స్టోరీస్

28-04-2026

28-04-2026 01:07 PM
ఆటో డ్రైవర్లు, రవాణా రంగానికి చెందినవారు రోజువారీ జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ కొరత నెలకొనడం
28-04-2026 01:03 PM
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 70 శాతం పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి లేకపోయినా ఏపీలో మాత్రమే ఇంధన కొరత నెలకొనడం...
28-04-2026 01:01 PM
పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రంపై బాధ్యత నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కేంద్రంలో కూడా భాగస్వాములే అన్న విషయాన్ని...
28-04-2026 12:56 PM
పెట్రోల్ బంకుల్లో పరిమితంగా ఇంధనం ఇవ్వడంతో ఆటో డ్రైవర్లు, రోజువారీ వృత్తులు చేసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రోజుకు అవసరమైనంత పెట్రోల్ దొరకక కుటుంబ పోషణ కష్టంగా మారిందని...
28-04-2026 12:52 PM
పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం లేకుండా తక్షణ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  
28-04-2026 12:40 PM
ప్రభుత్వం వెంటనే స్పందించి డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలవకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేసే వారే కరువయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
28-04-2026 12:08 PM
ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సామాన్యుల జీవితం మరింత ఇబ్బందులకు గురవుతుందని హెచ్చరించారు. 
28-04-2026 12:02 PM
. ఈ సంక్షోభానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు
28-04-2026 11:40 AM
సామాన్య ప్రజలు డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతుంటే మంత్రులు విదేశీ పర్యటనల్లో మునిగిపోయారని ఆయన మండిపడ్డారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు ఉన్నాయని చెప్పుకునే ప్రభుత్వం ఇంధన కొరతను గుర్తించలేకపోవడం...
28-04-2026 11:27 AM
ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. ఆరు రోజులుగా కొనసాగుతున్న ఇంధన కొరతపై ప్రభుత్వం...
28-04-2026 11:14 AM
కేంద్ర స్థాయిలో సరఫరాలో ఎలాంటి లోటు లేదని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్‌లో లేదని సమాచారం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొరత ఏర్పడటం ఆశ్చర్యకరమన్నారు
28-04-2026 11:12 AM
పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రైతులు, రవాణాదారులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా
28-04-2026 11:05 AM
దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం నెలకొనడం ఆందోళనకరమన్నారు. మూడు రోజులుగా సమస్య మరింత తీవ్రమవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని...
28-04-2026 11:02 AM
కేంద్ర పెట్రోలియం శాఖ సరఫరాలో ఎలాంటి లోటు లేదని స్పష్టంచేసిందని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్‌లో లేదని చెప్పిందన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలో కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు.
28-04-2026 10:55 AM
కొత్తగా చేరిన వారిని సాదరంగా ఆహ్వానిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.
28-04-2026 10:44 AM
ప్రజల దైనందిన జీవనం దెబ్బతింటున్నప్పటికీ ప్రభుత్వం సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇంధన కొరత కారణంగా రైతులు, రవాణాదారులు, సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు
28-04-2026 10:36 AM
పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండగా, వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా, వ్యవసాయ రంగాలు కూడా తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్నాయి.
28-04-2026 10:18 AM
తొలిసారిగా ఇన్ఫోసిస్‌ను టైర్‌–2 నగరానికి తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధురవాడలోని ఐటీ హిల్‌–2లో ఇన్ఫోసిస్‌ సొంతంగా ఒక ప్రైవేటు...
28-04-2026 10:14 AM
రాష్ట్రంలో నాలుగు పోర్టులు 40శాతం పూర్తయ్యాయి. ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చివరి దశ వరకూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులను నిలిపివేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి...
28-04-2026 10:10 AM
‘విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్‌ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్‌ చేరింది. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు...
28-04-2026 10:07 AM
అంతక్రితం సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘జగన్‌పై 2018 అక్టోబర్‌ 25వ తేదీన హత్యాయత్నం జరిగింది. ఘటనా స్థలంలోనే నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
28-04-2026 10:03 AM
నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పై జరిగిన దాడిని మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌ జగన్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.

27-04-2026

27-04-2026 05:31 PM
తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు పట్టదా?. తాడిపత్రిలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు.
27-04-2026 05:05 PM
రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఇంధన కొరతకు గల కారణాలను సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
27-04-2026 04:53 PM
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళిపోయిందని వైయ‌స్ఆర్‌సీపీ  సీనియర్ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.
27-04-2026 04:34 PM
డీజిల్‌ లేక ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పనిచేయక పోవడంతో పంట కోతలు ఆలస్యమవుతున్నాయి. సాగు పనులు నిలిచిపోవడం వల్ల రైతులకు అదనపు ఖర్చులు పెరుగుతున్నాయి.
27-04-2026 04:30 PM
పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలబడటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు
27-04-2026 04:22 PM
మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆలస్యం చేయకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి...
27-04-2026 04:10 PM
వైయస్‌ జగన్‌ గారు ప్రశ్నిస్తుంటే తప్ప, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఉద్యమిస్తే కానీ కూటమి ప్రభుత్వానికి ప్రజల కష్టాలు గుర్తుకు రావడం లేదు. కార్పొరేట్ల అవసరాలు తప్ప పేదల సమస్యలు ఈ ప్రభుత్వానికి కనిపించడం...
27-04-2026 04:05 PM
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజలకు క్యూలైన్‌ కష్టాలు తప్పడం లేదు. రైతులు విత్తనాలు, ఎరువుల కోసం.. జనం వంట గ్యాస్‌ కోసం క్యూలైన్లలో వేచి ఉండే దుస్థితి రాగా, ఇప్పుడు...

Pages

Back to Top