స్టోరీస్

18-07-2026

18-07-2026 01:53 PM
పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారం, ఉద్యమాలు, సమావేశాలు, మీడియా సమావేశాలు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయని చెప్పారు.
18-07-2026 01:49 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తూ అణచివేత ధోరణితో
18-07-2026 01:46 PM
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన అందించిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.
18-07-2026 01:42 PM
నాయకులు, కార్యకర్తలకు  జగన్ 2.0 సూపర్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, అధికారిక సమాచారం, కార్యకర్తల అనుసంధానానికి ఈ యాప్ సమర్థవంతమైన...
18-07-2026 01:39 PM
ఇర్మియాకు జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే కొత్త బోరు ఏర్పాటు చేయడానికి అవసరమైన సహాయం అందిస్తామని మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముందుకు
18-07-2026 01:35 PM
శ్రీ చెన్న బసవ రాజేంద్ర మహాస్వామి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన  వైయస్‌ జగన్‌, గవిమఠం ఉత్తరాధికారి శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామికి , మఠం భక్తులకు, శిష్యులకు తన ప్రగాఢ సానుభూతిని...
18-07-2026 09:44 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్న అంశంపై వైఎస్సార్‌సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
18-07-2026 09:41 AM
పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గౌరవిస్తూ రామాయపట్నం పోర్టును ప్రభుత్వ ఆధీనంలోనే పూర్తి చేసి రాష్ట్రానికి అంకితం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగంలో నిర్మించిన కీలక మౌలిక...
18-07-2026 08:30 AM
అమ్మఒడి పథకం ఈ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదు, మా ప్రభుత్వం తెచ్చిన పథకానికి పేరు మార్చి కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మార్చుకోవడం సహజమే కానీ, దీన్ని సక్రమంగా అమలు చేయడం...
18-07-2026 08:28 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుత పాలకుల వల్ల రైతులు తమ సమస్యలపై మళ్లీ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పండించిన పంటలకు...

17-07-2026

17-07-2026 04:53 PM
పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు, ముఖ్యమైన ప్రకటనలు, కార్యక్రమాలన్నీ లైవ్ ఫీడ్ రూపంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాజకీయ వేధింపులు, పోలీసు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు డిజిటల్...
17-07-2026 04:43 PM
రైతుల ఆందోళనలను పట్టించుకోకుండా, సమస్యలు పరిష్కరించే బదులు వారిపై పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని
17-07-2026 03:43 PM
వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో వైఎస్ జ‌గ‌న్ గారు చ‌దువుల‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. డ‌బ్బు లేదన్న కార‌ణంతో ఏ ఒక్క పేద విద్యార్థి కూడా చ‌దువుల‌కు దూరం కాకూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో దేశంలో ఎవ‌రూ చేయ‌ని విధంగా అమ్మ...
17-07-2026 03:34 PM
ప్రతి మండలంలో ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేసి, తప్పుడు కేసులు, వేధింపులకు గురవుతున్న ప్రజలు, పార్టీ నాయకులకు న్యాయ సహాయం అందిస్తామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రకటించారు
17-07-2026 03:25 PM
హంద్రీ-నీవా మొదటి దశ కాలువ వెడల్పు పనులు, రెండో దశ లైనింగ్ పనుల కోసం గత రెండేళ్లలో సుమారు రూ.3,850 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ, ఆ వ్యయానికి తగిన ఫలితాలు రైతులకు అందాయా
17-07-2026 02:53 PM
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రతి వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు, కార్యకర్త, సోషల్ మీడియా ప్రతినిధి తప్పనిసరిగా  జగనన్న 2.0 సూపర్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి...
17-07-2026 02:49 PM
క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే శక్తివంతమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా జగనన్న 2.0 సూపర్ యాప్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
17-07-2026 02:45 PM
పార్టీ నాయకత్వం, కార్యకర్తల మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పరచేందుకు జగనన్న 2.0 సూపర్ యాప్‌ను రూపొందించారని తెలిపారు.
17-07-2026 02:40 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతూ, అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.
17-07-2026 02:33 PM
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని కేకే రాజు ఆరోపించారు. ప్రజలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న అన్యాయాలను స్వేచ్ఛగా నమోదు చేసుకునేందుకు
17-07-2026 02:29 PM
గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో  వైఎస్ జగన్ గారి పాల‌న‌లో ఏటా పారదర్శకంగా ఎన్యూమరేషన్ జరిపి, 80 వేలకు పైగా ఉన్న మగ్గం కార్మికులందరికీ క్రమం తప్పకుండా ఏడాదికి 24వేల చొప్పున ఐదేళ్లూ అందించారు.
17-07-2026 02:24 PM
ఈ సందర్భంగా షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ, ప్రజలకు పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా చేరవేయడంలో జగనన్న 2.0 యాప్ ముఖ్యపాత్ర
17-07-2026 02:13 PM
స్విమ్స్ యాజమాన్యం విడుదల చేసిన 236 నర్సింగ్ పోస్టులు (24 బ్యాక్‌లాగ్, 212 రెగ్యులర్), 19 పారామెడికల్ పోస్టులు, 48 నాన్-పారామెడికల్ పోస్టుల నోటిఫికేషన్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.ని సాధారణంగా ఏ...
17-07-2026 12:23 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు కేవలం ఒక్క రూపాయితోనే పంట బీమా పొందే అవకాశం కల్పించడమే కాకుండా, పంట నష్టం జరిగిన వెంటనే బీమా పరిహారం అందించారని వీరుపాక్షి గుర్తు చేశారు.
17-07-2026 12:15 PM
700 వేదపారాయణ పోస్టులను రూ.15 లక్షల చొప్పున విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయని, ఇప్పటికీ ఫలితాలు వెల్లడించలేదని భూమన పేర్కొన్నారు.
17-07-2026 11:39 AM
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన ‘జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌’ ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెర తీసింది.
17-07-2026 11:29 AM
రాష్ట్రంలో 87.41 లక్షల మంది విద్యార్థులుండగా వారిలో 22.65 లక్షల మందికి చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎగవేయనుంది. 2026–27 విద్యా సంవత్సరానికి ‘తల్లికి వందనం’ పథకం అమలుకు గురువారం రూ.10,...
17-07-2026 11:22 AM
లక్షల సంఖ్యలో సబ్‌ డివిజన్లు, మ్యుటేషన్లను ప్రభుత్వమే ఉచితంగా చేసి రైతుల డబ్బు ఆదా చేసింది. కానీ చంద్రబాబు కూటమి సర్కారు వచ్చాక ఏడాది నిలిచిపోయి ఆ తర్వాత ప్రారంభమైన రీసర్వే ఇప్పుడు ముందుకు సాగడంలేదు.
17-07-2026 11:15 AM
టెండర్లలో అక్రమాలు జరిగినట్లు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నప్పటికీ చంద్రబాబు సర్కార్‌ వాటిని కట్టబెట్టింది. ఎందుకంటే పనులు దక్కించుకున్న మూడు కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులవి మరి...

16-07-2026

16-07-2026 06:56 PM
శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే వైయ‌స్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి ఐదేళ్ల పాటు ప్రతి ఏడాది రూ.24 వేల చొప్పున సుమారు 80 వేలకుపైగా చేనేత...

Pages

Back to Top