న్‌ నాయకత్వంలో అమలైన సుపరిపాలన, ప్రజలకు చేరిన సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లాలని సూచించారు. జెపిటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించి జగనన్నకు...
17-04-2026 11:24 AM
ఇదిగో, అదిగో కోర్టుకు తీసుకెళుతామంటూ ఉద్దేశ్యపూరకంగా కాలయాపన చేశారు. కనీసం న్యాయవాదులను, వైయ‌స్ఆర్‌సీపీ నేతలను కలవడానికి కూడా ఒప్పుకోలేదు. తీరా గురువారం ఉదయం మళ్లీ కోర్టుకు తీసుకెళ్లడానికి ముందు...
17-04-2026 10:50 AM
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల్లో 75 శాతం నిధులు మహిళలకే కేటాయించి మహిళా పక్షపాతిగా నిలిచారని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పనులు, పదవుల్లో 50 శాతం...

16-04-2026

16-04-2026 09:11 PM
రాష్ట్రంలో కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా నా వ్యక్తిత్వ హననం చేసే ప్రక్రియ జరుగుతున్నందున ఓ క్లారిటీ ఇవ్వదల్చుకున్నాను. నా మీద మోపిన అభియోగాలకూ, నాకూ ఎలాంటి సంబంధం లేదు
16-04-2026 06:06 PM
ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలే ప్రధాన లబ్ధిదారులుగా రూపొందించారు. అమ్మ ఒడి, చేయూత, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరిచారు.
16-04-2026 05:07 PM
బీసీల సాధికారతకు వైయస్ జగన్ ప్రభుత్వం ఎంత పెద్ద పీట వేసిందనేది మనమంతా గమనించాం, బీసీల కోసం విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడం, బీసీలకు ఇచ్చిన హామీలు మాటలు మాత్రమే కాదు చేతల్లో చూపిన నాయకుడు మన లీడర్...
16-04-2026 04:58 PM
నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
16-04-2026 04:44 PM
పూడి శ్రీహరిపై అక్రమ కేసు బనాయించిన పోలీసులు,.. ఇంకా తప్పుడు కేసులు బనాయించడానికి కుట్ర చేస్తున్నట్లు తాజా పరిణమాలను బట్టి తెలుస్తోంది.
16-04-2026 04:40 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన కోసం ప్రతి ఒక్క రాయలసీమ బిడ్డ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టు అమలు ద్వారా ప్రాంతంలో ఉన్న నీటి కొరత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన...
16-04-2026 04:00 PM
జువ్వలదిన్నెలో జగన్‌గారి పర్యటన సందర్భంగా జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు గర్హనీయం. 2011లో సోంపేట మత్స్యకారులపై కాల్పులు జరిగినప్పుడు ఆనం మంత్రిగా ఉన్నారు.
16-04-2026 03:52 PM
ఇదే అంశంపై నిన్న మచిలీపట్నంలో పిజీఆర్ఎస్ ద్వారా మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి కూడా వంశీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
16-04-2026 02:47 PM
ఇటీవల ఘనంగా నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు సహా కూటమి నేతలు రాజ్యాంగం ప్రకారం నడవాలని చెప్పారని గుర్తుచేశారు.
16-04-2026 02:41 PM
రాయలసీమ లిఫ్ట్ ఇర్రిగేషన్, గుండ్రేవుల వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను సాధించుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాయలసీమకు నీటి హక్కులు సాధించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ

Pages

Back to Top