Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
టెన్త్ పరీక్షల మూల్యాంకనంలో ప్రభుత్వం విఫలం
ఆత్మస్తుతి-పరనిందకే మహానాడు పరిమితం
చంద్రబాబు పాలనలోనే రాయలసీమకు తీరని ద్రోహం
జగనన్న..మీరే ఆదుకోవాలి
ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోటు
రాయలసీమ ఇప్పుడు గుర్తొచ్చిందా బాబూ?
ఆలయ భూముల హస్తగతంకు కూటమి సర్కార్ కుట్ర
ఎండోమెంట్ ల్యాండ్స్ టీడీపీ నేతలకు ధారాదత్తం
సిద్ధం సభకు వచ్చిన జనాల్లో 10 శాతం కూడా మహానాడులో లేరు
మహానాడు కాదు.. అబ్బా కొడుకుల డబ్బా నాడు
స్టోరీస్
30-05-2025
టెన్త్ పరీక్షల మూల్యాంకనంలో ప్రభుత్వం విఫలం
30-05-2025 05:59 PM
రాష్ట్ర చరిత్రలో 22 రోజుల్లోనే పేపర్ మూల్యాంకనం పూర్తి చేశామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. తీరా ఫలితాలు చూశాక విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.
ఆత్మస్తుతి-పరనిందకే మహానాడు పరిమితం
30-05-2025 05:54 PM
మాట తప్పకుండా 99 శాతం నిలబెట్టుకున్న ఘనత వైయస్ జగన్ది. మరి ఆయన ధీరుడా… ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ధీరుడా? ఎవరిది హీరోయిజం? కడపలో ఒక మీటింగ్, ఒక మహానాడు...
చంద్రబాబు పాలనలోనే రాయలసీమకు తీరని ద్రోహం
30-05-2025 05:48 PM
చంద్రబాబు పరిపాలనలో ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి దూరమయ్యారు. సినిమా రిలీజ్కు డేట్లు ఇచ్చినట్టు సంక్షేమ పథకాలకు డేట్లు ప్రకటించడమే తప్ప, ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు.
జగనన్న..మీరే ఆదుకోవాలి
30-05-2025 05:42 PM
‘పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేసిన మీరు అందరి జీవితాల్లో మార్పు కోసం కృషి చేశారు. వాటిలో మీరు ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థ అన్నింట్లో మిన్నగా నిల్చింది
ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోటు
30-05-2025 03:30 PM
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ, అరాచక విధానాలను పరిచయం చేసింది. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ...
రాయలసీమ ఇప్పుడు గుర్తొచ్చిందా బాబూ?
30-05-2025 03:15 PM
సీమకు జీవనాడి అయిన హంద్రీనీవాను 5 టీఎంసీలకు కుదించిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. శుక్రవారం వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆలయ భూముల హస్తగతంకు కూటమి సర్కార్ కుట్ర
30-05-2025 03:05 PM
రాష్ట్రంలో దేవాలయాలకు మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములుంటే అందులో 87 వేల ఎకరాలు ఇప్పటికే కబ్జా కోరల్లో చిక్కుకుని ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఖరీదైన 4,244 ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయి.
ఎండోమెంట్ ల్యాండ్స్ టీడీపీ నేతలకు ధారాదత్తం
30-05-2025 02:30 PM
దేవాలయం భూముల లీజ్, జీవోలపై కూటమి ప్రభుత్వం లో భాగస్వామ్యం అయిన బీజేపీ, జనసేన పార్టీ నేతలు స్పందించాలి. దేవుడికి ద్రోహం చేసేందుకు చంద్రబాబు, కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది
సిద్ధం సభకు వచ్చిన జనాల్లో 10 శాతం కూడా మహానాడులో లేరు
30-05-2025 02:15 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. నిన్న టీడీపీ నేతలు బయటపెట్టి, బెదిరించి మహానాడుకు తరలించారు తప్ప స్వచ్ఛందంగా రాలేదు` అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి...
మహానాడు కాదు.. అబ్బా కొడుకుల డబ్బా నాడు
30-05-2025 02:04 PM
ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించిన ఘనత మహానేత వైయస్ ది. ప్రజల గుండెల్లో మహానేతలుగా దివంగత ఎన్టీఆర్, వైయస్ రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారు..తర్వాత ఆ ఘనత సాధించిన...
ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది
30-05-2025 01:24 PM
దివంగత నేత ఎన్టీఆర్ ఆత్మ ఘోసిస్తోంది . ఎక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు చెప్పిన అబద్ధాలు విని నవ్వుకుంటున్నారు. మహానాడు వేదికగా ఆత్మ గౌరవాన్ని చంపుకుని టీడీపీ నాయకులు
చంద్రబాబు రాయలసీమ ద్రోహి
30-05-2025 01:13 PM
కరవు, అబద్ధాలు, వెన్నుపోటుకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్
నారా లోకేష్ ఎన్టీఆర్ వారసుడు ఎలా అవుతాడు?
30-05-2025 11:21 AM
అవినీతితో వేల కోట్లు సంపాదించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మాత్రం ఈ తండ్రీకొడుకులను మించిన వారు ఉండరు. తండ్రీకొడుకులు రాష్ట్రానికి పట్టిన పీడ. అమరావతి పేరుతో అడ్డగోలుగా సంపాదిస్తూ రాష్ట్రాన్ని...
ఏపీ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి వైయస్ జగన్ అభినందనలు
30-05-2025 08:04 AM
మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణం గెలుచుకున్న జ్యోతి యర్రాజీకి హృదయపూర్వక అభినందనలు. మీ గెలుపు భారత్, ఆంధ్రప్రదేశ్కు గర్వ కారణం’ అని వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
29-05-2025
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
29-05-2025 09:22 PM
వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైయస్ జగన్మోహన్రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్లో నూతన వధూవరులు మేఘన, జోగి రాజీవ్లను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
వక్ఫ్ భూములను అప్పనంగా అప్పజెబుతున్నారు
29-05-2025 07:05 PM
తాడేపల్లి: అల్లాకు చెందిన వక్ఫ్ భూమిని లీజుకు మాత్రమే ఇవ్వాలని.. అమ్మకూడదు, కొనకూడదని తెలిసినా చంద్రబాబు తన వారికి కట్టబెట్టేందుకు అనువుగా పావులు కదుపుతున్నారు.
మహానాడు కాదు.. దగా నాడు, పీడనాడు
29-05-2025 07:01 PM
తెలుగు సాంప్రదాయం ప్రకారం కూతురు కొడుకైన లోకేష్ ఏ విధంగా ఎన్టీఆర్ కి వారసుడు అవుతారు. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన వారే ఎన్టీఆర్ వారసుడుగా ఉంటారు.
టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్
29-05-2025 06:39 PM
ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మహానాడు సాక్షిగా తంటాలు పడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు, పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం...
వైయస్ఆర్సీపీ క్రమశిక్షణా కమిటీ సమావేశం
29-05-2025 05:55 PM
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ అధినేత వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ్ళనున్నారు
ధాన్యానికి మద్దతు ధర పెంపు కేవలం 3 శాతమేనా ?
29-05-2025 03:50 PM
అందుకే రైతులు నష్టపోతున్నారని వారు స్పష్టంగా తమ నివేదికలో పేర్కొన్నారు. ఒక్క ధాన్యం విషయంలోనే కాదు మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కూడా కేంద్రం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి అని కోరుతున్నాను
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు దారాదత్తం
29-05-2025 03:22 PM
వైద్య విద్యను అభ్యసించాలని కలలు కనే పేదింటి బిడ్డల ఆశలను నెరవేర్చాలనే గొప్ప ఆశయంతో వైయస్ జగన్ ముందడుగు వేశారు. ప్రతి జిల్లా ప్రజలకు స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు...
రాజకీయ ప్రయోజనాలకు ఉద్యోగులను పావులుగా చేయడం దారుణం
29-05-2025 03:11 PM
యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయడానికి వారితో రిజిస్ట్రేషన్లు చేయించాల్సిందేనంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ వార్డు సచివాలయ ఉద్యోగులకు టార్గెట్లు ఇచ్చారు.
మానవత్వం చాటుకున్న వైయస్ జగన్
29-05-2025 02:52 PM
ఎమ్మెల్సీ అరుణ్ 108కు పలుమార్లు ఫోన్చేసినా స్పందించకపోవడంతో అటువైపుగా వెళ్తున్న ప్రయివేటు అంబులెన్స్లో వృద్ధురాలిని విజయవాడ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
నిర్మలా శిశు భవన్లో వైయస్ రాజారెడ్డి శత జయంతి
29-05-2025 02:43 PM
ఈ సందర్బంగా నిర్మల శిశు భవన్లో ఉన్న పిల్లలతో వైయస్ జగన్, వైయస్ భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు
కాకాణి కడిగిన ముత్యంలా బయటకి వస్తారు
29-05-2025 02:25 PM
ప్రతిపక్షాన్ని రాజకీయ ప్రత్యర్ధులుగా మాత్రమే చూడాలని.. శత్రువులుగా చూడొద్దని మా నాన్న చెప్పేవారు. అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం.
నా ధైర్యం వైయస్ జగనే
29-05-2025 12:21 PM
చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి. ఎన్నికల ముందు నారా లోకేష్ ప్రొద్దుటూరు టిడిపి టికెట్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కి ప్రకటించి మాట తప్పారు.
చంద్రబాబుకు సీఎం గా ఉండే అర్హత లేదు
29-05-2025 11:55 AM
చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. దొంగ హామీలతో ఆరు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేశారని ఆయన ఆక్షేపించారు.
పులివెందులలో రాత్రంతా హైడ్రామా
29-05-2025 11:34 AM
నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్ సహా పలువురు వైయస్ఆర్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
`కూటమి నేతల్లారా జాగ్రత్త.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు’
29-05-2025 11:18 AM
కడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘వైయస్ఆర్ జిల్లాలో జరుగుతున్న మహానాడుపై టీడీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు.
జూన్ 4న 'వెన్నుపోటు దినం` విజయవంతం చేయాలి
29-05-2025 11:13 AM
రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ గారు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »