Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
సూపర్సిక్స్లో మొట్ట మొదటి హామీకే దిక్కులేదు
ఉల్లి రైతులకుహెక్టార్కు రూ.3లక్షలు ఇవ్వాలి
అనర్హత వేటు గురించి మాట్లాడే అర్హత టీడీపీ కి లేదు
ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతు అప్పులు పాలు
ప్రతిపక్ష హోదాపై కోర్టుకు ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు?
కనక దుర్గమ్మ కటాక్షం అందరిపై ఉండాలి
రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చావా బాబూ?
చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలేవి?
`ముఖ్య` నేతలు ప్రత్యేక ప్రయాణాలు
ఆర్డీటీ పరిరక్షణ బాధ్యత అందరిది
స్టోరీస్
22-09-2025
సూపర్సిక్స్లో మొట్ట మొదటి హామీకే దిక్కులేదు
22-09-2025 03:39 PM
కూటమి నేతలు యువతను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. హామీలు అమలు చేయకుండా ఏ విధంగా హిట్ అంటారు
ఉల్లి రైతులకుహెక్టార్కు రూ.3లక్షలు ఇవ్వాలి
22-09-2025 03:09 PM
హెక్టార్కు రూ. 50వేలు పరిహారం ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన సరికాదు. అంటే ఎకరాకు 20వేలు మాత్రమే అవుతుంది
అనర్హత వేటు గురించి మాట్లాడే అర్హత టీడీపీ కి లేదు
22-09-2025 03:01 PM
పులివెందుల ఉప ఎన్నిక రెఫరెండంగా తీసుకొంటారా? మా పార్టీ అధినేత వైయస్ జగన్ తో మాట్లాడి మేమే రాజీనామా చేయిస్తాం
ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతు అప్పులు పాలు
22-09-2025 02:48 PM
కూటమి ప్రభుత్వంలో పుట్టి ధాన్యం పదమూడు వేల నుంచి పది హేను వేలకు విక్రయించాల్సిన దుస్థితి ఉంది.
ప్రతిపక్ష హోదాపై కోర్టుకు ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు?
22-09-2025 01:33 PM
ప్రజల నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తే ఆ ప్రభుత్వాలనే జనం కూల్చేసిన సంఘటనలు ఉన్నాయి. తమ తాబేదార్లకు మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు.
కనక దుర్గమ్మ కటాక్షం అందరిపై ఉండాలి
22-09-2025 01:11 PM
నేటి నుంచి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి అందరూ కనకదుర్గమ్మ కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చావా బాబూ?
22-09-2025 12:57 PM
కూటమి పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు.
చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలేవి?
22-09-2025 12:33 PM
ఏడాదిన్నర కాలంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యం జరుగతూనే ఉన్నాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు
`ముఖ్య` నేతలు ప్రత్యేక ప్రయాణాలు
22-09-2025 12:22 PM
మూడేళ్లపాటు అంటే 2022 వరకూ ఏపీ ముఖం చూడలేదన్న సంగతి తెల్సిందే... కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్కే పరిమితమయ్యారని ఎత్తి చూపుతున్నారు.
ఆర్డీటీ పరిరక్షణ బాధ్యత అందరిది
22-09-2025 11:51 AM
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. తక్షణం నిధులు విడుదల చేసి ఆర్డీటీ పరిరక్షించాలని డిమాండ్ చేశారు
ఉల్లి రైతుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం
22-09-2025 11:37 AM
`కనీస గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న ఉల్లి రైతులు చివరకు పంటను రోడ్ల మీద పారవేస్తున్నారు. వారికి అండగా నిలుస్తూ, ఉల్లి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పరిహారం పేరుతో డ్రామాలు ఆడుతోంది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాల్సిందే
22-09-2025 11:34 AM
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి ప్రారంభానికి ముందు నల్లకండువాలతో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ...
యూరియా.. యాతన
22-09-2025 09:05 AM
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి పీఏసీఎస్ పరిధిలో యూరియా పంపిణీ గందరగోళంగా మారింది. యూరియా వచ్చినట్లు తెలియడంతో చౌటపల్లి, గానుగపాడు, జీకొత్తూరు, తదితర గ్రామాల రైతులు ఆదివారం ఉదయం ఆరు...
21-09-2025
పోలవరాన్ని నాశనం చేసిందే చంద్రబాబు
21-09-2025 07:49 PM
అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో చాలా సమస్యలున్నాయని చెబుతున్నారు. భూసేకరణ, కాంట్రాక్టు లిటిగేషన్, రైట్ మెయిన్ కెనాల్ లిటిగేషన్ లాంటి సమస్యల...
ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో భారీ అవినీతి
21-09-2025 07:39 PM
కృష్ణయ్య చైర్మన్ అయిన తరువాత తునిలో డక్కన్ కెమికల్స్, పరవాడ లోరస్ ల్యాబ్, కడప ఇండియా సిమెంట్స్, జువారీ సిమెంట్స్ లతో పాటు పెద్దపెద్ద కంపెనీలను టార్గెట్ చేసి, తనిఖీల పేరుతో భారీగా వసూళ్ళకు పాల్పడ్డారు...
పరమ పవిత్ర శ్రీ వేంకేటేశ్వర స్వామి సన్నిధిని ఆట స్థలంగా మార్చేసిన టీడీపీ
21-09-2025 07:35 PM
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రతిసారీ వైయస్ఆర్సీపీ మీద విమర్శలు గుప్పించడం, ఆ తర్వాత పదిరోజులకు వాటిని నిరూపించలేక పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోవడం పరిపాటిగా మారింది.
మోహన్లాల్కు వైయస్ జగన్ అభినందనలు
21-09-2025 07:30 PM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ పోస్టు చేశారు.
మహాకవి గురజాడకు వైయస్ జగన్ నివాళి
21-09-2025 07:26 PM
నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
స్మృతి మంధనాకు వైయస్ జగన్ అభినందనలు
21-09-2025 07:22 PM
స్మృతి మంధానకు హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్టు చేశారు.
20-09-2025
పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే
20-09-2025 08:33 PM
‘గతంలో కమీషన్ల కోసం ప్రతి సోమవారం పోలవరం వెళ్లారు. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ ఇలా ప్రతి దానికీ శంకుస్థాపన పేరుతో శిలా ఫలకాలు వేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే గేటులు పెట్టునట్టు భజన చేయించుకున్నారు.
విశాఖలో బడ్డీ కొట్ల తొలగింపు తక్షణం ఆపాలి
20-09-2025 08:25 PM
కూటమి ప్రభుత్వం అమరావతి ఇమేజ్ ని పెంచడానికి విశాఖ బ్రాండ్ను నాశనం చేస్తున్నారు. పెట్టుబడులన్నీ అమరావతికి తరలిస్తున్నారు. ఇంటర్నేషనల్ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడానికి అమరావతి బాగుండ...
రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం వారికి అలవాటు
20-09-2025 08:21 PM
శ్రీవారి హుండీ లెక్కింపులో అమెరికన్ డాలర్ నోట్లు చోరీచేస్తూ సి.వి.రవికుమార్ అనేక వ్యక్తి 2023, ఏప్రిల్ 29న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. వాటి విలువ రూ.72,000లుగా విజిలెన్స్...
మెడికల్ కాలేజీల అమ్మకంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం
20-09-2025 05:46 PM
రాష్ట్రంలో రైతుల పరిస్ధితి మరింత దారుణంగా ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. పెట్టుబడిసాయం కింద అందించే అన్నదాత సుభీభవను తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది కేవలం రూ.5 వేలు ఇచ్చి చేతులు...
ఉల్లి రైతులకు ప్రభుత్వం దగా
20-09-2025 05:19 PM
కనీస గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న ఉల్లి రైతులు చివరకు పంటను రోడ్ల మీద పారవేస్తున్నారు. వారికి అండగా నిలుస్తూ, ఉల్లి కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పరిహారం పేరుతో డ్రామాలు ఆడుతోంది. తొలుత...
జేసీబీలతో ఫుడ్కోర్టు తొలగించడం దుర్మార్గం
20-09-2025 05:12 PM
మీ ప్రతాపం పేదలు మీద చూపించ వద్దు.. వైజాగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా షాపులను జేసీబీలతో పచ్చడి చేస్తున్నారు. మానవత్వం లేకుండా కూటమి నేతలు
ఏడాదిన్నరలో చంద్రబాబు ఎన్నిసార్లు పొరుగు రాష్ట్రంకు వెళ్ళారు?
20-09-2025 05:08 PM
మాజీ సీఎం వైయస్ జగన్ 51 సార్లు బెంగుళూరు వెళ్ళారంటూ ఈనాడు పత్రికలో వార్త రాశారు. నిత్యం వైయస్ఆర్సీపీ నాయకులు, వైయస్ జగన్ గారి మీద పడి బుదరచల్లడమే తప్ప ప్రజాసమస్యల గురించి ఆ పత్రికకు పట్టదు.
కట్టె కాలే వరకు వైయస్ జగన్ వెంటే
20-09-2025 01:00 PM
నా కట్టె కాలే వరకు వైయస్ జగన్ వెంటే ఉంటాను. అవసరమైతే రాజకీయాలను వదిలేస్తానని వైయస్ఆర్సీపీని వీడను. నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా వైయస్ఆర్సీపీలోనే కొనసాగుతారు.
ఓజీ సినిమా టికెట్ ధరలపెంపుపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు
20-09-2025 12:49 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం అన్ని చోట్ల విజయవంతం అయింది
రాయచోటి ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
20-09-2025 12:23 PM
నిన్న రాత్రి గల్లంతైన బాలిక యామిని మృతదేహాన్ని ఇవాళ ఉదయం గుర్తించారు. మురుగు కాలువల్లో కొట్టుకుపోయి నలుగురు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని వైయస్ జగన్ పేర్కొన్నారు.
ప్రజల కోసం పోరాడుతున్నాం.. కేసులకు భయపడం
20-09-2025 12:11 PM
360 రోజులు సెక్షన్ 30 పెట్టడం అనేది ధర్మమేనా?. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »