Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
‘మావిగన్’ దెబ్బకు చంద్రబాబు గ్రాఫిక్స్ కోటలు బద్ధలు
సుపరిపాలనకు నాందీ తండ్రీకొడుకుల పాదయాత్ర
అల్లూరి జిల్లాలో బాలికల మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలి
పంచాయతీ నిధులపై పచ్చ ‘పందికొక్కుల’ కన్ను.
మండిన ఎండ... కరిగిన గుండె
ప్రజలకు నేనున్నాననే భరోసా ఇచ్చిన క్షణాలవి
చంద్రబాబు నేనే ప్రసంగాలు - అతి పెద్ద కామెడీ
మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న ఏబీఎన్ పై చర్యలు తీసుకోండి
ప్రభుత్వంపై గవర్నర్కు బొత్స సత్యనారాయణ ఫిర్యాదు
స్టోరీస్
09-04-2026
‘మావిగన్’ దెబ్బకు చంద్రబాబు గ్రాఫిక్స్ కోటలు బద్ధలు
09-04-2026 07:41 PM
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా... రాజధానిలో ఇప్పటివరకు ఎలాంటి ప్రపంచ స్థాయి నిర్మాణాలు లేవు, కేవలం గ్రాఫిక్స్తోనే కాలక్షేపం చేస్తున్నారు.
సుపరిపాలనకు నాందీ తండ్రీకొడుకుల పాదయాత్ర
09-04-2026 06:25 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు.
అల్లూరి జిల్లాలో బాలికల మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
09-04-2026 05:59 PM
ఈ కష్టకాలంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలి
09-04-2026 05:26 PM
విజయవాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏబీఎన్ రాధాకృష్ణపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లంపల్లి శ్రీనివాసరావు , మాజీ మేయర్ మరియు ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రాయన...
పంచాయతీ నిధులపై పచ్చ ‘పందికొక్కుల’ కన్ను.
09-04-2026 04:09 PM
కేంద్రం విడుదల చేసిన రూ. 1,026 కోట్ల నిధులను ఇన్నాళ్లూ తొక్కిపెట్టి, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన అడ్డం పెట్టుకుని అధికారుల ద్వారా నిధులు మళ్లించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
మండిన ఎండ... కరిగిన గుండె
09-04-2026 10:21 AM
వైఎస్ అధికారం కోసం పాదయాత్ర చేయలేదు. పాదయాత్ర చేసిన తరువాత అధికారం వచ్చింది. ఆయన సమర్థతను, ఆద రణను చూసిన ప్రజలు ఆయన అయితేనే మనకు మంచి జరుగుతుందని నమ్మి ఆయనకు అధికార పీఠం అందించారు.
ప్రజలకు నేనున్నాననే భరోసా ఇచ్చిన క్షణాలవి
09-04-2026 10:11 AM
2003 ఏప్రిల్ 9వ తేదీన ఎర్రటి ఎండలో వైయస్ఆర్ మొదలుపెట్టిన పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని.. “నేనున్నాననే భరోసా ఇచ్చింది” అని వైయస్ జగన్ అన్నారు.
చంద్రబాబు నేనే ప్రసంగాలు - అతి పెద్ద కామెడీ
09-04-2026 09:45 AM
అనంతపురంలో పచ్చదనం రావడానికి తానే కారణమని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. "హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించి రాయలసీమ గొంతు కోసిన వ్యక్తి చంద్రబాబు
మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న ఏబీఎన్ పై చర్యలు తీసుకోండి
09-04-2026 09:36 AM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో విపక్ష పార్టీ అయిన వైయస్ఆర్సీపీపై, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దురుద్దేశపూరితంగా కథనాన్ని ప్రసారం చేసింది.
ప్రభుత్వంపై గవర్నర్కు బొత్స సత్యనారాయణ ఫిర్యాదు
09-04-2026 09:32 AM
మండలిలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తప్పుడు సమాచారం ఇవ్వడం, విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన వారిపై తగిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. అని మండలి విపక్షనేత గవర్నర్కు రాసిన...
ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలి
09-04-2026 09:27 AM
వీకెండ్ కామెంట్స్, కొత్త పలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ తన ఛానెల్లో వైయస్ఆర్సీపీ నాయకుల భార్యల గురించి నీచంగా మాట్లాడాడు. ఆ తప్పుడు వ్యాఖ్యలను రాధాకృష్ణ తక్షణమే వెనక్కి తీసుకుని మహిళల...
08-04-2026
‘మావిగన్’.. మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్
08-04-2026 05:47 PM
అమరావతిలో కనీస మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ గుర్తు చేశారు. అమరావతిలో పనులు పూర్తయ్యే సరికి ఎన్నేళ్లు,
అమరావతి పేరుతో దోపిడీ
08-04-2026 04:52 PM
అమరావతి ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, “లక్షల కోట్లతో అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోంది. బినామీలకు లాభాలు చేకూర్చే విధంగా అవినీతికి రాజధానిగా మార్చేశారు” అని అన్నారు
ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్కు ఫిర్యాదు
08-04-2026 04:06 PM
ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు
వచ్చే సంవత్సరం పాదయాత్ర
08-04-2026 04:02 PM
అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం మావిగన్. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబు గారు మీరు చేస్తున్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్...
మావిగన్నే భవిష్యత్కు మార్గం
08-04-2026 03:41 PM
ఇప్పటికే 50 వేల ఎకరాలు సేకరించగా, లక్ష ఎకరాల అభివృద్ధికి సుమారు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇది సాధ్యమయ్యే అంశమా అని ప్రశ్నించారు
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా
08-04-2026 02:27 PM
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పరంధామ రెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు బెస్త గోపాల్, వడ్డే మల్లి, పర్వతయ్య, మహమ్మద్ హుస్సేన్, మైనార్టీ సంఘం అధ్యక్షుడు అబ్దుల్లా
ఏబీఎన్ రాధాకృష్ణ రోత రాతలపై నిరసనాగ్రహం
08-04-2026 01:15 PM
వైయస్ఆర్సీపీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్సీపీ...
నేడు తాడేపల్లిగూడెం నాయకులతో వైయస్ జగన్ సమావేశం
08-04-2026 11:47 AM
ఏపీలో వైయస్ఆర్సీపీ కేడర్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వ అరాచక పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. వైయస్ జగన్ వరుసగా అన్ని నియోజకవర్గాల కేడర్తో భేటీ అయ్యి మనోధైర్యం నింపుతున్నారు.
మహిళలపై రాధాకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం
08-04-2026 09:26 AM
ఇది మహిళలను అవమానించడానికే కాదు.. ప్రజల్లో ‘మావిగన్’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ప్రయత్నం
07-04-2026
రాధాకృష్ణా.. నీవి పత్రికా రాతలా? పచ్చి అరాచకాలా?
07-04-2026 07:14 PM
రాజధానిపై జగన్ గారు చేసిన 'మావిగన్' ప్రతిపాదనకు సమాధానం చెప్పలేక, ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ పేరుతో వైయస్ఆర్సీపీ నేతల భార్యలను, సోదరీమణులను కించపరిచేలా మాట్లాడటం నీచానికి పరాకాష్ఠ
ఆరోగ్యశ్రీ బకాయిలు తక్షణం విడుదల చేయాలి
07-04-2026 07:09 PM
ఆరోగ్యశ్రీ ఆగిపోయి రోగులు ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కార దిశలో ప్రభుత్వం కనీసం చొరవ చూపడం లేదు. చివరకు అత్యవసర వైద్య సేవలు కూడా నిలిచిపోయి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే దేవతల రాజధాని అంటూ...
రాయలసీమ లిఫ్ట్ పై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
07-04-2026 07:02 PM
రాజశేఖర్ రెడ్డి ఏడు గంటల నుంచి 9 గంటలకు పెంచి ఉచిత విద్యుత్ ఇచ్చాడు. రైతుల అప్పులు తీర్చి చరిత్ర సష్టించిన రాజశేఖర్ రెడ్డిని దేశమంతా గుర్తించింది
ఏపీ మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందే
07-04-2026 06:59 PM
చంద్రబాబుది విద్వేషం, విధ్వంస పాలన. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది చంద్రబాబే. ఏబీఎన్ రాధాకృష్ణ, ఈనాడు కిరణ్ ఇద్దరూ కీచక, దుశ్వాసనుల్లా మారారు
దిగజారుడు మనిషికి దగాకోరుల మద్దతు
07-04-2026 06:54 PM
వైయస్ఆర్సీపీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మొసలి కన్నీరు పెడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు.. ఇవే వ్యాఖ్యలు తమ కుటుంబానికి అన్వవించుకుని చూస్తే బాగుంటుంది
అణుశక్తి సైంటిస్టులకు వైయస్ జగన్ అభినందనలు
07-04-2026 04:52 PM
‘మన దేశానికి ఈ విజయం చారిత్రాత్మక మైలురాయిని అందించింది. మన అణు ప్రస్థానంలో ఈ విజయం గొప్ప ముందడుగు. ఈ 500 మెగావాట్ల రియాక్టర్ తరతరాలకు సురక్షితమైన విద్యుత్ శక్తిని అందిస్తుంది
రాధాకృష్ణ నీది జర్నలిజం కాదు... ముమ్మాటికి బ్రోకరిజమే!
07-04-2026 04:46 PM
ఈ నిరసనకు మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్, హిందూపురం సమన్వయకర్త దీపికా పాల్గొన్నారు.
రాధాకృష్ణ వ్యాఖ్యలు కరెక్టని చంద్రబాబు, పవన్ అంగీకరిస్తారా?
07-04-2026 04:19 PM
తాడేపల్లి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడితే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ
పి.గన్నవరం కో-ఆర్డినేటర్ అరెస్ట్ అక్రమం
07-04-2026 04:02 PM
అయినవిల్లి మండలం కే.జగన్నాధపురం గ్రామంలో వైయస్ఆర్సీపీ నేతకు చెందిన షెడ్ను అధికారులు కూల్చివేయడాన్ని తప్పుపట్టారు
తిరుపతిలో ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులు దహనం
07-04-2026 03:34 PM
అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారహిత జర్నలిజాన్ని ఖండిస్తూ, మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా నిరసన తెలుపుతూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »