Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత ఎమర్జెన్సీ
ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలను అడ్డుకోవాలి
వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు దుర్మార్గం
కుప్పంలో వైయస్ఆర్సీపీ నేతలపై కేసులు
బడి తెరచినా విద్యా కానుక లేదు!
వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే కూటమి ప్రభుత్వానికి వణుకు
పీపీపీ ముసుగులో ప్రజల ఆస్తుల దోపిడీ
కొత్త పింఛన్ కాకమ్మ కథే!
హామీలు అమలు చేశామని నిరూపించగలరా?
స్టోరీస్
15-06-2026
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిందే
15-06-2026 05:07 PM
ఒక రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ లిఫ్టు పూర్తవుతుందని తెలిసినా, సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రాజెక్టును పక్కన పెట్టడం హేయం. అమరావతి కోసం రాయలసీమ భవిష్యత్తును చంద్రబాబు...
ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత ఎమర్జెన్సీ
15-06-2026 04:27 PM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియా ద్వారా అడ్డుకునేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనైతికంగా వ్యవహరిస్తోంది. 5 దశల ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ.. సోషల్ మీడియాలో వైయస్ఆర్సీపీ సెన్సార్...
ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలను అడ్డుకోవాలి
15-06-2026 03:13 PM
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలను కూడా బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు దుర్మార్గం
15-06-2026 03:08 PM
ప్రజల పక్షాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తుంటే కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు. సోషల్ మీడియా వేదికగా వాస్తవాలను ప్రజలకు...
కుప్పంలో వైయస్ఆర్సీపీ నేతలపై కేసులు
15-06-2026 02:58 PM
కుప్పంలో నిర్వహించిన నిరసన ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, దీంతో రాజకీయ కక్షతో పోలీసులు కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ భరత్ను ఏ-1గా చేర్చడంతో పాటు మొత్తం 35 మంది...
బడి తెరచినా విద్యా కానుక లేదు!
15-06-2026 02:45 PM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న విద్యా కానుక ద్వారా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులు అందించి పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించారని గుర్తు చేశారు
వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే కూటమి ప్రభుత్వానికి వణుకు
15-06-2026 02:34 PM
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవకతవకలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జరిగిన లోపాలను సాక్ష్యాధారాలతో ప్రజల ముందుకు తీసుకురావడంలో వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం ముందంజలో ఉందని తెలిపారు
పీపీపీ ముసుగులో ప్రజల ఆస్తుల దోపిడీ
15-06-2026 02:23 PM
రాష్ట్రంలో నారాసుర పరిపాలన సాగుతోంది. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ రెండేళ్లుగా పరిపాలనను గాలికి వదిలేసి పీపీపీ పాలన కొనసాగిస్తున్నారు. ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ పేరుతో ‘క్యాష్–రాజేష్–...
కొత్త పింఛన్ కాకమ్మ కథే!
15-06-2026 12:46 PM
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ సైతం నిలిచిపోయింది. అయితే, నెలన్నర నుంచి అధికార టీడీపీ అనుకూల మీడియాలో ‘వితంతువులకు పింఛను భరోసా – జూన్ నుంచి కొత్త వారికి–...
హామీలు అమలు చేశామని నిరూపించగలరా?
15-06-2026 12:03 PM
ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేస్తూ, రెండేళ్ల కాలంలో ఎంతమంది మహిళలకు ఆ సాయం అందించారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
జగనన్న కాలనీల భూసేకరణపై సీబీఐ విచారణకు సిద్ధమా?
15-06-2026 11:56 AM
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకూడదనే ఉద్దేశంతోనే కొందరు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా పెనమనూరు నియోజకవర్గంలో కూడా 558 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 29 వేల మంది...
టీడీపీ కబ్జా కోరల్లో వంకాయలవారి కుంట చెరువు
15-06-2026 11:50 AM
మార్చి 5న స్థానిక గ్రామస్తులతో కలిసి కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం చెరువులు, నీటి వనరులను ఇతర అవసరాలకు కేటాయించరాదని అప్పుడే వివరించామని...
మల్లు భట్టి విక్రమార్క, కిషన్రెడ్డికి వైయస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
15-06-2026 11:31 AM
ఆయన దీర్ఘాయుష్షుతో, సంపూర్ణ ఆరోగ్యం, ఆనందాలతో కూడిన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి
15-06-2026 09:44 AM
చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్షాల గొంతులను నులిమేయడం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మా అధికారిక ఇన్స్ట్రాగామ్ హ్యాండిల్ను తొలగించింది.
