స్టోరీస్

07-05-2026

07-05-2026 03:57 PM
నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌  చేశారు.
07-05-2026 03:45 PM
రాజకీయ కక్షసాధింపుతోనే సజ్జల భార్గవ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం కూటమి ప్రభుత్వ అణిచివేత
07-05-2026 03:39 PM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను ఒక యూనిట్‌గా తీసుకుని అన్ని రైస్ మిల్లుల్లో సీఎంఆర్ విధానం అమలు అయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని ఆయన...
07-05-2026 03:11 PM
రాష్ట్రంలో ఏ పంట పండించిన రైతుకూ న్యాయం జరగడం లేదని మండిపడ్డ శ్రీదేవమ్మ, ధాన్యం పండించిన రైతులు కూడా తమ పంటను అమ్ముకోలేక గిట్టుబాటు ధర కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు
07-05-2026 02:37 PM
వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టి గౌరవించిందని గుర్తుచేశారు. అలాగే అల్లూరి పర్యటించిన ప్రాంతాల్లో మ్యూజియంలు ఏర్పాటు చేసి ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు...
07-05-2026 01:07 PM
వైయస్ జగన్ హయాంలో పేదలకు అందజేసిన ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. గతంలో తాము ఇచ్చిన ఇళ్లను 'అగ్గిపెట్టెలు' అని విమర్శించిన చంద్రబాబు.. ప్రతి పేదవాడికి 2 నుండి 3 సెంట్ల...
07-05-2026 01:00 PM
1953లో కేవలం 22 ఏళ్ల వయస్సులోనే తోడేరు పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికై రాజకీయాల్లో అడుగుపెట్టిన రమణారెడ్డి, ఎలాంటి అండదండలు లేకుండా స్వయంకృషితో ఎదిగి జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా నిలిచారు.
07-05-2026 12:51 PM
రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు అవసరమైన యూరియా, పురుగుమందులు సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, దీంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని నాయకులు మండిపడ్డారు
07-05-2026 12:48 PM
పంటి, కంటి, హోమియోపతి వైద్యులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసిన నరేన్ రామాంజులరెడ్డి, ముఖ్యంగా వృద్ధులు హోమియోపతి వైద్యంపై ఆధారపడుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం డాక్టర్లు లేకపోవడంతో...
07-05-2026 12:45 PM
“రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అన్నదాత కన్నీరు మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు” అంటూ ఆయన మండిపడ్డారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నా, రైతులను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని...
07-05-2026 12:27 PM
ఆ భూమిని అమ్ముకునే ప్రయత్నం జరిగిన విషయాన్ని అంగీకరించడం ద్వారా అసలు నిజాలు బయటపడ్డాయని రాచమల్లు పేర్కొన్నారు. ముఖ్యంగా దళితులకు సంబంధించిన భూమిని ఇతరుల పేర్లపై విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని
07-05-2026 11:45 AM
స్వరాజ్య సాధన కోసం ఆ సమరయోధుడు సాగించిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన్యం జిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం. నేడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.
07-05-2026 11:39 AM
దేశంలోనే అత్యంత క‌రువుపీడిత ప్రాంతంగా ఉన్న రాయ‌ల‌సీమ మీద చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం మ‌రింత ప‌గ‌బ‌ట్టింది. సీఎం చంద్ర‌బాబు సీమ‌లో పుట్టి కూడా సీమ రైతుల ప‌ట్ల నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. చంద్ర‌...

06-05-2026

06-05-2026 07:42 PM
పార్టీ నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) సాంకేతికంగా దిట్టగా ఉండాలని, బూత్ లెవల్ అధికారులతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు.
06-05-2026 07:12 PM
కొల్లం గంగిరెడ్డికి, వైఎస్ జగన్‌కు ఎటువంటి సంబంధం లేదని, రెండు దశాబ్దాలుగా పరిచయం కూడా లేదని స్పష్టం చేశారు. గంగిరెడ్డి బీజేపీలో చేరింది పురందేశ్వరి సమక్షంలోనేనని గుర్తుచేస్తూ, ఇప్పుడు జగన్‌కు ఎలా...
06-05-2026 06:52 PM
 రైతులను గాలికొదిలేస్తే చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోకపోతే వారి తరపున మరింత ఉధృతంగా పోరాటం చేస్తాం. 
06-05-2026 05:02 PM
ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
06-05-2026 04:56 PM
విత్తనాలు, ఎరువులు, కార్మిక వ్యయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి కొనసాగితే రైతులు అప్పుల్లో కూరుకుపోయే...
06-05-2026 04:49 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైయ‌స్ఆర్‌కు దక్కుతుందని, అలాగే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచినది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని అన్నారు.
06-05-2026 04:17 PM
2021లో ‘బ్లడ్‌ శాండర్స్‌’ పేరుతో ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు ఉడుముల సుధాకర్‌ రెడ్డి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని 2023లో ‘ప్లానెట్‌ కిల్లర్స్‌’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించబడింది
06-05-2026 03:18 PM
వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం నిర్మాణ సమయంలో టిడిపి నేతలు అడ్డంకులు సృష్టించారని, 90 శాతం పూర్తయిన కార్యాలయాన్ని కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అడ్డుకున్నారని ఆక్షేపించారు
06-05-2026 02:11 PM
మొక్కజొన్న రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల నష్టపోతున్నారని అన్నారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, వెంటనే చర్యలు తీసుకుని సరైన మద్దతు ధర...
06-05-2026 12:57 PM
మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఒక కిలో పొగాకు సాగు చేయడానికి రూ.300 వరకు...
06-05-2026 12:48 PM
కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేసి వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. గత కొద్ది రోజులుగా శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని వరుసగా
06-05-2026 12:44 PM
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేయడం అన్యాయమని విమర్శించారు.
06-05-2026 12:39 PM
ఈ సమావేశంలో వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడం, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన విధానాలపై ఇరు దేశాల మధ్య సహకారం ఎలా పెంచుకోవాలన్న దానిపై సమగ్రంగా చర్చించారు...
06-05-2026 11:43 AM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
06-05-2026 11:37 AM
తాడేపల్లి:    వ్యక్తి చనిపోయినంత మాత్రాన మార్గదర్శి కేసు మూసివేస్తారనుకోవడం భ్రమేనని, సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్య
06-05-2026 11:34 AM
తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులకు కనీస మద్దతు ధర (MSP) కూడా దక్కడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధ
06-05-2026 11:32 AM
నెల్లూరు: ల‌క్ష జ‌నాభా కూడా లేని 29 గ్రామాల అమ‌రావ‌తి మీద ఉన్న శ్ర‌ద్ధ చంద్ర‌బాబుకి రాయ‌ల‌సీమ లిఫ్టు ఇరిగేష‌న్ ప్రాజెక్టు మీద లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు మండిప‌డ్డారు.

Pages

Back to Top