స్టోరీస్

08-06-2026

08-06-2026 03:12 PM
డాక్టర్ సాకే శైలజనాథ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు.
08-06-2026 02:57 PM
నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యశ్రీ అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు
08-06-2026 02:49 PM
ఎస్వీ కాంప్లెక్స్‌కు 2005లోనే బిల్డింగ్ రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన అనుమతులు (బీఆర్‌ఎస్) తీసుకున్నామని తెలిపారు.
08-06-2026 02:41 PM
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ అమలు కాలేదని, ముఖ్యంగా నిరుద్యోగ యువతను మోసం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుందని మండిపడ్డారు
08-06-2026 02:34 PM
ఈ సందర్భంగా అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఆర్డీవోకు అందజేశారు.
08-06-2026 02:22 PM
గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
08-06-2026 01:56 PM
గ్రామాల్లో జరుగుతున్న దాడులు, అరాచకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
08-06-2026 01:52 PM
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
08-06-2026 01:22 PM
నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు
08-06-2026 01:18 PM
ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని సూచించారు
08-06-2026 12:48 PM
ప్రజల సమస్యలు వినేందుకు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ వ్యవస్థ వద్ద తమను అవమానించేలా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు.
08-06-2026 12:38 PM
అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకపోతే భవిష్యత్తులో బాధిత డీఎస్సీ అభ్యర్థుల తరఫున ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు హెచ్చరించారు.
08-06-2026 12:16 PM
ల్లో మీడియా నా­పై వ్యక్తి­త్వ హనానికి పాల్పడుతోంది. నేను సీని­యర్‌ జర్నలిస్ట్‌ను. 2003లోనే ఒక ప్రముఖ వార్తా పత్రి­కలో ఎడిషన్‌ ఇన్‌ఛార్జిగా పనిచేశా.
08-06-2026 12:11 PM
సిమెంట్ లైనింగ్ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, పనులు పూర్తికాకముందే కెనాల్ గోడలు పెచ్చులూడిపోతుండటం నాసిరకం పనులకు నిదర్శనమని నేతలు
08-06-2026 11:42 AM
పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, మధ్యవర్తులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
08-06-2026 11:38 AM
రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను
08-06-2026 11:35 AM
ఈ సందర్భంగా  రాచ‌మ‌ల్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
08-06-2026 11:33 AM
ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు విమర్శించారు.
08-06-2026 10:36 AM
తప్పుడు ఆరోప­ణలు, రాజకీయ కక్షసాధింపు చర్యలకు భయ­పడాల్సిన అవసరం లేదని, సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని భరోసా కల్పించారు. 
08-06-2026 10:24 AM
ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు
08-06-2026 10:16 AM
విజయవాడ డయాసిస్ తొలి తెలుగు బిషప్‌గా, అనంతరం విజయవాడ ఆర్చ్ బిషప్‌గా, విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ క్రైస్తవ సమాజ అభ్యున్నతికి, ఆధ్యాత్మిక విలువల ప్రచారానికి
08-06-2026 10:10 AM
డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోందని, మెగా డీఎస్సీ పేరుతో మెగా స్కామ్ జరిగిందనే అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయని అన్నారు.

07-06-2026

07-06-2026 07:40 PM
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.
07-06-2026 07:38 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు
07-06-2026 07:35 PM
ఇరిగేషన్ శాఖ అధికారులు స్వయంగా చేపట్టాల్సిన పనులను సివిల్ కాంట్రాక్టర్‌కు ఎలా అప్పగించారంటూ ప్రశ్నించారు.
07-06-2026 07:33 PM
డీఎస్సీ బాధితుల న్యాయమైన డిమాండ్లకు వైయ‌స్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, వారి తరఫున చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
07-06-2026 07:17 PM
బ్రహ్మనాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
07-06-2026 07:11 PM
తాడేప‌ల్లి: య‌థేచ్ఛ‌గా త‌ప్పులు చేయించు. దొరికిన‌ప్పుడు దొడ్డిదారిన విదేశాల‌కు పంపించు.
07-06-2026 07:06 PM
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు 143 హామీలిచ్చి, అందులో ఒక్కదాన్నీ నెరవేర్చకుండానే నిరంతరం పండగలు చేసుకుంటోంది. గతంలో మహానాడు నిర్వహణకు ఎక్కువ వ్యయం

06-06-2026

06-06-2026 06:56 PM
వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన డీబీటీ విధానం ద్వారా నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరిందని, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం మాత్రం

Pages

Back to Top