Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
పుంగనూరు మండల వైయస్ఆర్సీపీ ఎస్టీ సెల్ కమిటీ నియామకం
స్మాల్ క్యాన్ ఫిల్లింగ్ ప్లాంట్ తరలింపు వద్దు
చంద్రబాబు ‘అమరావతి’ ఒక అంతులేని అప్పుల ఊబి
రాయలసీమ ఎత్తిపోతలను తక్షణం పూర్తి చేయాలి
వైయస్ఆర్ జిల్లాలో దారుణ ఘటనపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
వైయస్ఆర్సీపీ కీలక నేతలతో టెలి కాన్ఫరెన్స్
రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై ఐక్య ఉద్యమాలే మార్గం
‘మావిగన్’కు మద్దతు పెరుగుతుండడంతో డైవర్షన్ కుట్రలు
రాయలసీమపై చంద్రబాబుకు ఎందుకంత చులకన?
రాచూరు గ్రామంలో ‘కాఫీ విత్ క్యాడర్’
స్టోరీస్
10-04-2026
పుంగనూరు మండల వైయస్ఆర్సీపీ ఎస్టీ సెల్ కమిటీ నియామకం
10-04-2026 11:04 PM
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్, జిల్లా కార్యదర్శి శ్రీరాములు
స్మాల్ క్యాన్ ఫిల్లింగ్ ప్లాంట్ తరలింపు వద్దు
10-04-2026 10:59 PM
1995లో తాడేపల్లిలో ఏర్పాటైన స్మాల్ క్యాన్ ఫిల్లింగ్ దేశవ్యాప్తంగా ఉన్న 8 యూనిట్లలో ఒకటి కాగా, అది ఈ ప్రాంత అవసరాల్లో 35 శాతం వరకు తీరుస్తోందని ఎంపీ గురుమూర్తి తెలిపారు
చంద్రబాబు ‘అమరావతి’ ఒక అంతులేని అప్పుల ఊబి
10-04-2026 10:52 PM
తాడేపల్లి: "ప్రపంచ స్థాయి రాజధాని పేరిట సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ
రాయలసీమ ఎత్తిపోతలను తక్షణం పూర్తి చేయాలి
10-04-2026 10:45 PM
చంద్రతబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాయలసీమ ప్రాంతాన్ని మళ్లీ వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా మార్చేసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు
వైయస్ఆర్ జిల్లాలో దారుణ ఘటనపై వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
10-04-2026 10:35 PM
రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని వైయస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు
వైయస్ఆర్సీపీ కీలక నేతలతో టెలి కాన్ఫరెన్స్
10-04-2026 10:29 PM
పార్టీ సంస్ధాగత నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి కమిటీల ఏర్పాటు పకడ్బందీగా జరుగుతోందని తెలిపారు. కమిటీల నియామకం సక్రమంగా జరిగితే కార్యకర్తల్లో ఓనర్షిప్ భావన పెరుగుతుందని
రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై ఐక్య ఉద్యమాలే మార్గం
10-04-2026 01:08 PM
సీమ ప్రజలు టీడీపీ కూటమికి పట్టం కట్టినప్పటికీ, ప్రస్తుతం ఆ ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలను నిరాశపరుస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాతే రాయలసీమ లిఫ్ట్...
‘మావిగన్’కు మద్దతు పెరుగుతుండడంతో డైవర్షన్ కుట్రలు
10-04-2026 12:45 PM
రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, తాగునీరు వంటి సదుపాయాలకే రూ. 2 లక్షల కోట్లు అవసరమయ్యే అమరావతి అస్సలు సాధ్యమయ్యేది కాదని తెలిసీ చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు.
రాయలసీమపై చంద్రబాబుకు ఎందుకంత చులకన?
10-04-2026 12:31 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీమలోని ఇతర ప్రాజెక్టులకు ఇన్సూరెన్స్లా పనిచేస్తుందని పేర్కొన్నారు. రాయలసీమపై ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
రాచూరు గ్రామంలో ‘కాఫీ విత్ క్యాడర్’
10-04-2026 11:43 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని గత ప్రభుత్వం కాలంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరాయని, ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా పరిపాలన సాగిందని గుర్తుచేశారు
పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలి
10-04-2026 11:35 AM
పార్టీ ఆర్గనైజేషన్ను పూర్తిగా కొత్తగా రూపొందిస్తూ, గ్రామం, వార్డు స్థాయిలో కమిటీల ఏర్పాటు ప్రారంభించడం ఒక కీలక దశగా ఉంటుంది. గతంలో లిస్టులు తయారు చేసి పంపించే విధానానికి భిన్నంగా, ఈసారి గ్రాస్రూట్...
09-04-2026
ఎంపీ సీటు కోసం ఎర్రన్నాయుడిని చంపించారని మాతో అనిపించాలనా?
09-04-2026 09:29 PM
మాట మీద నిలకడలేని వ్యక్తులే సైకోలైతే ప్రపంచంలో చంద్రబాబుని మించిన సైకో ఇంకొకరు ఉండరని వైయస్ఆర్సీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు.
మావిగన్ నుంచి డైవర్షన్ కోసం దిగజారిన అచ్చెన్నాయుడు
09-04-2026 09:25 PM
విశాఖపట్నం: ఆచరణకు సాధ్యం కాని అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా జగన్గారు సూచించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరుతో కూడిన ‘మావిగన్’పై సమాధానం చెప్పలేని టీడీపీ, దిగజారి డైవర్షన్ పాలి
‘మావిగన్’ దెబ్బకు చంద్రబాబు గ్రాఫిక్స్ కోటలు బద్ధలు
09-04-2026 07:41 PM
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా... రాజధానిలో ఇప్పటివరకు ఎలాంటి ప్రపంచ స్థాయి నిర్మాణాలు లేవు, కేవలం గ్రాఫిక్స్తోనే కాలక్షేపం చేస్తున్నారు.
సుపరిపాలనకు నాందీ తండ్రీకొడుకుల పాదయాత్ర
09-04-2026 06:25 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు.
అల్లూరి జిల్లాలో బాలికల మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
09-04-2026 05:59 PM
ఈ కష్టకాలంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్టు చేయాలి
09-04-2026 05:26 PM
విజయవాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏబీఎన్ రాధాకృష్ణపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లంపల్లి శ్రీనివాసరావు , మాజీ మేయర్ మరియు ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రాయన...
పంచాయతీ నిధులపై పచ్చ ‘పందికొక్కుల’ కన్ను.
09-04-2026 04:09 PM
కేంద్రం విడుదల చేసిన రూ. 1,026 కోట్ల నిధులను ఇన్నాళ్లూ తొక్కిపెట్టి, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన అడ్డం పెట్టుకుని అధికారుల ద్వారా నిధులు మళ్లించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
మండిన ఎండ... కరిగిన గుండె
09-04-2026 10:21 AM
వైఎస్ అధికారం కోసం పాదయాత్ర చేయలేదు. పాదయాత్ర చేసిన తరువాత అధికారం వచ్చింది. ఆయన సమర్థతను, ఆద రణను చూసిన ప్రజలు ఆయన అయితేనే మనకు మంచి జరుగుతుందని నమ్మి ఆయనకు అధికార పీఠం అందించారు.
ప్రజలకు నేనున్నాననే భరోసా ఇచ్చిన క్షణాలవి
09-04-2026 10:11 AM
2003 ఏప్రిల్ 9వ తేదీన ఎర్రటి ఎండలో వైయస్ఆర్ మొదలుపెట్టిన పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని.. “నేనున్నాననే భరోసా ఇచ్చింది” అని వైయస్ జగన్ అన్నారు.
చంద్రబాబు నేనే ప్రసంగాలు - అతి పెద్ద కామెడీ
09-04-2026 09:45 AM
అనంతపురంలో పచ్చదనం రావడానికి తానే కారణమని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. "హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించి రాయలసీమ గొంతు కోసిన వ్యక్తి చంద్రబాబు
మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న ఏబీఎన్ పై చర్యలు తీసుకోండి
09-04-2026 09:36 AM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో విపక్ష పార్టీ అయిన వైయస్ఆర్సీపీపై, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దురుద్దేశపూరితంగా కథనాన్ని ప్రసారం చేసింది.
ప్రభుత్వంపై గవర్నర్కు బొత్స సత్యనారాయణ ఫిర్యాదు
09-04-2026 09:32 AM
మండలిలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తప్పుడు సమాచారం ఇవ్వడం, విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన వారిపై తగిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. అని మండలి విపక్షనేత గవర్నర్కు రాసిన...
ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలి
09-04-2026 09:27 AM
వీకెండ్ కామెంట్స్, కొత్త పలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ తన ఛానెల్లో వైయస్ఆర్సీపీ నాయకుల భార్యల గురించి నీచంగా మాట్లాడాడు. ఆ తప్పుడు వ్యాఖ్యలను రాధాకృష్ణ తక్షణమే వెనక్కి తీసుకుని మహిళల...
08-04-2026
‘మావిగన్’.. మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్
08-04-2026 05:47 PM
అమరావతిలో కనీస మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ గుర్తు చేశారు. అమరావతిలో పనులు పూర్తయ్యే సరికి ఎన్నేళ్లు,
అమరావతి పేరుతో దోపిడీ
08-04-2026 04:52 PM
అమరావతి ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, “లక్షల కోట్లతో అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోంది. బినామీలకు లాభాలు చేకూర్చే విధంగా అవినీతికి రాజధానిగా మార్చేశారు” అని అన్నారు
ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్కు ఫిర్యాదు
08-04-2026 04:06 PM
ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు
వచ్చే సంవత్సరం పాదయాత్ర
08-04-2026 04:02 PM
అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం మావిగన్. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబు గారు మీరు చేస్తున్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్...
మావిగన్నే భవిష్యత్కు మార్గం
08-04-2026 03:41 PM
ఇప్పటికే 50 వేల ఎకరాలు సేకరించగా, లక్ష ఎకరాల అభివృద్ధికి సుమారు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇది సాధ్యమయ్యే అంశమా అని ప్రశ్నించారు
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా
08-04-2026 02:27 PM
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పరంధామ రెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు బెస్త గోపాల్, వడ్డే మల్లి, పర్వతయ్య, మహమ్మద్ హుస్సేన్, మైనార్టీ సంఘం అధ్యక్షుడు అబ్దుల్లా
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »