స్టోరీస్

09-06-2025

09-06-2025 07:35 PM
వ‌రుసగా మ‌హిళ‌లు, చిన్నారుల మీద దాడులు జ‌రుగుతుంటే ఈ ప్రభుత్వం, పోలీసుల్లో ఎందుకు చలనం లేదని ప్రశ్నించారు. అనంత‌పురంలో ఇంట‌ర్ చ‌దువుతున్న గిరిజ‌న బాలికను బీర్ బాటిల్‌తో కొట్టి చంపితే ఇంత‌వ‌ర‌కు క‌ద‌...
09-06-2025 07:29 PM
బాధ్యతగల హోంమంత్రిగా  శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేసిన అనిత కేవలం వైయస్ జగన్ ను తిట్టడానికి మాత్రమే ముందుంటారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే తప్పుడు కేసులు నమోదు చేస్తూ రెడ్ బుక్...
09-06-2025 07:24 PM
ప్రజాసమస్యలను మీడియా చానెల్స్ లైవ్ డిబేట్ల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటాయి. ఈ డిబేట్‌లో సమకాలీన సమస్యలను మేధావులతో చర్చిస్తుంటారు.
09-06-2025 07:22 PM
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈనెల 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది
09-06-2025 04:49 PM
ఈ ప్రభుత్వంలో నిజాయితీ లేదు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే లేదు. పోలీస్ వ్యవస్థను చట్టాలకు అనుగుణంగా నడిపించాలనే ఉద్దేశం అంతకంటే లేదు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి నిత్యం డైవర్షన్...
09-06-2025 04:30 PM
కొమ్మినేని శ్రీనివాసరావు కేవలం సమస్యలపై ఆవేశంగా మాట్లాడతారే తప్ప, ఎక్కడా కూడా సంయమనం కోల్పోయి మాట్లాడరు. ఆయన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఎన్టీవీ, సాక్షిటీవీల్లో పనిచేశారు. ఏన్టీవీలో నిస్పక్షపాతంగా...
09-06-2025 04:03 PM
ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్‌ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు.
09-06-2025 03:01 PM
సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని పాత్రికేయ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వదిలిపెట్టం.. నిర్భందిస్తామనే సంకేతం ఇది.
09-06-2025 01:20 PM
ఈ ఘటనలపై ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బాధిత దళిత బాలిక కుటుంబానికి పక్కాగృహం, ఐదెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
09-06-2025 01:01 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులపైన అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మట్కా, గ్యాంబ్లింగ్, జూదం, గంజాయి విచ్చలవిడిగా...
09-06-2025 12:52 PM
మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు... కొమ్మినేని విషయం లో ఆగమేఘాలపై స్పందించడం కుట్రలో భాగమే అన్నారు.
09-06-2025 12:06 PM
‘మా కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తుంది. మా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. మా అబ్బాయి ఎదుగుదల చూసి కొందరు దారుణంగా ఏడుస్తున్నారు.
09-06-2025 11:33 AM
‘ఆంధ్రప్రదేశ్‌లో 2024, మేలో జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటలకు 68.12 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత 81.86 శాతం ఓట్లు పోలైనట్లు తుది పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల సంఘం (ఈసీ)...
09-06-2025 11:11 AM
ప్రజల ముంగిట పౌరసేవలు అందించాలన్న సంకల్పంతో జగన్‌ హయాంలోని ప్రభుత్వం ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున  10,965 సచివాలయాలను ఏర్పాటు చేసింది
09-06-2025 11:03 AM
అనంతపురంలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 3న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో...

08-06-2025

08-06-2025 08:07 PM
 పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో గుంటూరు మాజీ మేయ‌ర్ కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడుతో పాటు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ అనే ఇద్దరు కార్పొరేటర్ల‌ను కూడా పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు.  
08-06-2025 08:00 PM
రాష్ట్రంలో హోంమంత్రిగా ముందు మీ బాధ్యతలను చక్కగా నెరవేరిస్తే, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలు, బాలికలు భద్రంగా ఉంటారు. అనంతపురంలో ఏడు రోజుల కిందటే ఒక ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్‌పై తల్లిదండ్రులు...
08-06-2025 07:51 PM
చంద్ర‌బాబు సీఎం అయ్యాక గ‌తంలో చేసిన త‌ప్పుల‌నే మ‌ళ్ళీ పున‌రావృతం చేస్తూ పోలవరం ప్రా­జెక్టును ప్ర‌శ్నార్థకం చేస్తున్నారు. గ‌తంలో చేసిన త‌ప్పుల నుంచి ఇప్ప‌టికీ కూట‌మి ప్ర‌భుత్వం పాఠాలు నేర్చుకోకుండా...
08-06-2025 07:21 PM
టీచర్ల బదిలీలకు సంబంధించిన చట్టానికి విరుద్దంగా రోజుకోరకంగా నిబంధనలను మార్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం టీచర్లకు వెన్నుపోటు పొడిచింది. 35 వారాల పాటు ప్రతి శుక్రవారం మీటింగ్‌లు పెట్టి మ్యానువల్...
08-06-2025 07:07 PM
గ‌తంలో అనేక సంద‌ర్భాల్లో టీవీ డిబేట్ల‌లో, ప‌బ్లిక్ మీటింగుల్లో కూర్చుని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులే ఇష్టారాజ్యంగా మాట్లాడిన‌ప్పుడు ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్న వారంతా ఏమైపోయారు. ఈటీవీ, టీవీ5, ఏబీయ‌న్ ఛానెళ్ల...
08-06-2025 06:59 PM
అర్ధరాత్రి కాలేజీను బుల్డోజర్లతో కూల్చేశారు.. దీనికి ఎవరు బాధ్యులు?. 48 గంటలు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.
08-06-2025 06:52 PM
గత నెల 28న పొదిలి పొగాకు బోర్డును వైయ‌స్‌ జగన్‌ సందర్శించాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడిందని పేర్కొన్నారు. ఈ నెల 11న కార్యక్రమం ఖరారైనట్లు చెప్పారు.
08-06-2025 06:49 PM
‘‘తన వ్యాఖ్యలపై జర్నలిస్ట్‌ కృష్ణంరాజు ఇచ్చిన వివరణను కూడా అనేక మాధ్యమాల్లో చూశాం. ఏ వేదికమీద అయినా మహిళల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే అవి తప్పకుండా ఖండిచదగ్గవి.

07-06-2025

07-06-2025 07:51 PM
 దాదాపు ఆరునెలలలుగా  అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన 14 మంది యువకులు బాధిత బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియో తీసి బెదిరించిన ఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. సాక్షాత్తూ అధికార పార్టీ...
07-06-2025 07:47 PM
చంద్రబాబు సీఎంగా ఏడాది పాలనలో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలను ఇచ్చారు, ఇంకా కొంత పెండింగ్‌లో ఉంది, వాటిని కూడా ఇచ్చేయండీ అంటూ ఈనాడు పత్రిక చంద్రబాబు పాలనను కీర్తిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది.
07-06-2025 05:25 PM
 రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పరిపాలన నడుస్తోంది. బ్రాహ్మణులను చిన్నచూపు చూస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, వారిపై దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. విజయవాడలో ఏకంగా శాతవాహన కాలేజీని కూలుస్తున్నా...
07-06-2025 04:44 PM
ఉత్తరప్రదేశ్‌లో పోలీస్‌ వ్యవస్థ ఒక ఆర్గనైజ్డ్‌ క్రై మ్‌ గ్యాంగ్‌గా మారిందని ఇటీవలే ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలహాబాద్‌ హైకోర్ట్‌ యాబై ఏళ్ళ కిందట చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఎన్‌హెచ్‌ఆర్...
07-06-2025 04:33 PM
పొగాకు రైతుల కష్టాల గురించి తెలుసుకుని, వారికి అండగా ఉండేందుకు మాజీ సీఎం వైయస్ జగన్ పొదిలి వెడుతున్నారని ప్రకటించగానే, కూటమి ప్రభుత్వం స్పందించి హడావుడిగా పొగాకు కొనుగోళ్ళ విషయంలో చర్యలు...
07-06-2025 02:07 PM
ఈ వాస్తవాలను కాగ్ నివేదిక బయట పెట్టగానే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. ఏప్రిల్ విషయాలు చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది
07-06-2025 12:02 PM
శంకర్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కు ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం. టీడీపీ నాయ‌కుల దాష్టీకాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు తీవ్రంగా ఖండించారు.

Pages

Back to Top