Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
అమరావతి పేరుతో దోపిడీ
ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్కు ఫిర్యాదు
వచ్చే సంవత్సరం పాదయాత్ర
మావిగన్నే భవిష్యత్కు మార్గం
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా
ఏబీఎన్ రాధాకృష్ణ రోత రాతలపై నిరసనాగ్రహం
నేడు తాడేపల్లిగూడెం నాయకులతో వైయస్ జగన్ సమావేశం
మహిళలపై రాధాకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం
రాధాకృష్ణా.. నీవి పత్రికా రాతలా? పచ్చి అరాచకాలా?
ఆరోగ్యశ్రీ బకాయిలు తక్షణం విడుదల చేయాలి
స్టోరీస్
08-04-2026
అమరావతి పేరుతో దోపిడీ
08-04-2026 04:52 PM
అమరావతి ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, “లక్షల కోట్లతో అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోంది. బినామీలకు లాభాలు చేకూర్చే విధంగా అవినీతికి రాజధానిగా మార్చేశారు” అని అన్నారు
ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్కు ఫిర్యాదు
08-04-2026 04:06 PM
ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు
వచ్చే సంవత్సరం పాదయాత్ర
08-04-2026 04:02 PM
అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం మావిగన్. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబు గారు మీరు చేస్తున్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్...
మావిగన్నే భవిష్యత్కు మార్గం
08-04-2026 03:41 PM
ఇప్పటికే 50 వేల ఎకరాలు సేకరించగా, లక్ష ఎకరాల అభివృద్ధికి సుమారు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇది సాధ్యమయ్యే అంశమా అని ప్రశ్నించారు
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా
08-04-2026 02:27 PM
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పరంధామ రెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు బెస్త గోపాల్, వడ్డే మల్లి, పర్వతయ్య, మహమ్మద్ హుస్సేన్, మైనార్టీ సంఘం అధ్యక్షుడు అబ్దుల్లా
ఏబీఎన్ రాధాకృష్ణ రోత రాతలపై నిరసనాగ్రహం
08-04-2026 01:15 PM
వైయస్ఆర్సీపీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్సీపీ...
నేడు తాడేపల్లిగూడెం నాయకులతో వైయస్ జగన్ సమావేశం
08-04-2026 11:47 AM
ఏపీలో వైయస్ఆర్సీపీ కేడర్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వ అరాచక పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. వైయస్ జగన్ వరుసగా అన్ని నియోజకవర్గాల కేడర్తో భేటీ అయ్యి మనోధైర్యం నింపుతున్నారు.
మహిళలపై రాధాకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం
08-04-2026 09:26 AM
ఇది మహిళలను అవమానించడానికే కాదు.. ప్రజల్లో ‘మావిగన్’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ప్రయత్నం
07-04-2026
రాధాకృష్ణా.. నీవి పత్రికా రాతలా? పచ్చి అరాచకాలా?
07-04-2026 07:14 PM
రాజధానిపై జగన్ గారు చేసిన 'మావిగన్' ప్రతిపాదనకు సమాధానం చెప్పలేక, ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ పేరుతో వైయస్ఆర్సీపీ నేతల భార్యలను, సోదరీమణులను కించపరిచేలా మాట్లాడటం నీచానికి పరాకాష్ఠ
ఆరోగ్యశ్రీ బకాయిలు తక్షణం విడుదల చేయాలి
07-04-2026 07:09 PM
ఆరోగ్యశ్రీ ఆగిపోయి రోగులు ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కార దిశలో ప్రభుత్వం కనీసం చొరవ చూపడం లేదు. చివరకు అత్యవసర వైద్య సేవలు కూడా నిలిచిపోయి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే దేవతల రాజధాని అంటూ...
రాయలసీమ లిఫ్ట్ పై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
07-04-2026 07:02 PM
రాజశేఖర్ రెడ్డి ఏడు గంటల నుంచి 9 గంటలకు పెంచి ఉచిత విద్యుత్ ఇచ్చాడు. రైతుల అప్పులు తీర్చి చరిత్ర సష్టించిన రాజశేఖర్ రెడ్డిని దేశమంతా గుర్తించింది
ఏపీ మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందే
07-04-2026 06:59 PM
చంద్రబాబుది విద్వేషం, విధ్వంస పాలన. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది చంద్రబాబే. ఏబీఎన్ రాధాకృష్ణ, ఈనాడు కిరణ్ ఇద్దరూ కీచక, దుశ్వాసనుల్లా మారారు
దిగజారుడు మనిషికి దగాకోరుల మద్దతు
07-04-2026 06:54 PM
వైయస్ఆర్సీపీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మొసలి కన్నీరు పెడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు.. ఇవే వ్యాఖ్యలు తమ కుటుంబానికి అన్వవించుకుని చూస్తే బాగుంటుంది
అణుశక్తి సైంటిస్టులకు వైయస్ జగన్ అభినందనలు
07-04-2026 04:52 PM
‘మన దేశానికి ఈ విజయం చారిత్రాత్మక మైలురాయిని అందించింది. మన అణు ప్రస్థానంలో ఈ విజయం గొప్ప ముందడుగు. ఈ 500 మెగావాట్ల రియాక్టర్ తరతరాలకు సురక్షితమైన విద్యుత్ శక్తిని అందిస్తుంది
రాధాకృష్ణ నీది జర్నలిజం కాదు... ముమ్మాటికి బ్రోకరిజమే!
07-04-2026 04:46 PM
ఈ నిరసనకు మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్, హిందూపురం సమన్వయకర్త దీపికా పాల్గొన్నారు.
రాధాకృష్ణ వ్యాఖ్యలు కరెక్టని చంద్రబాబు, పవన్ అంగీకరిస్తారా?
07-04-2026 04:19 PM
తాడేపల్లి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడితే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ
పి.గన్నవరం కో-ఆర్డినేటర్ అరెస్ట్ అక్రమం
07-04-2026 04:02 PM
అయినవిల్లి మండలం కే.జగన్నాధపురం గ్రామంలో వైయస్ఆర్సీపీ నేతకు చెందిన షెడ్ను అధికారులు కూల్చివేయడాన్ని తప్పుపట్టారు
తిరుపతిలో ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులు దహనం
07-04-2026 03:34 PM
అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారహిత జర్నలిజాన్ని ఖండిస్తూ, మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా నిరసన తెలుపుతూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
అండగా ఉంటాం..అధైర్యపడొద్దు
07-04-2026 03:25 PM
ఈ ఘటనపై స్పందించిన వైయస్ జగన్, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు.
రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలకు చంద్రబాబు ఆజ్యం
07-04-2026 03:10 PM
రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష విధానం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు శాశ్వతంగా వెనకబడి పోయే ప్రమాదం ఉంది.
వైయస్ జగన్ పాలనలో మహిళలకు పెద్దపీట
07-04-2026 02:59 PM
మహిళల పాత్ర సమాజ అభివృద్ధిలో కీలకమని పేర్కొన్నారు. కుటుంబం నుంచి దేశ స్థాయి వరకు మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, రానున్న రోజుల్లో రాజకీయాల్లో మహిళలకు
రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు పెద్ద బిడ్డ కాదు.. చెడ్డ బిడ్డ
07-04-2026 02:42 PM
తిరుపతి: రాయలసీమ జిల్లాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద బిడ్డ కాదని, ఆయనో చెడ్డ బిడ్డ అని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ధ్వజమెత్తారు.
ఏబీఎన్ కథనాలపై పులివెందులలో ఫిర్యాదు
07-04-2026 02:13 PM
ఈ ఘటనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి
07-04-2026 02:08 PM
ఏబీఎన్ రాధాకృష్ణ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా నేతలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు
మదనపల్లిలో పార్టీ కమిటీల డిజిటలైజేషన్పై సమావేశం
07-04-2026 01:57 PM
పార్టీ బలోపేతానికి డిజిటల్ డేటా నిర్వహణ కీలకమని, ప్రతి స్థాయిలో కమిటీలను సమర్థంగా వ్యవస్థీకరించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని నేతలు పేర్కొన్నారు
ఆంధ్రజ్యోతి కథనాలపై అనంతపురంలో మహిళల నిరసనాగ్రహం
07-04-2026 12:47 PM
వైయస్ జగన్ ప్రతిపాదనలను రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారం జరుగుతోందని విమర్శించారు
దళిత ఎమ్మెల్యేపై పోలీసుల దురుసు ప్రవర్తన
07-04-2026 12:12 PM
నిరసనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఏబీఎన్లో ప్రచురితమైన కథనాలు బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.
ఏబీఎన్ కార్యాలయం ఎదుట వైయస్ఆర్సీపీ నిరసన
07-04-2026 12:05 PM
జర్నలిజంలో మర్యాద, నైతిక ప్రమాణాలు కాపాడాలని, ప్రజలకు సరైన సమాచారం అందించే బాధ్యత మీడియాపై ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
అయినవిల్లిలో అధికార పార్టీ ఆకృత్యాలు
07-04-2026 11:58 AM
గ్రామంలో అధికార పార్టీ నేతలకు రెవెన్యూ, పోలీస్ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు తీవ్రంగా విమర్శించారు. తాము రాజకీయంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నందుకే లక్ష్యంగా చేసుకుని
వైయస్ఆర్సీపీ కోఆర్డినేటర్ అరెస్ట్పై నిరసన
07-04-2026 11:49 AM
ఈ నేపథ్యంలో అన్ని స్థాయి కార్యకర్తలు, పార్టీ నాయకులు ఒక్కటై మన ఇంచార్జ్ గారికి అండగా నిలబడి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాన్ని బలపరచారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »