నూత‌న వ‌ధూవ‌రుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఆశీస్సులు

జోగి రమేష్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన మాజీ ముఖ్య‌మంత్రి 

విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో జరిగిన వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో నూతన వధూవరులు మేఘన, జోగి రాజీవ్‌లను ఆశీర్వ‌దించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top