14-06-2026
శ్రీశైలం కాటేజీ వివాదం కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే
14-06-2026 06:16 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా, ఇటీవల మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో కూడా కాటేజీ తాళాలు దేవస్థానం అధికారుల వద్దే ఉన్నాయని గుర్తు చేశారు.
తెలుగుదేశం అనుబంధ సంస్థే సాధు పరిషత్
14-06-2026 05:44 PM
తెలుగు దొంగల పార్టీ (టీడీపీ) అనుబంధ సంస్థ సాధు పరిషత్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. స్వామి పేరుతో తనను తాను ప్రచారం చేసుకుంటున్న శివానందస్వామి దానికి అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు, సభ్యుడు కూడా
3.50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో కూటమి ఆటలు:
14-06-2026 05:40 PM
ఎస్సీఈఆర్టీ (SCERT) లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి సోషల్ స్టడీస్ లో రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు, టీజీటీ తెలుగులో 6వ ర్యాంకు వచ్చాయి
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి అండగా వైయస్ జగన్
14-06-2026 05:34 PM
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ పరిరక్షణకు వైయస్ జగన్ విశేష కృషి చేశారు. చింతామణి నాటకాన్ని నిషేధించి ఆ వర్గం మనోభావాలను గౌరవించిన ఘనత ఆయనకే దక్కుతుంది
డీఎస్సీ–2025 బాధితులకు అండగా ఉంటాం
14-06-2026 04:43 PM
ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీస్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు కూడా డీఎస్సీ అభ్యర్థులతో మాట్లాడారు.
కృష్ణా నదిలో పడవ ప్రమాదం బాధాకరం
14-06-2026 04:32 PM
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆయన కోరారు.
13-06-2026
తిరుపతిలో జరిగింది వెన్నుపోటు సభే
13-06-2026 07:48 PM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తిరుపతిలో మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒత్తాసు పలికిందని చెప్పారు. మీ మాటలకు నవ్వాలో, ఏడవాలో కూడా తెలియడం లేదు.
సూపర్ సిక్స్ కాదు.. 'సూపర్ మోసాలు':
13-06-2026 07:06 PM
అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందుల నెపంతో 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని అటకెక్కించి, దానికి ప్రత్యామ్నాయంగా 'పీ4' తీసుకొచ్చామనడం మహిళలను నిలువునా వంచించడమే.
తిరుపతి సభ విజయోత్సవం కాదు.. వెన్నుపోటు ఉత్సవం
13-06-2026 06:30 PM
తిరుపతిలో ఈ నెల 12న జరిగినది కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ కాదు.. ఆరు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సభ. చంద్రబాబు రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏంటో గూగుల్లో వెతికినా కనిపించవు
సాలూరు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీలోకి భారీ చేరికలు
13-06-2026 04:10 PM
ఈ సందర్భంగా రాజన్నదొర వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలపై విశ్వాసంతోనే ప్రజలు స్వచ్ఛందంగా
ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా మోసం
13-06-2026 03:57 PM
చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరచిపోయారని, రెండు సంవత్సరాల తర్వాత హెలికాప్టర్లో మేనిఫెస్టో చదివానని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు
‘మెగా డీఎస్సీ’ కాదు.. ‘మెగా స్కామ్’..
13-06-2026 03:50 PM
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన నియామక ప్రక్రియ ఎప్పుడూ చూడలేదన్నారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను బలహీనపరిచారని...
గిట్టుబాటు ధరల పతనంతో సంక్షోభంలో పొగాకు రైతులు
13-06-2026 03:41 PM
ఒంగోలు దక్షిణాది నల్ల నేలల ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. జూన్ 12న అక్కడ సగటు ధర కిలోకు కేవలం రూ.200.41 మాత్రమే నమోదైందని, కనిష్ఠ ధర రూ.160కు పడిపోయిందని చెప్పారు
వైయస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ మూక దాడులు
13-06-2026 11:43 AM
బసాపురం గ్రామానికి చెందిన కుమ్మరి అల్లయ్య, మోరి డొంకయ్య, మేకల ప్రహ్లాద, శివ, కురువ నవీన్ బైక్లపై వస్తుండగా టీడీపీ వర్గీయులు వెంబడించారు. బూదూరుకు చెందిన పెద్ద నాగప్ప మోటార్ సైకిల్ను,
ఆడబిడ్డ నిధికి మంగళం!
13-06-2026 11:37 AM
టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ప్రకటించిన "సూపర్-6" హామీల్లో ఆడబిడ్డ నిధిపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామని, అధికారంలోకి...
రెండేళ్ల నారాసుర పాలన.. రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు
13-06-2026 11:25 AM
నిత్యం మోసాలు, రాజకీయ కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలన వైఫల్యంపై శుక్రవారం రాష్ట్ర...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »