స్టోరీస్

27-04-2026

27-04-2026 01:01 PM
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించరాదని, చట్టం ముందు అందరూ సమానమని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.  
27-04-2026 12:56 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడిన రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు కనీసం స్పందించకపోవడం విచారకరమని అన్నారు.
27-04-2026 12:43 PM
మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించరాదని, చట్టం ముందు అందరూ సమానమని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
27-04-2026 12:40 PM
వైయ‌స్ఆర్‌సీపీపై మాత్రం తప్పుడు కేసులు నమోదు చేస్తున్న పోలీస్ వ్యవస్థ బండారం బయటపడిందని విమర్శించారు. పబ్లిక్‌గా మహిళలపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
27-04-2026 12:26 PM
ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు
27-04-2026 12:24 PM
చట్టం ముందు అందరూ సమానమేనని, మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించరాదని నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
27-04-2026 12:03 PM
ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త మోహిత్, సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్
27-04-2026 10:17 AM
బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి,...

26-04-2026

26-04-2026 04:59 PM
 శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని...
26-04-2026 04:57 PM
కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు బరితెగించి నీచమైన పనులకు పాల్పడుతున్నారు. కూటమి నడుపుతున్న పెద్దలే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి బాబా సాహెబ్ అంబేద్కర్ తెచ్చిన...
26-04-2026 04:54 PM
తాము పండించిన పంట‌ల‌కు గిట్టుబాదు ధ‌ర‌లు లేక అన్న‌దాత‌ల ఆక్రంద‌న‌లు మిన్నంటుతుంటే కూట‌మి ప్ర‌భుత్వం క‌నీసం ప‌టించుకోవ‌డం లేదు. రైతుల క‌ష్టాన్ని దళారులు దోచుకుతింటుంటే ప్ర‌భుత్వ
26-04-2026 04:51 PM
మచిలీపట్నం : రాష్ట్రంలో వాహనదారులు గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరకుల రవాణా నిలిచి పోయిందని, కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, అయి
26-04-2026 04:47 PM
ప్రజల కష్టాలను పట్టించుకోకుండా నిత్యం వైయస్. జగన్ పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు.. అప్పులు చేయడంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించారని ధ్వజమెత్తారు.
26-04-2026 04:44 PM
అమ‌లాపురం: ఎమ్మెల్సీ అనంతబాబును మాజీ ముఖ్య‌మంత్రి వైయస్ జ‌గ‌న్ గారు త‌న ఇంట్లో దాచి అరెస్టు కాకుండా కాపాడుతున్నారంటూ ఆధారాలు లేకుండా మ‌హాసేన రాజేశ్ నోటికొచ్చిన‌ట్టు అబ‌ద్ధాలు మాట్ల
26-04-2026 04:39 PM
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం పక్కనపెట్టారని, ఇప్పుడు కొత్తగా మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలంటున్నారని సజ్జల పేర్కొన్నారు. మహిళా బిల్లును రాష్టంలో ఎవరు...

25-04-2026

25-04-2026 04:47 PM
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పరెడ్డి తదితరులు హాజరయ్యారు.   
25-04-2026 04:27 PM
వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో 2023లో సర్వే నంబరు 57లోని 240 ఎకరాల్లో 174.67 ఎకరాల భూమిని అనా దీనంగా మారుస్తూ 140 మంది పేదలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు.
25-04-2026 04:03 PM
కూలీలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, MGNREGS Act ప్రకారం నీరు, నీడ, మెడికల్ సదుపాయాలు కల్పించాలని, ఉపాధి హామీ పనుల్లో అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
25-04-2026 03:59 PM
తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దళితుల జీవితాల్లో మార్పు వచ్చిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జు తెల
25-04-2026 03:25 PM
గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు శీఘ్రంగా ఆరోగ్యం చేకూరాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో కొనసాగాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. 
25-04-2026 01:16 PM
పార్టీ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలని, నాయకత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు.  
25-04-2026 12:37 PM
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయ‌కుడు ద‌స్త‌గిరిని వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌తో దారుణంగా చంపితే, ముఖ్య‌మంత్రిగా వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిపోయి దాని మీద చంద్ర‌బాబు చౌక‌బారు రాజ‌కీయాలు చేయ‌...
25-04-2026 12:32 PM
రాజకీయాల్లో విమర్శలు సహజమైనప్పటికీ మహిళా నాయకులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని, చట్టం తన పని తాను చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని
25-04-2026 12:26 PM
ప్రస్తుత పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మార్క్‌ఫెడ్ ద్వారా పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
25-04-2026 12:14 PM
పార్టీ క్యాడర్ ఐడి కార్డు వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తన బాధ్యతగా భావించి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని
25-04-2026 12:10 PM
ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి చర్చిస్తూ స్థానిక సమస్యలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకం కావాలని సూచించారు. 
25-04-2026 11:46 AM
స్వామీ మీరు మరీను..నేను చాటింపులు, ఛాటింగులు చేసేదాకా ఆగుతుందా? అన్ని మాధ్యమాల్లో ఈపాటికే ప్రచారం, చర్చలు, థంబు నెయిల్స్ వచ్చేస్తేను.  కాకపోతే అందులో వాస్తవం ఆవగింజంత ఉంటే ఊహాజనిత విశ్లేషణ...

24-04-2026

24-04-2026 06:36 PM
 ప్రతిపక్షం ప్రశ్నిస్తే.. మొదట ఎల్లోమీడియాలో కథనాలు వేస్తారు. తర్వాత పోలీసులు విచారణ పేరుతో వస్తారు. వెంటనే అదే స్క్రిప్ట్‌ పట్టుకుని మంత్రులు మీడియా ముందు చదవడం మొదలుపెడతారు.
24-04-2026 06:32 PM
ప్రభుత్వం నుంచి రైతులకు సరైన సహాయం అందడం లేదని, ఈ పరిస్థితుల్లో వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం మరింత చురుకుగా పనిచేసి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై గట్టిగా స్వరం...
24-04-2026 06:26 PM
అన‌కాప‌ల్లిలో రెన్యూ ఎన‌ర్జీ సంస్థ మూడో ప్రాజెక్టు భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సీఎం చంద్ర‌బాబు త‌న స‌హ‌జ శైలిలో మ‌రోసారి అబ‌ద్ధాలతో రెచ్చిపోయాడు. సందర్భం లేక‌పోయినా వైయ‌స్ జ‌గ‌న్ పేరును ప‌దే ప‌...

Pages

Back to Top