స్టోరీస్

31-10-2025

31-10-2025 04:03 PM
కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో వైద్య రంగం ఊపిరి తీస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు  నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌ అన్నారు. రాష్ట్రంలో వైద్యాన్ని అమ్ముకునేలా చంద్రబాబు పాలన...
31-10-2025 03:36 PM
తుపాన్ కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ఆదుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ పెడ‌న నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము డిమాండ్ చేశారు. బంటుమిల్లి మండలం కంచడం, బర్రిపాడు గ్రామాల్లో “మోంథా”...
31-10-2025 02:55 PM
మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు చేప‌ట్టిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో అపూర్వ స్పంద‌న వ‌స్తున్న‌ట్లు వైయస్ఆర్ సీపీ...
31-10-2025 02:37 PM
మా పార్టీ శ్రేణులను మా అధినేత వైయ‌స్ జగన్ ముందుగానే అప్రమత్తం చేసి,  ప్రజలకు అండగా నిలవాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు మేము, మా పార్టీ శ్రేణులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు అండగా నిలవడం...
31-10-2025 11:40 AM
  కమిటీల నిర్మాణంతో పాటు పార్టీ అభివృద్ధిపై గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. రాబోయే రోజులలో కార్యకర్తల అభిప్రాయం మేరకు వైయ‌స్ జగన్ పాలన ఉంటుందన్నారు.
31-10-2025 09:43 AM
ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మహిళా జట్టు ఫైనల్ లో కూడా అలాగే రాణించాలని వైయ‌స్ జగన్ ఆకాంక్షించారు.

30-10-2025

30-10-2025 06:37 PM
తాడేపల్లి:   మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్లీ కేంద్ర
30-10-2025 05:46 PM
ఏపీ సీడ్స్ అధికారుల‌తో డాక్టర్ సాకే శైలజానాథ్  ఫోన్ కాల్ లో మాట్లాడి ఎందుకు  రైతన్నలకు పప్పు శనగ పంపిణీ చేయలేదని ప్రశ్నించడంతో  వ్యవసాయ అధికారులు ఇండెంట్ పంపలేదని సమాధానం ఇచ్చారు
30-10-2025 05:39 PM
నవంబర్‌ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు హజరుకావాలని వైయ‌స్‌ జగన్‌ను కోరారు. వైయ‌స్‌ జగన్‌ను కలిసిన కడప మాజీ మేయర్‌ సురేష్‌ బాబు, అమీన్ పీర్ దర్గా చీఫ్‌...
30-10-2025 05:08 PM
జిల్లాలో రబీ సీజన్‌లో పప్పుశనగ సాగు 70 వేల హెక్టార్లలో ఉంటుందని, సీజన్‌ ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇంకా విత్తనాలు పంపిణీ చేయలేదన్నారు. తీరిగ్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ ప్రారంభించామని అధికారులు...
30-10-2025 12:52 PM
తాడేప‌ల్లి: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌న్న వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు పార్టీ శ్రేణులు క‌ది
30-10-2025 10:35 AM
బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైయ‌స్‌ జగన్‌ పిలుపు మేర­కు పార్టీ నాయకులు,...

29-10-2025

29-10-2025 05:03 PM
నిత్యావ‌స‌ర వ‌స్తువులు, దుస్తులు, ర‌గ్గులు పంపిణీ చేశారు.  
29-10-2025 04:17 PM
మోంథా తుపాను వల్ల గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగి పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 50 వేల రూపాయలు ప్రభుత్వం నేరుగా చెల్లించాలని వైయ‌...
29-10-2025 03:52 PM
ప్రజల కోసం జనం నుంచి పుట్టిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్సందించి వారికి ఆపన్న హస్తం అందిస్తోంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా జనం కోసమే నిలబడుతుంది.
29-10-2025 03:12 PM
సీఎం చంద్రబాబు నాయుడివి చెత్త ఆలోచనలు అని, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు
29-10-2025 02:23 PM
విష‌యం తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు, జెడ్పీ చైర్మ‌న్  మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు జిల్లా అధికారుల‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాల‌ని కోరారు.
29-10-2025 01:21 PM
బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిని నాపై ఉసిగొల్పి నా మీద గోవుల మరణంపై నేను ప్రకటించటం కారణంగా మత విద్వేషాలను హిందూ ధార్మికతను దెబ్బతీస్తున్నాన‌ని  నామీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్...
29-10-2025 11:48 AM
దీంతో జీర్ణించుకోలేని టీడీపీ నేత‌లు తమ పైనే ఫిర్యాదు చేస్తారా అంటూ విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 
29-10-2025 09:27 AM
తుపాను సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తోడుగా నిలవాలని వైయ‌స్‌ జగన్‌ పిలుపునిచ్చారు.  

28-10-2025

28-10-2025 07:51 PM
మూడు విడతల్లో పనులు చేయాల్సి ఉండగా ఎన్నికల కంటే ముందే ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇందులో సోమనాథ్ నగర్ బ్రిడ్జి కూడా టెండర్లు పిలిచామని ఎన్నికల రావడంతో...
28-10-2025 04:46 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు జరుగుతున్న కోటి సంతకాల సేకరణ..అది కేవలం ఒక సంతకం కాదు, కోటి గుండెల నిరసన.  
28-10-2025 04:13 PM
తుపాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్ట పోయార‌ని, వారిని ప్రభుత్వం స‌కాలంలో ఆదుకోవాల‌ని కోరారు. పునరావాస కేంద్రాలకు కొంత మంది ప్రజలు వెళ్ళడం లేదు..
28-10-2025 02:26 PM
హ‌రీష్ రావు గారి తండ్రి స‌త్య‌నారాయ‌ణ రావుగారి మృతి ప‌ట్ల విచారం వ్య‌క్తం చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
28-10-2025 01:04 PM
ఈనెల 10వ తేదీ నుంచి నవంబర్‌ 22వ తేదీ వరకూ రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ చేప‌ట్టాల‌ని పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్ర‌జ‌ల...
28-10-2025 12:47 PM
తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తిచేశారు ముందుజాగ్రత్త, సహాయ పునరావాస చర్యల్లో ప్రజలకు తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు.
28-10-2025 12:44 PM
 ఇవాళ దాన్ని అమలు చేయడం చేతకాక, చేష్టలుడిగి, చేతులెత్తేసిన ఈ పాలకమండలి తమ పైరవీకారులకు ఎలా దర్శనం టిక్కెట్లు ఇప్పించాలని పరస్పరం తమలో తాము కొట్లాడుకుంటున్నారు.  గతేడాది వైకుంఠఏకాదశి పర్వదినాన...

27-10-2025

27-10-2025 06:28 PM
ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ వింగ్ స‌భ్యుల‌ను ఎంపీ మిథున్‌రెడ్డి ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. 
27-10-2025 04:59 PM
తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.

Pages

Back to Top