స్టోరీస్

08-04-2026

08-04-2026 04:52 PM
అమరావతి ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, “లక్షల కోట్లతో అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోంది. బినామీలకు లాభాలు చేకూర్చే విధంగా అవినీతికి రాజధానిగా మార్చేశారు” అని అన్నారు
08-04-2026 04:06 PM
ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు
08-04-2026 04:02 PM
అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం మావిగన్. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబు గారు మీరు చేస్తున్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్...
08-04-2026 03:41 PM
ఇప్పటికే 50 వేల ఎకరాలు సేకరించగా, లక్ష ఎకరాల అభివృద్ధికి సుమారు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇది సాధ్యమయ్యే అంశమా అని ప్రశ్నించారు
08-04-2026 02:27 PM
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పరంధామ రెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు బెస్త గోపాల్, వడ్డే మల్లి, పర్వతయ్య, మహమ్మద్ హుస్సేన్, మైనార్టీ సంఘం అధ్యక్షుడు అబ్దుల్లా
08-04-2026 01:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వైయ‌స్ఆర్‌సీపీ...
08-04-2026 11:47 AM
ఏపీలో వైయ‌స్ఆర్‌సీపీ కేడర్‌ లక్ష్యంగా కూటమి ప్రభుత్వ అరాచక పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. వైయ‌స్‌ జగన్‌ వరుసగా అన్ని నియోజకవర్గాల కేడర్‌తో భేటీ అయ్యి మనోధైర్యం నింపుతున్నారు.
08-04-2026 09:26 AM
ఇది మహిళలను అవమానించడానికే కా­దు.. ప్రజల్లో ‘మావిగన్‌’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడా­నికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ప్రయత్నం

07-04-2026

07-04-2026 07:14 PM
రాజధానిపై జగన్ గారు చేసిన 'మావిగన్' ప్రతిపాదనకు సమాధానం చెప్పలేక, ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ నేతల భార్యలను, సోదరీమణులను కించపరిచేలా మాట్లాడటం నీచానికి పరాకాష్ఠ
07-04-2026 07:09 PM
 ఆరోగ్యశ్రీ ఆగిపోయి రోగులు ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కార దిశలో ప్రభుత్వం కనీసం చొరవ చూపడం లేదు. చివరకు అత్యవసర వైద్య సేవలు కూడా నిలిచిపోయి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే దేవతల రాజధాని అంటూ...
07-04-2026 07:02 PM
రాజశేఖర్‌ రెడ్డి ఏడు గంటల నుంచి 9 గంటలకు పెంచి ఉచిత విద్యుత్‌ ఇచ్చాడు. రైతుల అప్పులు తీర్చి చరిత్ర సష్టించిన రాజశేఖర్‌ రెడ్డిని దేశమంతా గుర్తించింది
07-04-2026 06:59 PM
చంద్రబాబుది విద్వేషం, విధ్వంస పాలన. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది చంద్రబాబే. ఏబీఎన్‌ రాధాకృష్ణ, ఈనాడు కిరణ్‌ ఇద్దరూ కీచక, దుశ్వాసనుల్లా మారారు
07-04-2026 06:54 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మొసలి కన్నీరు పెడుతున్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేష్‌లు.. ఇవే వ్యాఖ్యలు తమ కుటుంబానికి అన్వవించుకుని చూస్తే బాగుంటుంది
07-04-2026 04:52 PM
‘మన దేశానికి ఈ విజయం చారిత్రాత్మక మైలురాయిని అందించింది. మన అణు ప్రస్థానంలో ఈ విజయం గొప్ప ముందడుగు. ఈ 500 మెగావాట్ల రియాక్టర్  తరతరాలకు సురక్షితమైన విద్యుత్ శక్తిని అందిస్తుంది
07-04-2026 04:46 PM
ఈ నిరసనకు మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్, హిందూపురం సమన్వయకర్త దీపికా పాల్గొన్నారు. 
07-04-2026 04:19 PM
 తాడేపల్లి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ
07-04-2026 04:02 PM
 అయినవిల్లి మండలం కే.జగన్నాధపురం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతకు చెందిన షెడ్‌ను అధికారులు కూల్చివేయ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు
07-04-2026 03:34 PM
అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారహిత జర్నలిజాన్ని ఖండిస్తూ, మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా నిరసన తెలుపుతూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. 
07-04-2026 03:25 PM
ఈ ఘటనపై స్పందించిన వైయ‌స్ జగన్, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు.
07-04-2026 03:10 PM
 రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష  విధానం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు శాశ్వతంగా వెనకబడి పోయే ప్రమాదం ఉంది.
07-04-2026 02:59 PM
మహిళల పాత్ర సమాజ అభివృద్ధిలో కీలకమని పేర్కొన్నారు. కుటుంబం నుంచి దేశ స్థాయి వరకు మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, రానున్న రోజుల్లో రాజకీయాల్లో మహిళలకు
07-04-2026 02:42 PM
తిరుప‌తి:  రాయ‌ల‌సీమ జిల్లాల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పెద్ద బిడ్డ కాద‌ని, ఆయ‌నో చెడ్డ బిడ్డ అని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు డాక్ట‌ర్ సాకే శైల‌జ‌నాథ్ ధ్వ‌జ‌మెత్తారు.
07-04-2026 02:13 PM
ఈ ఘటనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.  
07-04-2026 02:08 PM
ఏబీఎన్ రాధాకృష్ణ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా నేతలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు
07-04-2026 01:57 PM
పార్టీ బలోపేతానికి డిజిటల్ డేటా నిర్వహణ కీలకమని, ప్రతి స్థాయిలో కమిటీలను సమర్థంగా వ్యవస్థీకరించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని నేతలు పేర్కొన్నారు
07-04-2026 12:47 PM
వైయ‌స్ జగన్ ప్రతిపాదనలను రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారం జరుగుతోందని విమర్శించారు
07-04-2026 12:12 PM
నిరసనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఏబీఎన్‌లో ప్రచురితమైన కథనాలు బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.
07-04-2026 12:05 PM
జర్నలిజంలో మర్యాద, నైతిక ప్రమాణాలు కాపాడాలని, ప్రజలకు సరైన సమాచారం అందించే బాధ్యత మీడియాపై ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
07-04-2026 11:58 AM
గ్రామంలో అధికార పార్టీ నేతలకు రెవెన్యూ, పోలీస్ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు తీవ్రంగా విమర్శించారు. తాము రాజకీయంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నందుకే లక్ష్యంగా చేసుకుని
07-04-2026 11:49 AM
ఈ నేపథ్యంలో అన్ని స్థాయి కార్యకర్తలు, పార్టీ నాయకులు ఒక్కటై మన ఇంచార్జ్ గారికి అండగా నిలబడి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాన్ని బలపరచారు.

Pages

Back to Top