స్టోరీస్

15-07-2026

15-07-2026 12:21 PM
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని కొనియాడారు.
15-07-2026 11:59 AM
ముద్రగడ పద్మనాభంను బతికున్న సమయంలో అనేక రకాలుగా వేధించి, అవమానించారని జక్కంపూడి రాజా విమర్శించారు. కుటుంబ సభ్యుల పట్ల కూడా అసభ్యకరంగా వ్యవహరించారని ఆరోపించారు
15-07-2026 11:50 AM
వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు రైత‌న్న‌ల‌కు పూర్తి అండ‌ద‌డ‌లు అందించారు. చంద్ర‌బాబు స‌ర్కారు ఎగ్గొట్టిన బ‌కాయిల‌ను చెల్లించ‌డంతో పాటు ఆక్వా రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేలా ప‌లు నిర్ణ‌యాలు అమ‌...
15-07-2026 11:44 AM
ఐదు రోజుల పాటు విచారణ పేరుతో స్టేషన్‌కు పిలుస్తూ చిత్రహింసలకు గురిచేశారని, తీవ్ర అస్వస్థతకు గురైన ఏడుకొండలను ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడని తెలిపారు.
15-07-2026 11:38 AM
ముద్రగడ పద్మనాభం సామాజిక సమానత్వం, వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన నాయకుడని కొనియాడారు.
15-07-2026 11:35 AM
ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు కొనసాగిన ముద్రగడ పద్మనాభం.. కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఉద్యమ నేతగానూ గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికైన ఆయన..
15-07-2026 11:32 AM
అక్కడ నుంచి 10.30 గంటలకు ఉండి రోడ్డులో జరిగే రైతుల సమావేశానికి హాజరై సభలో రైతులతో మాట్లాడతారు. ఆక్వా రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పిస్తారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర...
15-07-2026 11:27 AM
రెండేళ్లుగా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు సిండికేట్‌ దోపిడీతో ఆక్వా అధోగతి పాలవుతోంది. సీడ్, ఫీడ్‌ ధరలు పెంచాలన్నా, రొయ్య రేట్లు తగ్గించాలన్నా అప్సడా చట్టానికి లోబడి జరగాలి.

14-07-2026

14-07-2026 10:24 PM
  ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు.
14-07-2026 10:20 PM
ముద్రగడ పద్మనాభం గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. కాపు రిజర్వేషన్ల కోసం దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజీపడని పోరాటం చేశారు.
14-07-2026 10:17 PM
వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి  భూమన కరుణాకర్ రెడ్డి  ముద్రగడ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా, కాపు సమాజ హక్కుల
14-07-2026 10:10 PM
ముద్రగడ పద్మనాభం కుమారుడు  ముద్రగడ గిరిబాబు కు వైయస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
14-07-2026 10:08 PM
ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ఆయన ప్రాథమిక పాఠశాల విద్య స్వగ్రామంలోనే సాగింది.
14-07-2026 10:06 PM
తాడేప‌ల్లి:  తీవ్ర‌మైన వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌తోపాటు ఎరువుల కొర‌త‌తో రైతాంగం అల్లాడిపోతుంటే క‌నీసం రివ్యూ కూడా నిర్వహించ‌లేని దుస్థితిలో ప్ర‌భుత్వం ఉందా అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్
14-07-2026 10:00 PM
జబ్బర్‌తోట వద్ద ఆరుగురు మత్స్యకార కుటుంబాలతో పాటు, చిన్నాను స్వయంగా కలిసిన శ్రీ వైయస్‌ జగన్, ఆ ఘటన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆరోజున బాధితులు, ఆ తర్వాత వారి కుటుంబాలు పడుతున్న ఆవేదన తెలుసుకున్న...
14-07-2026 04:30 PM
రాష్ట్రంలో వైద్య విద్యను విస్తరించాలనే లక్ష్యంతో వైయస్ జగన్ ప్రభుత్వం అనేక కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. అదే సంకల్పంలో భాగంగా పిడుగురాళ్లలో కూడా ప్రభుత్వ మెడికల్...
14-07-2026 03:55 PM
భీమవరం చేరుకున్న అనంతరం ఉండి బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సభావేదిక వద్ద ఆక్వా రైతులతో శ్రీ వైయస్ జగన్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న
14-07-2026 03:50 PM
నెల్లూరులో జరిగిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో హంద్రీ–నీవా ప్రాజెక్టులో లైనింగ్ పేరుతో జరుగుతున్న అవినీతి, ప్రజాధన దుర్వినియోగాన్ని తాను స్పష్టంగా ప్రస్తావించానని తెలిపారు
14-07-2026 03:34 PM
ఈ సందర్భంగా శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అంజాద్ బాషా, వారి దుఃఖంలో తాము భాగస్వాములమని తెలిపారు. ఈ తీరని లోటును భరించే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ
14-07-2026 03:23 PM
ప్రమాదానికి గురైన బోటు తీరం నుంచి కేవలం 10 నాటికల్ మైళ్ల దూరంలోనే ఉండగా, రక్షణ చర్యల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని వైయస్ జగన్ అన్నారు.
14-07-2026 03:11 PM
అమరావతిలో ఐదు ఎకరాల్లో 20 వేలకుపైగా చెట్లు, 400 రకాల మొక్కలు, కృత్రిమ సెలయేళ్లు, పొగమంచు వాతావరణం, జీవ వైవిధ్య అభివృద్ధి వంటి అంశాలతో "మినీ అమెజాన్" ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేయడం...
14-07-2026 02:03 PM
ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి గారు.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న ఒక బీసీ యువ నాయకుడు, పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణం. టీవీ డిబేట్లలో...
14-07-2026 12:42 PM
బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు.  
14-07-2026 12:21 PM
ఈ విషాద సమయంలో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు
14-07-2026 12:11 PM
ఎం.వి.ఎస్. నాగిరెడ్డి మాట్లాడుతూ, జూన్ 1 నుంచి జూలై 14 వరకు రాష్ట్రంలో సగటున 45.1 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు నమోదైందని, నాలుగు జిల్లాల్లో 60 శాతానికి పైగా, మిగిలిన జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వరకు...
14-07-2026 11:56 AM
పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ధరల పతనం, అధిక తిరస్కరణలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి సమస్యల పరిష్కారం కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
14-07-2026 11:48 AM
నెల్లూరు జిల్లా: ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం డీసీ పల్లి పొగాకు వేలం కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సందర్శించి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్
14-07-2026 11:41 AM
బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వస్తున్న నాయకుడిని అడ్డుకునే ప్రయత్నాలు తగవని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అదే పరిస్థితిని

13-07-2026

13-07-2026 08:18 PM
భారత మహిళా క్రికెట్‌ టీమ్‌ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నానంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

Pages

Back to Top