Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఒక సంతకం.. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట
ఎంఎస్ రాజును వెంటనే టీటీడీ బోర్డు నుంచి తొలగించాలి
ప్రజా ఉద్యమంతో పీపీపీని అడ్డుకుందాం
MLA MS Raju must resign from TTD board immediately: Malladi Vishnu
రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
కూటమి ప్రభుత్వానిది పని తక్కువ..ప్రచారం ఎక్కువ
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర
భారత్ మహిళా క్రికెట్ జట్టుకు వైయస్ జగన్ అభినందనలు
ఈ ప్రభుత్వ వచ్చాక రైతుకు భరోసా లేకుండా చేశారు
స్టోరీస్
31-10-2025
ఒక సంతకం.. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట
31-10-2025 04:50 PM
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా యువతకు రూ. 2-5 లక్ష వరకు రుణ సహాయం,మౌజం లకు రూ.5వేల నుండి రూ.10 వేలకు పెంపు హామీలు అమలు ఏమైందని ఆయన ప్రశ్నించారు
ఎంఎస్ రాజును వెంటనే టీటీడీ బోర్డు నుంచి తొలగించాలి
31-10-2025 04:08 PM
ఇంత జరుగుతున్నా, తాను సనాతన హిందూవాదిని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? పవిత్ర భగవద్గీతపై ఏకంగా టీటీడీ బోర్డు సభ్యుడు అంత దారుణంగా మాట్లాడినా, ఆయన కనీసం ఎందుకు...
ప్రజా ఉద్యమంతో పీపీపీని అడ్డుకుందాం
31-10-2025 04:03 PM
కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో వైద్య రంగం ఊపిరి తీస్తున్నారని వైయస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నారు. రాష్ట్రంలో వైద్యాన్ని అమ్ముకునేలా చంద్రబాబు పాలన...
రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
31-10-2025 03:36 PM
తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైయస్ఆర్సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జ్ ఉప్పాల రాము డిమాండ్ చేశారు. బంటుమిల్లి మండలం కంచడం, బర్రిపాడు గ్రామాల్లో “మోంథా”...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
31-10-2025 02:55 PM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ జగన్ పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జగ్గయ్యపేట నియోజకవర్గంలో అపూర్వ స్పందన వస్తున్నట్లు వైయస్ఆర్ సీపీ...
కూటమి ప్రభుత్వానిది పని తక్కువ..ప్రచారం ఎక్కువ
31-10-2025 02:37 PM
మా పార్టీ శ్రేణులను మా అధినేత వైయస్ జగన్ ముందుగానే అప్రమత్తం చేసి, ప్రజలకు అండగా నిలవాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు మేము, మా పార్టీ శ్రేణులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు అండగా నిలవడం...
పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర
31-10-2025 11:40 AM
కమిటీల నిర్మాణంతో పాటు పార్టీ అభివృద్ధిపై గడికోట శ్రీకాంత్రెడ్డి పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. రాబోయే రోజులలో కార్యకర్తల అభిప్రాయం మేరకు వైయస్ జగన్ పాలన ఉంటుందన్నారు.
భారత్ మహిళా క్రికెట్ జట్టుకు వైయస్ జగన్ అభినందనలు
31-10-2025 09:43 AM
ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన మహిళా జట్టు ఫైనల్ లో కూడా అలాగే రాణించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.
30-10-2025
ఈ ప్రభుత్వ వచ్చాక రైతుకు భరోసా లేకుండా చేశారు
30-10-2025 06:37 PM
తాడేపల్లి: మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి పార్లీ కేంద్ర
పప్పుశనగ రైతులకు అండగా సాకే శైలజానాథ్
30-10-2025 05:46 PM
ఏపీ సీడ్స్ అధికారులతో డాక్టర్ సాకే శైలజానాథ్ ఫోన్ కాల్ లో మాట్లాడి ఎందుకు రైతన్నలకు పప్పు శనగ పంపిణీ చేయలేదని ప్రశ్నించడంతో వ్యవసాయ అధికారులు ఇండెంట్ పంపలేదని సమాధానం ఇచ్చారు
అమీన్ పీర్ దర్గా ఉత్సవాలు.. వైయస్ జగన్కు ఆహ్వానం
30-10-2025 05:39 PM
నవంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు హజరుకావాలని వైయస్ జగన్ను కోరారు. వైయస్ జగన్ను కలిసిన కడప మాజీ మేయర్ సురేష్ బాబు, అమీన్ పీర్ దర్గా చీఫ్...
కూటమి ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటం
30-10-2025 05:08 PM
జిల్లాలో రబీ సీజన్లో పప్పుశనగ సాగు 70 వేల హెక్టార్లలో ఉంటుందని, సీజన్ ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇంకా విత్తనాలు పంపిణీ చేయలేదన్నారు. తీరిగ్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రారంభించామని అధికారులు...
వైయస్ జగన్ పిలుపు..కదిలిన వైయస్ఆర్సీపీ శ్రేణులు
30-10-2025 12:52 PM
తాడేపల్లి: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు కది
నేడు తుపానుపై పార్టీ నేతలతో వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
30-10-2025 10:35 AM
బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైయస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు,...
29-10-2025
తుపాన్ బాధితులకు చేయూత
29-10-2025 05:03 PM
నిత్యావసర వస్తువులు, దుస్తులు, రగ్గులు పంపిణీ చేశారు.
మోంథా తుపాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
29-10-2025 04:17 PM
మోంథా తుపాను వల్ల గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగి పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 50 వేల రూపాయలు ప్రభుత్వం నేరుగా చెల్లించాలని వైయ...
కరోనా అయినా.. తుపానులైనా..
29-10-2025 03:52 PM
ప్రజల కోసం జనం నుంచి పుట్టిన పార్టీ వైయస్ఆర్సీపీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్సందించి వారికి ఆపన్న హస్తం అందిస్తోంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా జనం కోసమే నిలబడుతుంది.
తుపాన్లోనూ `కోటి సంతకాల సేకరణ`
29-10-2025 03:12 PM
సీఎం చంద్రబాబు నాయుడివి చెత్త ఆలోచనలు అని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు
కేజీబీవీ విద్యార్థినులకు పరామర్శ
29-10-2025 02:23 PM
విషయం తెలుసుకున్న వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జిల్లా అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
గోశాల నిర్వహణ సరిగ్గా లేదని టీటీడీ చైర్మనే ఒప్పుకున్నారు
29-10-2025 01:21 PM
బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డిని నాపై ఉసిగొల్పి నా మీద గోవుల మరణంపై నేను ప్రకటించటం కారణంగా మత విద్వేషాలను హిందూ ధార్మికతను దెబ్బతీస్తున్నానని నామీద అనేక సెక్షన్లతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్...
కళ్యాణదుర్గంలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
29-10-2025 11:48 AM
దీంతో జీర్ణించుకోలేని టీడీపీ నేతలు తమ పైనే ఫిర్యాదు చేస్తారా అంటూ విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
29-10-2025 09:27 AM
తుపాను సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తోడుగా నిలవాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు.
28-10-2025
ఎమ్మెల్యే దగ్గుపాటి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
28-10-2025 07:51 PM
మూడు విడతల్లో పనులు చేయాల్సి ఉండగా ఎన్నికల కంటే ముందే ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇందులో సోమనాథ్ నగర్ బ్రిడ్జి కూడా టెండర్లు పిలిచామని ఎన్నికల రావడంతో...
తిరుపతిలో వైయస్ఆర్సీపీ ప్రచార విభాగం ఆధ్వర్యంలో ‘కోటి సంతకాల సేకరణ`
28-10-2025 05:37 PM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గుండెల నిరసన
28-10-2025 04:46 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు జరుగుతున్న కోటి సంతకాల సేకరణ..అది కేవలం ఒక సంతకం కాదు, కోటి గుండెల నిరసన.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అండగా వైయస్ఆర్సీపీ శ్రేణులు
28-10-2025 04:13 PM
తుపాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారని, వారిని ప్రభుత్వం సకాలంలో ఆదుకోవాలని కోరారు. పునరావాస కేంద్రాలకు కొంత మంది ప్రజలు వెళ్ళడం లేదు..
హరీష్రావు పితృవియోగంపై వైయస్ జగన్ విచారం
28-10-2025 02:26 PM
హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావుగారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
బెంగళూరులో వైయస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ
28-10-2025 01:04 PM
ఈనెల 10వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకూ రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ చేపట్టాలని పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజల...
వైయస్ జగన్ తాడేపల్లి పర్యటన వాయిదా
28-10-2025 12:47 PM
తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తిచేశారు ముందుజాగ్రత్త, సహాయ పునరావాస చర్యల్లో ప్రజలకు తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు.
వైకుంఠ ఏకాదశి దర్శనాలను రద్దు చేయాలన్న టీటీడీ ఆలోచన సరికాదు
28-10-2025 12:44 PM
ఇవాళ దాన్ని అమలు చేయడం చేతకాక, చేష్టలుడిగి, చేతులెత్తేసిన ఈ పాలకమండలి తమ పైరవీకారులకు ఎలా దర్శనం టిక్కెట్లు ఇప్పించాలని పరస్పరం తమలో తాము కొట్లాడుకుంటున్నారు. గతేడాది వైకుంఠఏకాదశి పర్వదినాన...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »