స్టోరీస్

15-06-2026

15-06-2026 04:27 PM
 వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సోషల్‌ మీడియా ద్వారా అడ్డుకునేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనైతికంగా వ్యవహరిస్తోంది. 5 దశల ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో వైయ‌స్ఆర్‌సీపీ సెన్సార్‌...
15-06-2026 03:13 PM
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలను కూడా బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
15-06-2026 03:08 PM
ప్రజల పక్షాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తుంటే కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు. సోషల్ మీడియా వేదికగా వాస్తవాలను ప్రజలకు...
15-06-2026 02:58 PM
కుప్పంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, దీంతో రాజకీయ కక్షతో పోలీసులు కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ భరత్‌ను ఏ-1గా చేర్చడంతో పాటు మొత్తం 35 మంది...
15-06-2026 02:45 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న విద్యా కానుక ద్వారా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులు అందించి పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించారని గుర్తు చేశారు
15-06-2026 02:34 PM
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవకతవకలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జరిగిన లోపాలను సాక్ష్యాధారాలతో ప్రజల ముందుకు తీసుకురావడంలో వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం ముందంజలో ఉందని తెలిపారు
15-06-2026 02:23 PM
 రాష్ట్రంలో నారాసుర పరిపాలన సాగుతోంది. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ రెండేళ్లుగా పరిపాలనను గాలికి వదిలేసి పీపీపీ పాలన కొనసాగిస్తున్నారు. ప్రైవేటైజేషన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పేరుతో ‘క్యాష్‌–రాజేష్‌–...
15-06-2026 12:46 PM
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ సైతం నిలిచి­పోయింది. అయితే, నెలన్నర నుంచి అధికార టీడీపీ అనుకూల మీడియాలో ‘వితంతువులకు పింఛను భరోసా – జూన్‌ నుంచి కొత్త వారికి–...
15-06-2026 12:03 PM
ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేస్తూ, రెండేళ్ల కాలంలో ఎంతమంది మహిళలకు ఆ సాయం అందించారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
15-06-2026 11:56 AM
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకూడదనే ఉద్దేశంతోనే కొందరు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా పెనమనూరు నియోజకవర్గంలో కూడా 558 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 29 వేల మంది...
15-06-2026 11:50 AM
మార్చి 5న స్థానిక గ్రామస్తులతో కలిసి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చెరువులు, నీటి వనరులను ఇతర అవసరాలకు కేటాయించరాదని అప్పుడే వివరించామని...
15-06-2026 11:31 AM
ఆయన దీర్ఘాయుష్షుతో, సంపూర్ణ ఆరోగ్యం, ఆనందాలతో కూడిన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
15-06-2026 09:44 AM
చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్షాల గొంతులను నులిమేయడం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మా అధికారిక ఇన్‌స్ట్రాగామ్‌ హ్యాండిల్‌ను తొలగించింది.

14-06-2026

14-06-2026 06:16 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా, ఇటీవల మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో కూడా కాటేజీ తాళాలు దేవస్థానం అధికారుల వద్దే ఉన్నాయని గుర్తు చేశారు.
14-06-2026 05:44 PM
 తెలుగు దొంగల పార్టీ (టీడీపీ) అనుబంధ సంస్థ సాధు పరిషత్‌ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. స్వామి పేరుతో తనను తాను ప్రచారం చేసుకుంటున్న శివానందస్వామి దానికి అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు, సభ్యుడు కూడా
14-06-2026 05:40 PM
ఎస్సీఈఆర్టీ (SCERT) లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి సోషల్ స్టడీస్ లో రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు, టీజీటీ తెలుగులో 6వ ర్యాంకు వచ్చాయి
14-06-2026 05:34 PM
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ పరిరక్షణకు వైయస్‌ జగన్‌ విశేష కృషి చేశారు. చింతామణి నాటకాన్ని నిషేధించి ఆ వర్గం మనోభావాలను గౌరవించిన ఘనత ఆయనకే దక్కుతుంది
14-06-2026 04:43 PM
ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీస్టేట్‌ కోఆర్డినేటర్‌ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు కూడా డీఎస్సీ అభ్యర్థులతో మాట్లాడారు.
14-06-2026 04:32 PM
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన కోరారు.

13-06-2026

13-06-2026 07:48 PM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తిరుపతిలో మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒత్తాసు పలికిందని చెప్పారు. మీ మాటలకు నవ్వాలో, ఏడవాలో కూడా తెలియడం లేదు.
13-06-2026 07:06 PM
అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందుల నెపంతో 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని అటకెక్కించి, దానికి ప్రత్యామ్నాయంగా 'పీ4' తీసుకొచ్చామనడం మహిళలను నిలువునా వంచించడమే.
13-06-2026 06:30 PM
 తిరుపతిలో ఈ నెల 12న‌ జరిగినది కూట‌మి ప్ర‌భుత్వ విజయోత్సవ సభ కాదు.. ఆరు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ. చంద్రబాబు రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏంటో గూగుల్‌లో వెతికినా కనిపించవు
13-06-2026 04:10 PM
ఈ సందర్భంగా రాజన్నదొర వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై విశ్వాసంతోనే ప్రజలు స్వచ్ఛందంగా
13-06-2026 03:57 PM
చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరచిపోయారని, రెండు సంవత్సరాల తర్వాత హెలికాప్టర్‌లో మేనిఫెస్టో చదివానని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు
13-06-2026 03:50 PM
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన నియామక ప్రక్రియ ఎప్పుడూ చూడలేదన్నారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను బలహీనపరిచారని...
13-06-2026 03:41 PM
ఒంగోలు దక్షిణాది నల్ల నేలల ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. జూన్ 12న అక్కడ సగటు ధర కిలోకు కేవలం రూ.200.41 మాత్రమే నమోదైందని, కనిష్ఠ ధర రూ.160కు పడిపోయిందని చెప్పారు
13-06-2026 11:43 AM
బసాపురం గ్రా­మానికి చెందిన కుమ్మరి అల్లయ్య, మోరి డొంకయ్య, మేకల ప్రహ్లాద, శివ, కురువ నవీన్‌ బైక్‌లపై వస్తుండగా టీడీపీ వర్గీయులు వెంబడించారు. బూదూరుకు చెందిన పెద్ద నాగప్ప మోటార్‌ సైకిల్‌ను,
13-06-2026 11:37 AM
టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ప్రకటించిన "సూపర్-6" హామీల్లో ఆడబిడ్డ నిధిపై చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామని, అధికారంలోకి...
13-06-2026 11:25 AM
నిత్యం మోసాలు, రాజకీయ కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌గా మార్చారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలన వైఫల్యంపై శుక్రవారం రాష్ట్ర...

12-06-2026

12-06-2026 06:07 PM
సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారు. చంద్రబాబు జీవితమంతా ప్రజలను వంచించడమే. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారు.

Pages

Back to Top