స్టోరీస్

07-03-2026

07-03-2026 06:42 PM
 ఈ పుస్తకాలు ఐదు భాషల్లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ముంబైకి చెందిన ఒక పేపర్‌ సంస్థకు తక్కువ టెండర్‌ రావడంతో ముద్రణకు అప్పగించారు. చెన్నైకి ఈ పుస్తకాలతో ఎలాంటి సంబంధం లేదు.
07-03-2026 05:46 PM
సాధారణంగా బడ్జెట్లో పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో బడ్జెట్‌ పెడితే చాలు పథకాల వరద పారుతుందని అంతా ఆశించారు, అదే విధంగా అందుకున్నారు.
07-03-2026 02:07 PM
గణాంకాల మరింత లోతైన విశ్లేషణలో, 2023–24 నుంచి 2024–25 వరకు CAGR 11.09% అయినప్పటికీ, రాష్ట్ర పన్ను ఆదాయాలు కేవలం 1.97% CAGR పెరిగినట్లు బొత్స తెలిపారు. “11.09% GSDP వృద్ధితో కేవలం 1.97% పన్ను ఆదాయ...
07-03-2026 01:50 PM
ఇఫ్తార్ విందు కార్యక్రమం విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, వేదిక ఏర్పాటు, అతిథుల స్వాగత ఏర్పాట్లు తదితర అంశాలపై నాయకులు చర్చించారు
07-03-2026 12:40 PM
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. మేనిఫెస్టో హామీలను వెబ్‌సైట్‌లో నుంచి మాత్రమే కాకుండా ప్రజల మైండ్ నుంచి కూడా తీసేశారని వ్యంగ్యంగా
07-03-2026 12:35 PM
రాజకీయ కక్షల కారణంగానే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం కట్టడి
07-03-2026 12:31 PM
ఈ ఘటనపై స్పందించిన వైయ‌స్ఆర్‌సీపీ రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త మెట్టు గోవిందరెడ్డి దాడిని తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షలతో రాష్ట్రంలో దాడులు కొనసాగుతున్నాయని,
07-03-2026 12:23 PM
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్య, రాజకీయాలు, వ్యాపారం, సేవా రంగం వంటి ప్రతి విభాగంలో మహిళలు ముందంజలో నిలుస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కొనియాడారు
07-03-2026 12:12 PM
 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయంటే.. రాష్ట్రానికి ఏం మేలు జరగబోతోంది, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాలు, అభివృద్ధి, సంక్షేమం,  పరిశ్రమలు, విద్య, వైద్యం, బడ్జెట్ లోటు ఇలా పలు అంశాలపై...
07-03-2026 11:59 AM
అసెంబ్లీ మీడియా పాయింట్‌, వెల‌గపూడి: బడ్జెట్ కేటాయింపుల‌పై మండ‌లిలో జ‌రిగిన చ‌ర్చ‌లోనూ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ వాస్త‌వాలు చెప్ప‌కుండా గ‌త ప్ర‌భుత్వం అంటూ రాజ‌కీయ ప్ర‌సంగంతో స‌భ‌ను
07-03-2026 11:53 AM
20 నెలలుగా చేసిందేమిటో చెప్పుకోలేక బడ్జెట్‌ ప్రసంగంలోనూ పదేపదే గత ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేశారు. ప్రతిరోజూ జరిగిన ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, బడ్జెట్‌ పద్దులపై జరిగిన చర్చల్లోనూ చంద్రబాబును
07-03-2026 11:48 AM
 రాష్ట్రం ఆర్థికంగా తిరోగమనంలో పయనిస్తున్నట్లు కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా 2024–25లో రాలేదని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది.

06-03-2026

06-03-2026 04:13 PM
పేదవాడి జీవనోపాధిని ధ్వంసం చేయడం రాజకీయ శౌర్యం కాదని, అధికార మదంతో వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు భవిష్యత్తులో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
06-03-2026 03:49 PM
మండలి చైర్మన్‌పై జరిగిన అవమానకర వ్యాఖ్యలు, చర్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. 
06-03-2026 12:49 PM
విశాఖ‌లోని గీతం వ‌ర్సిటీకి రూ.5 వేల కోట్ల భూ వ్యవహారంపై సభలో చర్చించాలని బొత్స స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ చేశారు. ఈ అంశంపై  ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించ‌డం ప‌ట్ల...
06-03-2026 12:42 PM
గీతం ఒక వ్యాపార సంస్థగా మారి విద్యను వ్యాపారంగా మార్చిందని, అలాంటి సంస్థకు వేల కోట్ల విలువైన భూములు ఇవ్వడంపై వైయ‌స్ఆర్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు.
06-03-2026 12:33 PM
పేదలు చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నా, బడ్డీ కొట్లు పెట్టుకున్నా ప్రోక్లెయిన్‌లతో కూల్చివేస్తున్న ప్రభుత్వం, పెద్దలు చేసిన భూకబ్జాల విషయంలో మాత్రం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు
06-03-2026 12:03 PM
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ లైసెన్స్‌ను రీన్యువల్ చేయాలని కోరుతూ ప్రజలంతా పోస్ట్ కార్డులు పంపించాలని ఆయన పిలుపునిచ్చారు. 
06-03-2026 11:59 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవడం లేదేమోనని అనుమానం వ్యక్తం చేశారు
06-03-2026 11:06 AM
గతంలో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీవారికి ఏడు కొండలు ఉండాలని, తిరుమల పవిత్రతను కాపాడుతూ అన్యమత ప్రచారంను నిషేధిస్తూ జీవోలు తెస్తే..  

05-03-2026

05-03-2026 06:44 PM
ఇప్పుడు 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా, నిరుద్యోగ రేటు ఎందుకు 8.2 శాతానికి పెరిగింది? కేంద్ర ఆర్థిక సర్వే, పీరియాడిక్ లేబర్ సర్వేలు కూడా ఏపీలో నిరుద్యోగం 8.2 శాతమని...
05-03-2026 06:39 PM
నెల్లూరు: రాష్ట్రంలో సమర్థవంతమైన అధికారులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం వారిని ప్రత్యర్ధి రాజకీయ పార్టీలను వేధించడానికి 'ప్రైవేటు సైన్యం'లా వాడుకుంటోందని  వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ రాష్ట
05-03-2026 06:35 PM
హెరిటేజ్‌ వ్యాపార ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి ఆరోపణలు చేశాడని ఆధారాలతో సహా మా సభ్యులు మండలిలో నిరూపించారు. ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌ కి టీటీడీ నిధులు దోచిపెట్టడానికి చేసిన...
05-03-2026 05:10 PM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో 9 మంది మరణించినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలను తనిఖీ చేయకపోవడం ఎందుకని ప్రశ్నించారు.
05-03-2026 03:45 PM
ద్యా శాఖ అధికారులు వచ్చి ఒక్కో విద్యార్థికి రూ.10 వేల చొప్పున వైద్య ఖర్చుల కోసం ఇచ్చి వెళ్లిపోయారని, కానీ పిల్లలు తీవ్ర గాయాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితిని ప్రభుత్వం...
05-03-2026 03:25 PM
ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వైయ‌స్ జగన్ రాకతో కార్యక్రమం మరింత ఉత్సాహభరితంగా మారింది.  
05-03-2026 03:08 PM
పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని వేతనాలు పెంచి తమ జీవనోపాధికి భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
05-03-2026 02:56 PM
రహదారుల మరమ్మతుల అంశాన్ని ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంతలు లేని రోడ్లు ఉండాలని చెబుతున్నప్పటికీ నగరంలో 324 గుంతలను గుర్తించి రూ.60 లక్షలతో టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదని...
05-03-2026 12:31 PM
బీఆర్ నాయుడిని చైర్మన్‌గా నియమించిన తరువాతే తిరుమలలో అపచారాలు పెరిగాయని, లడ్డూ కల్తీ ప్రచారంతో కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమె ఆరోపించారు
05-03-2026 12:04 PM
కులాలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. టీడీపీ గూండాలు వంగవీటి రంగాను దారుణంగా చంపారు. పోలీసులు సహకారంతో రంగాను హత్య చేశారు

Pages

Back to Top