Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
‘నేను ఉన్నాను.. మీ కష్టాలు నాకు తెలుసు’
అపర భగీరథుడు డా. కేఎల్ రావుకు ఘన నివాళులు
ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి నివాళులర్పించిన వైయస్ జగన్
సీఎం సీట్లో చంద్రబాబు ఉంటే సిండికేట్లకు పండగ.. రైతులకు కన్నీళ్లు
ముద్రగడ పద్మనాభంకు వైయస్ఆర్సీపీ నేతల ఘన నివాళులు
బతికున్నప్పుడు అవమానించి.. ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలా?
ఆక్వా రైతులకు అండగా వైయస్ జగన్
పోలీసుల వేధింపు కారణంగానే ఏడుకొండలు మృతి
ముద్రగడ పద్మనాభంకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి
ముద్రగడ మృతిపైనా ట్రోల్స్.. టీడీపీ, జనసేన నీచ రాజకీయం!
స్టోరీస్
15-07-2026
‘నేను ఉన్నాను.. మీ కష్టాలు నాకు తెలుసు’
15-07-2026 03:45 PM
భీమవరం: చంద్రబాబు ఎప్పుడు వచ్చినా, రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతారని, ఇంకా ఆక్వా రంగం పరిస్థితి దారుణంగా మారుతుందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్ష
అపర భగీరథుడు డా. కేఎల్ రావుకు ఘన నివాళులు
15-07-2026 03:11 PM
డాక్టర్ కేఎల్ రావు దేశ జలవనరుల అభివృద్ధికి జీవితాంతం అంకితభావంతో పనిచేసిన మహోన్నత ఇంజనీర్ అని కొనియాడారు. దేశవ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కోట్లాది
ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి నివాళులర్పించిన వైయస్ జగన్
15-07-2026 02:23 PM
అనంతరం ముద్రగడ పద్మనాభం స్మృతికి నివాళిగా సభలో పాల్గొన్న వారంతా మౌనం పాటించి తమ గౌరవాన్ని తెలియజేశారు. తర్వాత ఆక్వా రైతులతో సమావేశ కార్యక్రమం ప్రారంభమైంది.
సీఎం సీట్లో చంద్రబాబు ఉంటే సిండికేట్లకు పండగ.. రైతులకు కన్నీళ్లు
15-07-2026 02:15 PM
రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మా ప్రభుత్వమే ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలను సమీక్షిస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన...
ముద్రగడ పద్మనాభంకు వైయస్ఆర్సీపీ నేతల ఘన నివాళులు
15-07-2026 12:21 PM
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని కొనియాడారు.
బతికున్నప్పుడు అవమానించి.. ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలా?
15-07-2026 11:59 AM
ముద్రగడ పద్మనాభంను బతికున్న సమయంలో అనేక రకాలుగా వేధించి, అవమానించారని జక్కంపూడి రాజా విమర్శించారు. కుటుంబ సభ్యుల పట్ల కూడా అసభ్యకరంగా వ్యవహరించారని ఆరోపించారు
ఆక్వా రైతులకు అండగా వైయస్ జగన్
15-07-2026 11:50 AM
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతన్నలకు పూర్తి అండదడలు అందించారు. చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన బకాయిలను చెల్లించడంతో పాటు ఆక్వా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా పలు నిర్ణయాలు అమ...
పోలీసుల వేధింపు కారణంగానే ఏడుకొండలు మృతి
15-07-2026 11:44 AM
ఐదు రోజుల పాటు విచారణ పేరుతో స్టేషన్కు పిలుస్తూ చిత్రహింసలకు గురిచేశారని, తీవ్ర అస్వస్థతకు గురైన ఏడుకొండలను ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడని తెలిపారు.
ముద్రగడ పద్మనాభంకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి
15-07-2026 11:38 AM
ముద్రగడ పద్మనాభం సామాజిక సమానత్వం, వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన నాయకుడని కొనియాడారు.
ముద్రగడ మృతిపైనా ట్రోల్స్.. టీడీపీ, జనసేన నీచ రాజకీయం!
15-07-2026 11:35 AM
ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు కొనసాగిన ముద్రగడ పద్మనాభం.. కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఉద్యమ నేతగానూ గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికైన ఆయన..
నేడు భీమవరానికి వైయస్ జగన్
15-07-2026 11:32 AM
అక్కడ నుంచి 10.30 గంటలకు ఉండి రోడ్డులో జరిగే రైతుల సమావేశానికి హాజరై సభలో రైతులతో మాట్లాడతారు. ఆక్వా రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పిస్తారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర...
ఆక్వా అధోగతి
15-07-2026 11:27 AM
రెండేళ్లుగా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ దోపిడీతో ఆక్వా అధోగతి పాలవుతోంది. సీడ్, ఫీడ్ ధరలు పెంచాలన్నా, రొయ్య రేట్లు తగ్గించాలన్నా అప్సడా చట్టానికి లోబడి జరగాలి.
14-07-2026
రేపు భీమవరం, కిర్లంపూడి పర్యటనలకు వైయస్ జగన్
14-07-2026 10:24 PM
ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు.
ముద్రగడ పద్మనాభం.. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర
14-07-2026 10:20 PM
ముద్రగడ పద్మనాభం గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. కాపు రిజర్వేషన్ల కోసం దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజీపడని పోరాటం చేశారు.
ముద్రగడ పద్మనాభం మృతిపై వైయస్సార్సీపీ నేతల ప్రగాఢ సంతాపం
14-07-2026 10:17 PM
వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ముద్రగడ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా, కాపు సమాజ హక్కుల
ముద్రగడ పద్మనాభం మృతిపై వైయస్ జగన్ తీవ్ర సంతాపం
14-07-2026 10:10 PM
ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరిబాబు కు వైయస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
14-07-2026 10:08 PM
ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ఆయన ప్రాథమిక పాఠశాల విద్య స్వగ్రామంలోనే సాగింది.
రైతుల్ని గాలికొదిలేసి అమరావతి దోపిడీకి ప్రాధాన్యం
14-07-2026 10:06 PM
తాడేపల్లి: తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతోపాటు ఎరువుల కొరతతో రైతాంగం అల్లాడిపోతుంటే కనీసం రివ్యూ కూడా నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్
ఆ మత్స్యకార కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి
14-07-2026 10:00 PM
జబ్బర్తోట వద్ద ఆరుగురు మత్స్యకార కుటుంబాలతో పాటు, చిన్నాను స్వయంగా కలిసిన శ్రీ వైయస్ జగన్, ఆ ఘటన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆరోజున బాధితులు, ఆ తర్వాత వారి కుటుంబాలు పడుతున్న ఆవేదన తెలుసుకున్న...
వైయస్ జగన్ చొరవతోనే పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు
14-07-2026 04:30 PM
రాష్ట్రంలో వైద్య విద్యను విస్తరించాలనే లక్ష్యంతో వైయస్ జగన్ ప్రభుత్వం అనేక కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. అదే సంకల్పంలో భాగంగా పిడుగురాళ్లలో కూడా ప్రభుత్వ మెడికల్...
రేపు భీమవరానికి వైయస్ జగన్
14-07-2026 03:55 PM
భీమవరం చేరుకున్న అనంతరం ఉండి బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సభావేదిక వద్ద ఆక్వా రైతులతో శ్రీ వైయస్ జగన్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న
నా వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
14-07-2026 03:50 PM
నెల్లూరులో జరిగిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ఫోర్స్ సమావేశంలో హంద్రీ–నీవా ప్రాజెక్టులో లైనింగ్ పేరుతో జరుగుతున్న అవినీతి, ప్రజాధన దుర్వినియోగాన్ని తాను స్పష్టంగా ప్రస్తావించానని తెలిపారు
వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన శ్రీధర్కు ఘన నివాళి
14-07-2026 03:34 PM
ఈ సందర్భంగా శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అంజాద్ బాషా, వారి దుఃఖంలో తాము భాగస్వాములమని తెలిపారు. ఈ తీరని లోటును భరించే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ
ప్రభుత్వ నిర్లక్ష్యమే మత్స్యకారుల ప్రాణాలు బలిగొంది
14-07-2026 03:23 PM
ప్రమాదానికి గురైన బోటు తీరం నుంచి కేవలం 10 నాటికల్ మైళ్ల దూరంలోనే ఉండగా, రక్షణ చర్యల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని వైయస్ జగన్ అన్నారు.
అమరావతిపై కల్పిత ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు
14-07-2026 03:11 PM
అమరావతిలో ఐదు ఎకరాల్లో 20 వేలకుపైగా చెట్లు, 400 రకాల మొక్కలు, కృత్రిమ సెలయేళ్లు, పొగమంచు వాతావరణం, జీవ వైవిధ్య అభివృద్ధి వంటి అంశాలతో "మినీ అమెజాన్" ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేయడం...
చంద్రబాబు కుయుక్తులకు రేవంత్ రెడ్డి మద్దతు
14-07-2026 02:03 PM
ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి గారు.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న ఒక బీసీ యువ నాయకుడు, పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్పై కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణం. టీవీ డిబేట్లలో...
విశాఖలో నీరాజనం
14-07-2026 12:54 PM
బోటు ప్రమాద బాధిత మత్స్యకార కుటుంబాలకు అండగా వైయస్ జగన్
14-07-2026 12:42 PM
బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని, మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.
మజ్జి కృష్ణవేణి గారి మృతిపై వైయస్ జగన్ ప్రగాఢ సంతాపం
14-07-2026 12:21 PM
ఈ విషాద సమయంలో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు
పంటల బీమా ప్రీమియం గడువు పొడిగించాలి
14-07-2026 12:11 PM
ఎం.వి.ఎస్. నాగిరెడ్డి మాట్లాడుతూ, జూన్ 1 నుంచి జూలై 14 వరకు రాష్ట్రంలో సగటున 45.1 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు నమోదైందని, నాలుగు జిల్లాల్లో 60 శాతానికి పైగా, మిగిలిన జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వరకు...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »