Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్
`సాక్షి`పై దాడి...ప్రజల గొంతు నొక్కే ప్రయత్నమే
కామాంధులను కఠినంగా శిక్షించాలి
అధికారం ఎవరికి శాశ్వతం కాదు
కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమం
ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను
ఏపీ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలం!
కర్షకుల ‘సేవకు’ కత్తెర
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువు
గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుపై సస్పెన్షన్ వేటు
స్టోరీస్
09-06-2025
అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్
09-06-2025 04:03 PM
ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు.
`సాక్షి`పై దాడి...ప్రజల గొంతు నొక్కే ప్రయత్నమే
09-06-2025 03:01 PM
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని పాత్రికేయ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వదిలిపెట్టం.. నిర్భందిస్తామనే సంకేతం ఇది.
కామాంధులను కఠినంగా శిక్షించాలి
09-06-2025 01:20 PM
ఈ ఘటనలపై ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బాధిత దళిత బాలిక కుటుంబానికి పక్కాగృహం, ఐదెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అధికారం ఎవరికి శాశ్వతం కాదు
09-06-2025 01:01 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులపైన అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మట్కా, గ్యాంబ్లింగ్, జూదం, గంజాయి విచ్చలవిడిగా...
కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమం
09-06-2025 12:52 PM
మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు... కొమ్మినేని విషయం లో ఆగమేఘాలపై స్పందించడం కుట్రలో భాగమే అన్నారు.
ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను
09-06-2025 12:06 PM
‘మా కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తుంది. మా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. మా అబ్బాయి ఎదుగుదల చూసి కొందరు దారుణంగా ఏడుస్తున్నారు.
ఏపీ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలం!
09-06-2025 11:33 AM
‘ఆంధ్రప్రదేశ్లో 2024, మేలో జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటలకు 68.12 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత 81.86 శాతం ఓట్లు పోలైనట్లు తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం (ఈసీ)...
కర్షకుల ‘సేవకు’ కత్తెర
09-06-2025 11:11 AM
ప్రజల ముంగిట పౌరసేవలు అందించాలన్న సంకల్పంతో జగన్ హయాంలోని ప్రభుత్వం ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున 10,965 సచివాలయాలను ఏర్పాటు చేసింది
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువు
09-06-2025 11:03 AM
అనంతపురంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 3న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో...
08-06-2025
గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుపై సస్పెన్షన్ వేటు
08-06-2025 08:07 PM
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో పాటు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ అనే ఇద్దరు కార్పొరేటర్లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
జర్నలిస్ట్ వ్యాఖ్యలను వైయస్ఆర్సీపీకి ఆపాదిస్తున్నారు
08-06-2025 08:00 PM
రాష్ట్రంలో హోంమంత్రిగా ముందు మీ బాధ్యతలను చక్కగా నెరవేరిస్తే, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలు, బాలికలు భద్రంగా ఉంటారు. అనంతపురంలో ఏడు రోజుల కిందటే ఒక ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్పై తల్లిదండ్రులు...
లోపభూయిష్టంగా పోలవరం నిర్మాణం
08-06-2025 07:51 PM
చంద్రబాబు సీఎం అయ్యాక గతంలో చేసిన తప్పులనే మళ్ళీ పునరావృతం చేస్తూ పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేస్తున్నారు. గతంలో చేసిన తప్పుల నుంచి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకుండా...
టీచర్ల బదిలీలను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్
08-06-2025 07:21 PM
టీచర్ల బదిలీలకు సంబంధించిన చట్టానికి విరుద్దంగా రోజుకోరకంగా నిబంధనలను మార్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం టీచర్లకు వెన్నుపోటు పొడిచింది. 35 వారాల పాటు ప్రతి శుక్రవారం మీటింగ్లు పెట్టి మ్యానువల్...
వైయస్ కుటుంబం జోలికొస్తే సహించేది లేదు
08-06-2025 07:07 PM
గతంలో అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లలో, పబ్లిక్ మీటింగుల్లో కూర్చుని టీడీపీ సీనియర్ నాయకులే ఇష్టారాజ్యంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారంతా ఏమైపోయారు. ఈటీవీ, టీవీ5, ఏబీయన్ ఛానెళ్ల...
శాతవాహన కళాశాల ఎదుట వైయస్ఆర్సీపీ ఆందోళన
08-06-2025 06:59 PM
అర్ధరాత్రి కాలేజీను బుల్డోజర్లతో కూల్చేశారు.. దీనికి ఎవరు బాధ్యులు?. 48 గంటలు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.
11న పొదిలికి వైయస్ జగన్
08-06-2025 06:52 PM
గత నెల 28న పొదిలి పొగాకు బోర్డును వైయస్ జగన్ సందర్శించాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడిందని పేర్కొన్నారు. ఈ నెల 11న కార్యక్రమం ఖరారైనట్లు చెప్పారు.
కృష్ణంరాజు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు
08-06-2025 06:49 PM
‘‘తన వ్యాఖ్యలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు ఇచ్చిన వివరణను కూడా అనేక మాధ్యమాల్లో చూశాం. ఏ వేదికమీద అయినా మహిళల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే అవి తప్పకుండా ఖండిచదగ్గవి.
07-06-2025
శ్రీసత్యసాయి జిల్లాలో దళిత మైనర్ బాలికపై అత్యాచార ఘటన అత్యంత అమానవీయం
07-06-2025 07:51 PM
దాదాపు ఆరునెలలలుగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన 14 మంది యువకులు బాధిత బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియో తీసి బెదిరించిన ఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. సాక్షాత్తూ అధికార పార్టీ...
ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట
07-06-2025 07:47 PM
చంద్రబాబు సీఎంగా ఏడాది పాలనలో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలను ఇచ్చారు, ఇంకా కొంత పెండింగ్లో ఉంది, వాటిని కూడా ఇచ్చేయండీ అంటూ ఈనాడు పత్రిక చంద్రబాబు పాలనను కీర్తిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది.
రాష్ట్రంలో బ్రాహ్మణులపై యథేచ్ఛగా దౌర్జన్యం
07-06-2025 05:25 PM
రాష్ట్రంలో రెడ్బుక్ పరిపాలన నడుస్తోంది. బ్రాహ్మణులను చిన్నచూపు చూస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, వారిపై దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. విజయవాడలో ఏకంగా శాతవాహన కాలేజీని కూలుస్తున్నా...
రాష్ట్రంలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్
07-06-2025 04:44 PM
ఉత్తరప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ఒక ఆర్గనైజ్డ్ క్రై మ్ గ్యాంగ్గా మారిందని ఇటీవలే ఎన్హెచ్ఆర్సి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్ హైకోర్ట్ యాబై ఏళ్ళ కిందట చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఎన్హెచ్ఆర్...
రాష్ట్రంలో అధ్వాన్నంగా పొగాకు కొనుగోళ్ళు
07-06-2025 04:33 PM
పొగాకు రైతుల కష్టాల గురించి తెలుసుకుని, వారికి అండగా ఉండేందుకు మాజీ సీఎం వైయస్ జగన్ పొదిలి వెడుతున్నారని ప్రకటించగానే, కూటమి ప్రభుత్వం స్పందించి హడావుడిగా పొగాకు కొనుగోళ్ళ విషయంలో చర్యలు...
ఏపీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం
07-06-2025 02:07 PM
ఈ వాస్తవాలను కాగ్ నివేదిక బయట పెట్టగానే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్ విషయాలు చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది
వైయస్ఆర్సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ నేత దాడి
07-06-2025 12:02 PM
శంకర్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కు ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం. టీడీపీ నాయకుల దాష్టీకాన్ని వైయస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.
కుప్పకూలిన శాంతిభద్రతలు
07-06-2025 09:45 AM
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా టీడీపీ...
లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు వైయస్ఆర్సీపీ నేతల పరామర్శ
07-06-2025 09:40 AM
48 గంటలు అబ్జర్వేషన్లో ఉంటే గాని పరిస్థితి ఏంటో చెప్పలేము అని డాక్టర్లు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ పెద్ద నెమలిపురిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. పోలీసులు తనను ఎలా వేధించారో లక్ష్మీనారాయణ...
పోలీసు అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి
07-06-2025 09:34 AM
కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఎమ్వీఆర్ అలియాస్ గాందీతో కలిసి భాగస్వామ్యంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాలపై మిక్సీలు, గ్రైండర్లు వంటి...
06-06-2025
త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ సందేశాలు
06-06-2025 06:35 PM
అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని వైయస్ జగన్ తన సందేశంలో అభిలషించారు.
దళిత బాలికపై నెలల తరబడి అత్యాచారం చేయడం దుర్మార్గం
06-06-2025 05:05 PM
మాజీ మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహించే సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, ఏడుగుర్రాలపాడు గ్రామంలో ఒక దళిత బాలికపై నెలల తరబడి 14 మంది యువకులు అత్యాచారం చేసి...
ఏడాది పాలనలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
06-06-2025 04:56 PM
తాడేపల్లి: ఏడాది పాలనతోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైయస్ఆర్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »