స్టోరీస్

16-07-2026

16-07-2026 04:21 PM
సోషల్‌ మీడియా వేదికల్లో పార్టీ కార్యకర్తలు పోస్టు చేస్తున్న కంటెంట్‌ను తొలగించడం, వివిధ రకాలుగా అడ్డంకులు సృష్టించడం జరుగుతున్న నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీకి సొంతంగా ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను...
16-07-2026 04:16 PM
సోషల్‌ మీడియా వేదికల్లో పార్టీ కార్యకర్తలు పోస్టు చేస్తున్న కంటెంట్‌ను తొలగించడం, వివిధ రకాలుగా అడ్డంకులు సృష్టించడం జరుగుతున్న నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీకి సొంతంగా ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను...
16-07-2026 03:56 PM
హంద్రీనీవా ద్వారా 6.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందేలా ప్రాజెక్టును రూపకల్పన చేశారని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హంద్రీనీవా సామర్థ్యాన్ని
16-07-2026 03:53 PM
తాడేపల్లి : ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అధికారిక లాంఛనాలను స్పష్టంగా తిరస్కరించినప్పటికీ, బలవంతంగా వాటిని నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మ
16-07-2026 03:49 PM
అక్రమ మద్యం, కల్తీ మద్యం కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
16-07-2026 03:45 PM
లేపాక్షి మండల కన్వీనర్  సయ్యద్ నిస్సార్ , పార్టీ సీనియర్ నాయకులు శేషాద్రి రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, విజయ్ కుమార్, తిప్పన్న, నరసింహమూర్తి ఆధ్వర్యంలో నాయనపల్లి పంచాయతీ ఉప్పరపల్లి గ్రామానికి చెందిన
16-07-2026 01:15 PM
ఒక స్థలం వివాదంలో అనవసరంగా జోక్యం చేసుకుని, పోలీసు అధికారుల వేధింపులు, బెదిరింపుల కారణంగానే దరియా హుస్సేన్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన రాసిన సూసైడ్ నోట్‌లో కూడా తన మరణానికి పోలీసులే కారణమని స్పష్టంగా...
16-07-2026 11:58 AM
ఉదయం 10.30 గంటలకు జగన్‌ హెలీప్యాడ్‌కు చేరుకోగా శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేనురాజు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాలుకా సెంటర్, ప్రకాశంచౌక్,...
16-07-2026 11:20 AM
పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 
16-07-2026 11:15 AM
గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, విధుల్లో ఉన్న సిబ్బందిని తోసివేశారని ఆరోపిస్తూ ఏఆర్ ఎస్‌ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు పోలీసు సిబ్బంది ఫిర్యాదు చేయడంతో కేసు...

15-07-2026

15-07-2026 10:02 PM
త్వరలో జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
15-07-2026 09:57 PM
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అధికార టీడీపీ విచ్చలవిడి అక్రమాలకు పాల్పడుతోందని, రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన బూత్ లెవల్ అధికారులపై (BLOs) భౌతిక దాడులకు తెగబడుతోందని
15-07-2026 09:53 PM
చంద్రబాబు, లోకేష ఇద్దరు తండ్రి-కొడుకులు,  కూటమి నాయకులు వేదిక ఏదైనా వ్యక్తిగత దూషణలు, అసత్యాలు మాట్లాడటమే ఏకైక పనిగా పెట్టుకున్నారు. వైఎస్. జగన్ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో సహా ఏ ప్రాంతానికి...
15-07-2026 05:16 PM
త‌న జీవితాంతం రాజీలేని పోరాటం చేసిన గొప్ప మ‌నిషి ముద్ర‌గ‌డ పద్మ‌నాభం గారు. రాజకీయాల‌కు అతీతంగా ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న గొప్ప నాయ‌కుడు.
15-07-2026 04:04 PM
ముద్రగడ పద్మనాభం గారితో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్న శ్రీ వైయస్ జగన్, ఆయన ప్రజాసేవ, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు.
15-07-2026 03:45 PM
భీమవరం: చంద్రబాబు ఎప్పుడు వచ్చినా, రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతారని, ఇంకా ఆక్వా రంగం పరిస్థితి దారుణంగా మారుతుందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్ష
15-07-2026 03:11 PM
డాక్టర్ కేఎల్ రావు దేశ జలవనరుల అభివృద్ధికి జీవితాంతం అంకితభావంతో పనిచేసిన మహోన్నత ఇంజనీర్ అని కొనియాడారు. దేశవ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కోట్లాది
15-07-2026 02:23 PM
అనంతరం ముద్రగడ పద్మనాభం స్మృతికి నివాళిగా సభలో పాల్గొన్న వారంతా మౌనం పాటించి తమ గౌరవాన్ని తెలియజేశారు. తర్వాత ఆక్వా రైతులతో సమావేశ కార్యక్రమం ప్రారంభమైంది.
15-07-2026 02:15 PM
రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మా ప్రభుత్వమే ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలను సమీక్షిస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన...
15-07-2026 12:21 PM
ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడని కొనియాడారు.
15-07-2026 11:59 AM
ముద్రగడ పద్మనాభంను బతికున్న సమయంలో అనేక రకాలుగా వేధించి, అవమానించారని జక్కంపూడి రాజా విమర్శించారు. కుటుంబ సభ్యుల పట్ల కూడా అసభ్యకరంగా వ్యవహరించారని ఆరోపించారు
15-07-2026 11:50 AM
వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు రైత‌న్న‌ల‌కు పూర్తి అండ‌ద‌డ‌లు అందించారు. చంద్ర‌బాబు స‌ర్కారు ఎగ్గొట్టిన బ‌కాయిల‌ను చెల్లించ‌డంతో పాటు ఆక్వా రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేలా ప‌లు నిర్ణ‌యాలు అమ‌...
15-07-2026 11:44 AM
ఐదు రోజుల పాటు విచారణ పేరుతో స్టేషన్‌కు పిలుస్తూ చిత్రహింసలకు గురిచేశారని, తీవ్ర అస్వస్థతకు గురైన ఏడుకొండలను ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడని తెలిపారు.
15-07-2026 11:38 AM
ముద్రగడ పద్మనాభం సామాజిక సమానత్వం, వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన నాయకుడని కొనియాడారు.
15-07-2026 11:35 AM
ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు కొనసాగిన ముద్రగడ పద్మనాభం.. కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఉద్యమ నేతగానూ గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికైన ఆయన..
15-07-2026 11:32 AM
అక్కడ నుంచి 10.30 గంటలకు ఉండి రోడ్డులో జరిగే రైతుల సమావేశానికి హాజరై సభలో రైతులతో మాట్లాడతారు. ఆక్వా రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పిస్తారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర...
15-07-2026 11:27 AM
రెండేళ్లుగా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు సిండికేట్‌ దోపిడీతో ఆక్వా అధోగతి పాలవుతోంది. సీడ్, ఫీడ్‌ ధరలు పెంచాలన్నా, రొయ్య రేట్లు తగ్గించాలన్నా అప్సడా చట్టానికి లోబడి జరగాలి.

14-07-2026

14-07-2026 10:24 PM
  ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయనున్నారు.
14-07-2026 10:20 PM
ముద్రగడ పద్మనాభం గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. కాపు రిజర్వేషన్ల కోసం దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజీపడని పోరాటం చేశారు.
14-07-2026 10:17 PM
వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి  భూమన కరుణాకర్ రెడ్డి  ముద్రగడ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా, కాపు సమాజ హక్కుల

Pages

Back to Top