స్టోరీస్

17-07-2026

17-07-2026 12:23 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు కేవలం ఒక్క రూపాయితోనే పంట బీమా పొందే అవకాశం కల్పించడమే కాకుండా, పంట నష్టం జరిగిన వెంటనే బీమా పరిహారం అందించారని వీరుపాక్షి గుర్తు చేశారు.
17-07-2026 12:15 PM
700 వేదపారాయణ పోస్టులను రూ.15 లక్షల చొప్పున విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయని, ఇప్పటికీ ఫలితాలు వెల్లడించలేదని భూమన పేర్కొన్నారు.
17-07-2026 11:39 AM
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన ‘జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌’ ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెర తీసింది.
17-07-2026 11:29 AM
రాష్ట్రంలో 87.41 లక్షల మంది విద్యార్థులుండగా వారిలో 22.65 లక్షల మందికి చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎగవేయనుంది. 2026–27 విద్యా సంవత్సరానికి ‘తల్లికి వందనం’ పథకం అమలుకు గురువారం రూ.10,...
17-07-2026 11:22 AM
లక్షల సంఖ్యలో సబ్‌ డివిజన్లు, మ్యుటేషన్లను ప్రభుత్వమే ఉచితంగా చేసి రైతుల డబ్బు ఆదా చేసింది. కానీ చంద్రబాబు కూటమి సర్కారు వచ్చాక ఏడాది నిలిచిపోయి ఆ తర్వాత ప్రారంభమైన రీసర్వే ఇప్పుడు ముందుకు సాగడంలేదు.
17-07-2026 11:15 AM
టెండర్లలో అక్రమాలు జరిగినట్లు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నప్పటికీ చంద్రబాబు సర్కార్‌ వాటిని కట్టబెట్టింది. ఎందుకంటే పనులు దక్కించుకున్న మూడు కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులవి మరి...

16-07-2026

16-07-2026 06:56 PM
శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే వైయ‌స్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి ఐదేళ్ల పాటు ప్రతి ఏడాది రూ.24 వేల చొప్పున సుమారు 80 వేలకుపైగా చేనేత...
16-07-2026 06:53 PM
దరియా హుస్సేన్ కుటుంబానికి నిన్న రాత్రి నుంచి బెదిరింపులు తీవ్రమయ్యాయి. పోలీసులే స్వయంగా వాళ్ళ ఇళ్లకు వెళ్లి... 'కేసు వెనక్కి తీసుకోండి, పోలీసులకు సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టండి, సంతకాలు చేసి...
16-07-2026 06:46 PM
పొగాకు రైతులకు అండగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి రైతుకు, ప్రతి మహిళకు నా కృతజ్ఞతలు. వైయస్. జగన్ హయాంలో రైతులు సంతోషంగా పొగాకు అమ్ముకుని గౌరవంగా జీవించారు
16-07-2026 04:42 PM
​నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా మనుబోలు పోలీస్ స్టేషన్‌లో జరిగిన నిందితుడు ఏడుకొండల మృతి ముమ్మాటికీ లాకప్ డెత్. జిల్లా ఎస్పీ వాస్తవాలను వక్రీకరిస్తూ నిందితుడు స్టేషన్‌లోనే లేరని, పురుగుల మందు...
16-07-2026 04:39 PM
ముఖ్య‌మంత్రి కొడుకు నారా లోకేష్ ప్రొద్దుటూరికి వ‌చ్చి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గారి గురించి నోటికొచ్చిన‌ట్టు మాట్లాడేసి పోయాడు. ఆయ‌న వ‌చ్చి పోవ‌డం వ‌ల్ల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు జ‌రిగిన ప్రయోజ‌...
16-07-2026 04:35 PM
   రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం. వాటి కోసం గళం విప్పండి. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఇదివరకే మనం మద్దతు ఇచ్చాం. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది. ఎక్కడ...
16-07-2026 04:21 PM
సోషల్‌ మీడియా వేదికల్లో పార్టీ కార్యకర్తలు పోస్టు చేస్తున్న కంటెంట్‌ను తొలగించడం, వివిధ రకాలుగా అడ్డంకులు సృష్టించడం జరుగుతున్న నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీకి సొంతంగా ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను...
16-07-2026 04:16 PM
సోషల్‌ మీడియా వేదికల్లో పార్టీ కార్యకర్తలు పోస్టు చేస్తున్న కంటెంట్‌ను తొలగించడం, వివిధ రకాలుగా అడ్డంకులు సృష్టించడం జరుగుతున్న నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీకి సొంతంగా ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను...
16-07-2026 03:56 PM
హంద్రీనీవా ద్వారా 6.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందేలా ప్రాజెక్టును రూపకల్పన చేశారని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హంద్రీనీవా సామర్థ్యాన్ని
16-07-2026 03:53 PM
తాడేపల్లి : ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అధికారిక లాంఛనాలను స్పష్టంగా తిరస్కరించినప్పటికీ, బలవంతంగా వాటిని నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మ
16-07-2026 03:49 PM
అక్రమ మద్యం, కల్తీ మద్యం కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
16-07-2026 03:45 PM
లేపాక్షి మండల కన్వీనర్  సయ్యద్ నిస్సార్ , పార్టీ సీనియర్ నాయకులు శేషాద్రి రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, విజయ్ కుమార్, తిప్పన్న, నరసింహమూర్తి ఆధ్వర్యంలో నాయనపల్లి పంచాయతీ ఉప్పరపల్లి గ్రామానికి చెందిన
16-07-2026 01:15 PM
ఒక స్థలం వివాదంలో అనవసరంగా జోక్యం చేసుకుని, పోలీసు అధికారుల వేధింపులు, బెదిరింపుల కారణంగానే దరియా హుస్సేన్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన రాసిన సూసైడ్ నోట్‌లో కూడా తన మరణానికి పోలీసులే కారణమని స్పష్టంగా...
16-07-2026 11:58 AM
ఉదయం 10.30 గంటలకు జగన్‌ హెలీప్యాడ్‌కు చేరుకోగా శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేనురాజు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాలుకా సెంటర్, ప్రకాశంచౌక్,...
16-07-2026 11:20 AM
పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 
16-07-2026 11:15 AM
గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, విధుల్లో ఉన్న సిబ్బందిని తోసివేశారని ఆరోపిస్తూ ఏఆర్ ఎస్‌ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు పోలీసు సిబ్బంది ఫిర్యాదు చేయడంతో కేసు...

15-07-2026

15-07-2026 10:02 PM
త్వరలో జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
15-07-2026 09:57 PM
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అధికార టీడీపీ విచ్చలవిడి అక్రమాలకు పాల్పడుతోందని, రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన బూత్ లెవల్ అధికారులపై (BLOs) భౌతిక దాడులకు తెగబడుతోందని
15-07-2026 09:53 PM
చంద్రబాబు, లోకేష ఇద్దరు తండ్రి-కొడుకులు,  కూటమి నాయకులు వేదిక ఏదైనా వ్యక్తిగత దూషణలు, అసత్యాలు మాట్లాడటమే ఏకైక పనిగా పెట్టుకున్నారు. వైఎస్. జగన్ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో సహా ఏ ప్రాంతానికి...
15-07-2026 05:16 PM
త‌న జీవితాంతం రాజీలేని పోరాటం చేసిన గొప్ప మ‌నిషి ముద్ర‌గ‌డ పద్మ‌నాభం గారు. రాజకీయాల‌కు అతీతంగా ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న గొప్ప నాయ‌కుడు.
15-07-2026 04:04 PM
ముద్రగడ పద్మనాభం గారితో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్న శ్రీ వైయస్ జగన్, ఆయన ప్రజాసేవ, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు.
15-07-2026 03:45 PM
భీమవరం: చంద్రబాబు ఎప్పుడు వచ్చినా, రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతారని, ఇంకా ఆక్వా రంగం పరిస్థితి దారుణంగా మారుతుందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్ష
15-07-2026 03:11 PM
డాక్టర్ కేఎల్ రావు దేశ జలవనరుల అభివృద్ధికి జీవితాంతం అంకితభావంతో పనిచేసిన మహోన్నత ఇంజనీర్ అని కొనియాడారు. దేశవ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కోట్లాది
15-07-2026 02:23 PM
అనంతరం ముద్రగడ పద్మనాభం స్మృతికి నివాళిగా సభలో పాల్గొన్న వారంతా మౌనం పాటించి తమ గౌరవాన్ని తెలియజేశారు. తర్వాత ఆక్వా రైతులతో సమావేశ కార్యక్రమం ప్రారంభమైంది.

Pages

Back to Top