స్టోరీస్

18-09-2025

18-09-2025 12:56 PM
. గత ఐదేళ్లుగా ఎప్పుడైనా రైతులు ఇలా రోడ్డెక్కి ఆందోళన చేశారా?. మా హయాంలో రైతులకు ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు. యూరియా కోసం ఎన్నడూ ఆందోళనలు జరగలేదు
18-09-2025 12:41 PM
యూరియా సమస్యను కూట‌మి ప్ర‌భుత్వం పరిష్కరించక‌పోవ‌డంతో రైతుల‌కు అవ‌స్థ‌లు త‌ప్ప‌డం లేదు.  
18-09-2025 12:32 PM
పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. “ వైయ‌స్ఆర్‌ పల్నాడు కరువు నివారణ పథకం” క్రింద… రూ. 340.26 కోట్ల వ్యయంతో  వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం చేప‌...
18-09-2025 11:49 AM
ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయని 2024-25 తొలి ఐదు నెలల్లోనే ఎక్సైజ్ ఆదాయం రూ. 6,782.21 కోట్లు. మద్యం పాలసీలో మార్పులు వచ్చాక 2025-26 తొలి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే.
18-09-2025 11:44 AM
కొండాపురం వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని పోలీసులు అడ్డుకొని తాడిపత్రి వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, పోలీసుల‌క మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో...
18-09-2025 11:27 AM
ప్రభుత్వానికి పోలీసులు తొత్తులగా పనిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అరెస్టులతో భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే గణేష్ స్ప‌ష్టం చేశారు.
18-09-2025 11:19 AM
పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. గతంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించేవారు. రైతులను ప్రభుత్వం ముంచుతోంది.
18-09-2025 09:46 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు తొలగింపు, రేషన్ వాహనాలు, ప్రభుత్వ లిక్కర్ షాపులు రద్దు చేయడంతోపాటు ఆప్కాస్ లో పనిచేస్తున్న వేలాదిమందిని తమకు నచ్చని కారణంతో వేలాదిమందిని అధికార...
18-09-2025 09:36 AM
తాజా రాజకీయ పరిణామాలపై, కీలకాంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

17-09-2025

17-09-2025 06:39 PM
అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర కావొస్తున్నా ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ల‌తో కూట‌మి నాయ‌కులు ప్ర‌జ‌ల్ని ఇప్ప‌టికీ త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు
17-09-2025 05:18 PM
కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిన నిర్మాణం పూర్తి కాలేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మైనార్టీలను మోసం చేశారు. 2014 నుంచి షాదీఖాన విషయంలో అబద్ధాలు చెబుతూనే ఉన్నారు.
17-09-2025 04:21 PM
పీపీపీ విధానం, పీ 4 పై ఉపన్యాసాలివ్వడం మినహా... రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా రాష్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నాలుగోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో  ...
17-09-2025 02:50 PM
శ్రీ‌కాకుళం:  రాష్ట్రంలో ఇవాళ రాజ్యాంగ‌బ‌ద్ధంగా పాల‌న జ‌ర‌గ‌డం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు ఆక్షేపించారు.
17-09-2025 02:04 PM
7 అసెంబ్లీ నియోజకవర్గాలు యువజన విభాగం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, విద్యార్ధి విభాగం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా పరిధిలో ఉన్న అన్నీ అనుబంధ విభాగాలు నాయకులు, కార్యకర్తలు అభిమానులు 19వ తేదీ...
17-09-2025 01:24 PM
ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని వైయ‌స్ జ‌గ‌న్‌ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
17-09-2025 01:08 PM
త‌న ఐదేళ్ల పాల‌న‌తో విద్య‌, వైద్య రంగంలో వైయ‌స్ జ‌గ‌న్ గారు రాష్ట్రంలో స‌మూల మార్పులు తీసుకొచ్చారు. క‌రోనాతో తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభం ఉన్నా ఒక వైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధిని చేసిచూపించిన విజ‌న‌...
17-09-2025 12:59 PM
సమస్త హస్తకళలకు అధిదేవత, విశ్వరూపశిల్పి, విశ్వకర్మ. భగవంతుడి స్వరూపంగా విశ్వకర్మ జయంతిని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరం. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్‌బోన్ కాస్ట్...
17-09-2025 12:27 PM
చంద్రబాబు 15 ఏళ్ల సీఎం పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకురాలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేట్ పరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీవ్రంగా  వ్యతిరేకిస్తున్నాం
17-09-2025 12:13 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మూలపాడుకు వెళ్లకుండా జోగి రమేష్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్‌ అమల్లోకి తెచ్చిన పోలీసులు.. అటువైపుగా గుంపులుగా వెళ్లేందుకు ఎవరినీ...
17-09-2025 11:47 AM
ఎమ్మెల్సీలు రమేష్‌ యాదవ్‌, లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే విరూపాక్షి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పవిత్ర మురళీకృష్ణ, తోలేటి శ్రీకాంత్‌, ఉదయ్‌, అంకంరెడ్డి నారాయణమూర్తి, మల్లికార్జున్‌, బ్రహ్మం తదితరులు...
17-09-2025 09:37 AM
`ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఉంటూ దేశ సేవలో మరింతగా పాల్గొనాలని` అంటూ ఆకాంక్షిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

16-09-2025

16-09-2025 05:51 PM
రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థుల ప‌ట్ల చంద్ర‌బాబుకి నిజంగా ప్రేమనేది ఉంటే ప్రభుత్వ మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేటుప‌రం చేస్తామ‌ని తీసుకున్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాలి. నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా...
16-09-2025 05:47 PM
 ఈ మేరకు వైయస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఒక ప్రకటన చేస్తూ.. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద...
16-09-2025 05:34 PM
కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతం దశాబ్దాలుగా వైద్య సేవలకు దూరంగా ఉంద‌ని, అధిక జ‌నాభా కలిగిన ఈ ప్రాంతంలోని నాలుగు, ఐదు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఆదోని కేంద్ర బిందువుగా ఉంది
16-09-2025 04:25 PM
ఆనాడు సర్ధార్ గౌతు లచ్చన్న గీతకులాల ఐక్యతన దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన ప్రకారం కల్లుగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కోరారు. ఆ మేరకు...
16-09-2025 04:21 PM
మచిలీపట్నంలో గొర్రిపాటి గోపీచంద్ తెరవెనుక మంత్రి, ఎమ్మెల్యే హోదా అనుభవిస్తున్నారు. మాచవరం బైపాస్ రోడ్డులో దేవుడి ఆస్తిని లింగం ఆనంద్ అనే బినామీ పేరుతో దోచుకున్నానని ఆరోపించారు. అదే విధంగా 2005లో నా...
16-09-2025 03:57 PM
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాదిన్న‌ర కావొస్తున్నా ఏ ఒక్క సంక్షేమ ప‌థకాన్ని కానీ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను కానీ అమ‌లు చేయ‌లేక‌పోయిన చంద్ర‌బాబు, విజ‌న్ డాక్యుమెంట్‌ల పేరు చెప్పి అబ‌ద్ధాలు, మాయ‌మాట‌ల‌...
16-09-2025 03:37 PM
కూట‌మి పాల‌కుల ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి, క‌ట్టుక‌థ‌ల‌తో , అక్ర‌మ కేసుతో మా నాయ‌కుడి అరెస్ట్‌కు సిద్ధ‌మైన టీటీడీ విజిలెన్స్ ...మా ఇంటి త‌లుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయి. 
16-09-2025 01:26 PM
విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఐదు మెడికల్ కాలేజీలను ఒకే రోజు ప్రారంభించిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు
16-09-2025 12:52 PM
ష్ట్రంలో నవ రాత్రులు 9 రోజుల పాటు ప్రతి రోజు దరిదపుగా రాష్ట్రం లోని ప్రతి అమ్మవారి దేవాలయం లోను అలంకారాలతో జరిగే పండుగ..దసరా . ఈ 9 రోజులు పూల వినియోగం ఎక్కువగా ఉంటుంది

Pages

Back to Top