Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాయలసీమకు నీరందించడంలో ప్రభుత్వం విఫలం
మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీరావు నేరస్తుడే
ప్రభుత్వ దాష్టీకాలపై 'ఆంధ్రకేసరి' స్ఫూర్తితో పోరాడుతాం
పెద్దకాకాని దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారి పుస్తెల తాడు మాయంపై చర్యలేవీ..?
డీఎస్సీ కుంభకోణం, ఏపీపీఎస్సీలపై సీబీఐ విచారణకు సిద్ధమా? :
ప్రకాశం పంతులు జయంతి.. వైయస్ జగన్ నివాళి
వైయస్ఆర్సీపీలోకి టీడీపీ, బీఎస్పీ నేతలు
తుంగభద్ర జలాశయం నుంచి సాగునీరు విడుదల చేయాలి
పరిశ్రమలను భయపెట్టి తరిమేస్తున్నారు
డీఎస్సీ, ఏపీపీఎస్సీలపై సీబీఐ విచారణకు సిద్ధమా?
స్టోరీస్
23-08-2026
రాయలసీమకు నీరందించడంలో ప్రభుత్వం విఫలం
23-08-2026 05:27 PM
గత ఖరీఫ్లోనే పంటల సాగు తగ్గిపోయిందని, దీంతో ప్రస్తుతం పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు
మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీరావు నేరస్తుడే
23-08-2026 05:14 PM
మార్గదర్శి ఫైనాన్స్ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ నెల 20న డిస్మిస్ చేసింది.
ప్రభుత్వ దాష్టీకాలపై 'ఆంధ్రకేసరి' స్ఫూర్తితో పోరాడుతాం
23-08-2026 05:11 PM
మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ బ్రిటీష్ సామ్రాజ్యంపై రాజీలేని పోరాటం చేసిన ధీరోదాత్తుడు టంగుటూరి అని కొనియాడారు.
పెద్దకాకాని దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారి పుస్తెల తాడు మాయంపై చర్యలేవీ..?
23-08-2026 05:06 PM
తాడేపల్లి: రాష్ట్రంలోని దేవాలయాలు, హిందూ ధర్మం పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా పూర్తిగా విఫలమైందని, ఇందుకు పెద్దకాకానిలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రాలు
డీఎస్సీ కుంభకోణం, ఏపీపీఎస్సీలపై సీబీఐ విచారణకు సిద్ధమా? :
23-08-2026 05:03 PM
సీఎం చంద్రబాబు నాయుడు అనకాపల్లి పర్యటనలో స్వచ్ఛాంధ్ర పేరుతో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రాంతాలకు సీఎం వచ్చినప్పుడు రైతుల సమస్యలు,
ప్రకాశం పంతులు జయంతి.. వైయస్ జగన్ నివాళి
23-08-2026 04:57 PM
ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి దృఢమైన పునాదులు వేసిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి దాయకం.
22-08-2026
వైయస్ఆర్సీపీలోకి టీడీపీ, బీఎస్పీ నేతలు
22-08-2026 04:26 PM
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. గూడూరు టౌన్ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పల్లి కోటేశ్వరరావు,
తుంగభద్ర జలాశయం నుంచి సాగునీరు విడుదల చేయాలి
22-08-2026 04:21 PM
తుంగభద్ర జలాశయం నుంచి సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు.
పరిశ్రమలను భయపెట్టి తరిమేస్తున్నారు
22-08-2026 03:23 PM
గత వైఎస్ జగన్ గారి హయాంలో అనకాపల్లిలో కోకాకోలా సంస్థకు, సత్యసాయి జిల్లాలో ఈవీ వాహనాల తయారీ సంస్థ ఆజాద్ మొబిలిటీకి కేటాయించిన భూములను ఈ ప్రభుత్వం అకారణంగా వెనక్కి లాక్కుని ఆ సంస్థలను
డీఎస్సీ, ఏపీపీఎస్సీలపై సీబీఐ విచారణకు సిద్ధమా?
22-08-2026 02:37 PM
డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండింటిపైనా సీబీఐ విచారణ వేయాలని మా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా సవాల్ విసిరారు. కానీ సీబీఐ పేరు వింటేనే చంద్రబాబు, లోకేష్లకు
శ్రీశైలంలో నీరున్నా రైతులకు అన్యాయం
22-08-2026 02:06 PM
శ్రీశైలం ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతుల పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి ఆశీస్సులు జగనన్నకు ఉండాలి
22-08-2026 12:55 PM
స్వామివారి ఆశీస్సులు తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గొలగమూడికి రాగానే ఎంతటి కష్టం, ఎంతటి భారం ఉన్నా క్షణాల్లో తీరిపోయిన భావన కలుగుతుందని అన్నారు.
స్టార్ హోటళ్ల అనుమతుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం
22-08-2026 12:51 PM
దామినేడులో 21 ఎకరాలను ఎకరాకు రూ.90 లక్షలకే కేటాయించారని భూమన పేర్కొన్నారు. 1.71 సెంట్ల స్థలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి అనేక రాయితీలు కల్పించారని, ఐదేళ్లపాటు విద్యుత్ ఉచితం సహా పలు
అమ్మవారి మంగళసూత్రం మాయం కేసును నీరుగార్చే ప్రయత్నం
22-08-2026 12:47 PM
గత నాలుగు రోజులుగా సుమారు 25 మంది పూజారులను పోలీస్స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నారని తెలిపారు. ఒక్కో పూజారి నుంచి రూ.50 వేలు వసూలు చేసి కొత్త మంగళసూత్రం తయారు చేయించేందుకు ఆర్డర్
తాడిపత్రి పోలీస్ స్టేషన్లకు ‘జేసీ స్టేషన్లు’ అని పేరు పెట్టండి
22-08-2026 12:37 PM
తాడిపత్రి పోలీస్ స్టేషన్ల వద్దే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అయినా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్
22-08-2026 11:45 AM
సంవత్సరాలు గడుస్తున్నా ప్రాజెక్టులోని కీలక పనులు పూర్తికాకపోవడం దురదృష్టకరం. 2024 వరకు జరిగిన పనులు మినహా కూటమి ప్రభుత్వం గులకరాయంత పనికూడా
ప్రజల సమస్యలపై షేక్ నూరి ఫాతిమా ప్రత్యక్షంగా ఆరా
22-08-2026 11:41 AM
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందడం ప్రభుత్వ బాధ్యతని, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు
పోలీసుల వేధింపులు తాళలేక వైయస్ఆర్సీపీ నాయకుడి ఆత్మహత్యాయత్నం
22-08-2026 11:34 AM
కేసులో రాజీకి అంగీకరించకపోవడంతో తనను పదేపదే పోలీస్స్టేషన్కు పిలిపించి వేధింపులకు గురిచేస్తున్నారని పెద్ద గురవయ్య పేర్కొన్నారు
వైయస్ జగన్ సవాల్పై నోరు మెదపరేం?
22-08-2026 11:27 AM
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీఎస్సీ పరీక్ష ప్రశ్నల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యత ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు లోకేశ్ స్వయంగా అంగీకరించడాన్ని గుర్తు చేస్తూ
“సర్” లో ఈ నాలుగైదు రోజులే కీలకం
22-08-2026 09:33 AM
ఇప్పటికే వచ్చిన 44 లక్షల నోటీసుల్లో అనుమానాస్పద అంశాలను గుర్తించి, ప్రతి ఓటు స్థాయిలో పరిశీలన జరపడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
21-08-2026
రాయలసీమ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు..
21-08-2026 07:11 PM
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడల్లా రాయలసీమ ప్రాంతం కరువుతో అల్లాడాల్సిందే. ఆయన పరిపాలన సీమకు అన్యాయం చేయడానికే అన్నట్లుగా సాగుతోంది.
ఏపీలో ఏరులై పారుతున్న మద్యం..
21-08-2026 04:33 PM
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది.
బంటుమిల్లిలో పతాక స్థాయికి పోలీసుల దాష్టీకం
21-08-2026 04:27 PM
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొడిగట్టిపోయింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ స్థానంలో.. 'రెడ్ బుక్' రాజ్యాంగం రాజ్యమేలుతోంది.
డీఎస్సీ, ఏపీపీఎస్సీపై జగన్ సవాల్ ను స్వీకరించే దమ్ముందా..?
21-08-2026 04:23 PM
నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసారు
రైతులను ఎండబెడుతున్న చంద్రబాబు సంకుచిత మనస్తత్వం.
21-08-2026 04:16 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంకుచిత మనస్తత్వం, వ్యక్తిగత కక్షతో రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
షావుకారు జానకి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు
21-08-2026 04:10 PM
భారతీయ చలనచిత్ర రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని, నంది అవార్డులతో పాటు అనేక పురస్కారాలు ఆమె ప్రతిభకు దక్కిన గౌరవాలని వైయస్ జగన్...
డైవర్షన్ కోసమే మరోసారి తెరపైకి వివేకా హత్య కేసు
21-08-2026 02:27 PM
డీఎస్సీ అక్రమాలపై నాలుగు రోజులుగా సీబీఐ విచారణ కోరుతున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
శ్రీశైలంలో నీరు ఉన్నా రైతుల పొలాలకు ఎందుకు ఇవ్వడం లేదు?
21-08-2026 02:21 PM
రైతులకు నష్టపరిహారం అందించే ప్రణాళికలు కూడా ప్రభుత్వం రూపొందించలేదని శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి అన్నారు.
ఉయ్యూరులో డయేరియా కలకలం..
21-08-2026 01:06 PM
ప్రజల ప్రాణాలంటే అధికారులకు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్కు లెక్కలేకుండా పోయిందని పెనమలూరు వైయస్ఆర్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి అన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన వైయస్ జగన్
21-08-2026 12:54 PM
ఈ సందర్భంగా నూతన వధూవరులు స్నిగ్ధ, అనంత పినాక్ శర్మలను శ్రీ వైయస్ జగన్ ఆశీర్వదించారు. వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »