స్టోరీస్

05-01-2026

05-01-2026 01:28 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రహస్య ఒప్పందాలు చేసుకుని రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని, ఇది కరువు నేలపై రాసిన మరణశాసనంతో సమానమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
05-01-2026 12:46 PM
వైయ‌స్ జగన్ బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తే ఆయ‌న‌కు మంచి పేరు వస్తుందన్న అసూయతోనే ఆ పథకాన్ని పక్కన పెట్టారని ధ్వ‌జ‌మెత్తారు. కేవలం రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తే వరదల స‌మ‌యంలో
05-01-2026 12:30 PM
2019 నుంచి 2024 వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూ. 3,850 కోట్ల వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్లిందని రాచమల్లు గుర్తు చేశారు
05-01-2026 12:16 PM
రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టుపెట్టే అధికారం చంద్ర‌బాబుకు ఎవ‌రిచ్చార‌ని కాట‌సాని రామిరెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. సీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాజకీయ కక్షతో వ్యవహరించడం సరికాదని...
05-01-2026 12:02 PM
ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న‌ వైయస్ఆర్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల‌ను పోలీసులు బ‌ల‌వంతంగా పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. 
05-01-2026 11:44 AM
ఇదే సమయంలో వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ మల్లికార్జున్‌ను టీడీపీ వర్గీయులు కిడ్నాప్ చేసినట్లు పార్టీ నేతలు ఆరోపించారు. మరోవైపు, మరో ఎంపీటీసీని పోలీసులు నిర్బంధించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది
05-01-2026 11:34 AM
అనంత‌పురం: అనంత వెంక‌ట‌రెడ్డి ఆశయాలు భావి తరాలకు మార్గదర్శకమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు అనంత వెంక‌ట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి కొనియాడారు.
05-01-2026 09:37 AM
ఎరిక్షన్‌బాబు, రియాజ్‌ మరి కొంతమంది టీడీపీ నేతలు కరీముల్లాబేగ్‌కు చెందిన భూముల్లోకి వెళ్లి వివరాలు అడిగారు. ఆ స్థలాలకు సంబంధించి తాను అన్ని అనుమతులు తీసుకునే భవన నిర్మాణం చేశానని కరీముల్లాబేగ్‌...

04-01-2026

04-01-2026 06:08 PM
విశాఖపట్నం : విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండింగ్‌ కావడం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలిచిం
04-01-2026 06:05 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎన్నిక జరిగినా అప్రజాస్వామిక పద్ధతిలోనే సాగుతోందని అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఎంపీపీ ఎన్నిక ఉన్న నేపథ్యంలో మా పార్టీ నేతలు బీ-ఫారం ఇవ్వడానికి వెళ్తే...
04-01-2026 05:59 PM
పంట‌ల బీమా విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో రైతుల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది, కానీ ప్రస్తుతం రైతే కట్టుకోవాలని ప్రభుత్వం చెప్పడం దారుణం.
04-01-2026 05:55 PM
అనంతపురం: కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.
04-01-2026 04:01 PM
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గం, ఆయన చంద్రబాబు శిష్యుడు, రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపాను అని ధైర్యంగా చెప్పారు,
04-01-2026 03:57 PM
రాయ‌ల‌సీమ ప్రాంత అభివృద్ధిపై చంద్ర‌బాబు మొద‌టి నుంచీ వ్య‌తిరేక‌త క‌న‌బ‌రుస్తున్నాడు. ఈ ప్రాంతానికి కేటాయించిన ఎయిమ్స్‌, లా యూనివ‌ర్సిటీ, హైకోర్టుల‌ను అమ‌రావ‌తికి త‌ర‌లించుకుపోయాడు.
04-01-2026 10:05 AM
శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరుజిల్లాలకు నీళ్లు రావాలంటే ప్రాజెక్టు నీటిమట్టం 875 అడుగులు ఉంటేనేకాని పోతిరెడ్డిపాడు నుంచి సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో నీళ్లు రావు. 840 అడుగులు ఉంటేనే...

03-01-2026

03-01-2026 07:47 PM
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,783 సంక్షేమ హాస్టళ్లలో సుమారు ఆరున్నర లక్షల మంది విద్యార్ధులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని నిలువునా వంచిస్తోంది. వారి హక్కుల్ని కాలరాస్తోంది.
03-01-2026 07:42 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే డ్రగ్స్‌ను అరికడతామని గొప్పగా చెప్పిన వారు, నేడు రాష్ట్రాన్ని డ్రగ్స్‌ గుప్పిట్లోకి నెట్టేశారని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినీ...
03-01-2026 07:21 PM
చట్టసభల్లో ఉండే ప్రజాప్రతినిధులు క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చగా మారిందన్నారు.
03-01-2026 07:04 PM
పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డంలో త‌మ‌కు ఎవ‌రూ సాటిలేర‌న్న‌ట్టు, తమ ఘనత గురించి ఫోర్బ్స్ ఒక స్టోరీ రాసిందంటూ తండ్రీ కొడుకులు చంద్ర‌బాబు, లోకేష్‌లు సోష‌ల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు.
03-01-2026 04:23 PM
వైయ‌స్ జగన్ టార్గెట్ లో  భాగంగానే రేపు తొలి ఫ్లైట్ ల్యాండ్ అవుతుందన్నారు. 2019 ఫిబ్రవరి 14 న ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కోసం ఎన్నికలకు ముందు చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపన చేశారని,
03-01-2026 04:18 PM
తిరుపతి లడ్డు వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున, ఆ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. న్యాయస్థానంలో ఉన్న అంశాలపై రాజకీయ వ్యాఖ్యలు తగవని తెలిపారు
03-01-2026 03:35 PM
నిన్న తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయంలో ఒక ఉన్మాది ఆలయం లోపలి నుంచి పైకి ఎక్కి కలశాలను ధ్వంసం చేయడం అత్యంత ఆందోళనకరం. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, దేవాదాయ శాఖ, భద్రతా సిబ్బంది, విజిలెన్స్‌ అధికారుల...
03-01-2026 03:18 PM
ద్రాక్షారామంలో జరిగిన ఘటనలో హడావుడిగా మరో విగ్రహాన్ని ప్రతిష్టించి, మొక్కుబడిగా కార్యక్రమం ముగించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. భగవంతున్ని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం ఇంతకంటే...
03-01-2026 02:58 PM
సావిత్రీ బాయి పూలే ఆశ‌యాల‌కు అనుగుణంగానే గ‌త వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యారంగంలో మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారు వినూత్న మార్పులు తీసుకురావ‌డ‌మే కాకుండా మహిళ‌ల‌ను ఉన్న‌త స్థానాల్లో నిల‌బెట్టి
03-01-2026 02:49 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోజుకు ఒకచోట ఆర్యవైశ్యులపై దాడులు జరుగుతున్నాయని, ఆర్యవైశ్యులు బతకాలంటేనే భయం వేస్తోందని వెలంపల్లి అన్నారు.
03-01-2026 02:40 PM
చంద్రబాబు పాలనలో తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిపోయిందని వ్యాఖ్యానించారు. వీవీఐపీల సేవలో టీటీడీ తరిస్తోందని, ఆలయ ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం పాలక మండలికి లేదని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్‌...
03-01-2026 12:55 PM
మహిళల విద్య కోసం సావిత్రీబాయి పూలే కోరుకున్న ఆశయాలకు ప్రతీకగా మహిళా విశ్వవిద్యాలయం ముందే ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు.
03-01-2026 12:47 PM
సంఘ సంస్క‌ర్త సావిత్రి బాయి పూలే గారు. నేడు ఆ మ‌హ‌నీయురాలి జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు. 
03-01-2026 12:42 PM
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పాల్గొని సావిత్రిబాయి పూలే చేసిన సామాజిక సేవలను కొనియాడారు.
03-01-2026 12:35 PM
రైతుల నిరసనకు మద్దతుగా ప్రొద్దుటూరు మాజీ సభ్యులు, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అక్కడికక్కడే ధర్నాకు దిగారు. రైతులకు అండగా నిలిచి, ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తూ...

Pages

Back to Top