స్టోరీస్

09-04-2026

09-04-2026 06:25 PM
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే  డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు.
09-04-2026 05:59 PM
ఈ కష్టకాలంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
09-04-2026 05:26 PM
విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏబీఎన్ రాధాకృష్ణపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి  లంపల్లి శ్రీనివాసరావు , మాజీ మేయర్ మరియు ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు  రాయన...
09-04-2026 04:09 PM
కేంద్రం విడుదల చేసిన రూ. 1,026 కోట్ల నిధులను ఇన్నాళ్లూ తొక్కిపెట్టి, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన అడ్డం పెట్టుకుని అధికారుల ద్వారా నిధులు మళ్లించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
09-04-2026 10:21 AM
వైఎస్‌ అధికారం కోసం పాదయాత్ర చేయలేదు. పాదయాత్ర చేసిన తరువాత అధికారం వచ్చింది. ఆయన సమర్థతను, ఆద రణను చూసిన ప్రజలు ఆయన అయితేనే మనకు మంచి జరుగుతుందని నమ్మి ఆయనకు అధికార పీఠం అందించారు.
09-04-2026 10:11 AM
2003 ఏప్రిల్‌ 9వ తేదీన ఎర్రటి ఎండలో వైయ‌స్ఆర్‌ మొదలుపెట్టిన పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని.. “నేనున్నాననే భరోసా ఇచ్చింది” అని వైయ‌స్ జగన్‌ అన్నారు.
09-04-2026 09:45 AM
అనంతపురంలో పచ్చదనం రావడానికి తానే కారణమని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. "హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించి రాయలసీమ గొంతు కోసిన వ్యక్తి చంద్రబాబు
09-04-2026 09:36 AM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో విపక్ష పార్టీ అయిన వైయ‌స్ఆర్‌సీపీపై, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దురుద్దేశపూరితంగా కథనాన్ని ప్రసారం చేసింది.
09-04-2026 09:32 AM
మండలిలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తప్పుడు సమాచారం ఇవ్వడం, విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన వారిపై తగిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. అని మండలి విపక్షనేత గవర్నర్‌కు రాసిన...
09-04-2026 09:27 AM
వీకెండ్ కామెంట్స్‌, కొత్త పలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ త‌న ఛానెల్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల భార్య‌ల గురించి నీచంగా మాట్లాడాడు. ఆ త‌ప్పుడు వ్యాఖ్య‌ల‌ను రాధాకృష్ణ త‌క్ష‌ణ‌మే వెన‌క్కి తీసుకుని మ‌హిళ‌ల‌...

08-04-2026

08-04-2026 05:47 PM
 అమరావతిలో కనీస మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. అమరావతిలో పనులు పూర్తయ్యే సరికి ఎన్నేళ్లు,
08-04-2026 04:52 PM
అమరావతి ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, “లక్షల కోట్లతో అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోంది. బినామీలకు లాభాలు చేకూర్చే విధంగా అవినీతికి రాజధానిగా మార్చేశారు” అని అన్నారు
08-04-2026 04:06 PM
ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు
08-04-2026 04:02 PM
అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం మావిగన్. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబు గారు మీరు చేస్తున్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్...
08-04-2026 03:41 PM
ఇప్పటికే 50 వేల ఎకరాలు సేకరించగా, లక్ష ఎకరాల అభివృద్ధికి సుమారు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇది సాధ్యమయ్యే అంశమా అని ప్రశ్నించారు
08-04-2026 02:27 PM
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పరంధామ రెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు బెస్త గోపాల్, వడ్డే మల్లి, పర్వతయ్య, మహమ్మద్ హుస్సేన్, మైనార్టీ సంఘం అధ్యక్షుడు అబ్దుల్లా
08-04-2026 01:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వైయ‌స్ఆర్‌సీపీ...
08-04-2026 11:47 AM
ఏపీలో వైయ‌స్ఆర్‌సీపీ కేడర్‌ లక్ష్యంగా కూటమి ప్రభుత్వ అరాచక పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. వైయ‌స్‌ జగన్‌ వరుసగా అన్ని నియోజకవర్గాల కేడర్‌తో భేటీ అయ్యి మనోధైర్యం నింపుతున్నారు.
08-04-2026 09:26 AM
ఇది మహిళలను అవమానించడానికే కా­దు.. ప్రజల్లో ‘మావిగన్‌’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడా­నికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ప్రయత్నం

07-04-2026

07-04-2026 07:14 PM
రాజధానిపై జగన్ గారు చేసిన 'మావిగన్' ప్రతిపాదనకు సమాధానం చెప్పలేక, ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ నేతల భార్యలను, సోదరీమణులను కించపరిచేలా మాట్లాడటం నీచానికి పరాకాష్ఠ
07-04-2026 07:09 PM
 ఆరోగ్యశ్రీ ఆగిపోయి రోగులు ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కార దిశలో ప్రభుత్వం కనీసం చొరవ చూపడం లేదు. చివరకు అత్యవసర వైద్య సేవలు కూడా నిలిచిపోయి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే దేవతల రాజధాని అంటూ...
07-04-2026 07:02 PM
రాజశేఖర్‌ రెడ్డి ఏడు గంటల నుంచి 9 గంటలకు పెంచి ఉచిత విద్యుత్‌ ఇచ్చాడు. రైతుల అప్పులు తీర్చి చరిత్ర సష్టించిన రాజశేఖర్‌ రెడ్డిని దేశమంతా గుర్తించింది
07-04-2026 06:59 PM
చంద్రబాబుది విద్వేషం, విధ్వంస పాలన. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది చంద్రబాబే. ఏబీఎన్‌ రాధాకృష్ణ, ఈనాడు కిరణ్‌ ఇద్దరూ కీచక, దుశ్వాసనుల్లా మారారు
07-04-2026 06:54 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మొసలి కన్నీరు పెడుతున్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేష్‌లు.. ఇవే వ్యాఖ్యలు తమ కుటుంబానికి అన్వవించుకుని చూస్తే బాగుంటుంది
07-04-2026 04:52 PM
‘మన దేశానికి ఈ విజయం చారిత్రాత్మక మైలురాయిని అందించింది. మన అణు ప్రస్థానంలో ఈ విజయం గొప్ప ముందడుగు. ఈ 500 మెగావాట్ల రియాక్టర్  తరతరాలకు సురక్షితమైన విద్యుత్ శక్తిని అందిస్తుంది
07-04-2026 04:46 PM
ఈ నిరసనకు మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్, హిందూపురం సమన్వయకర్త దీపికా పాల్గొన్నారు. 
07-04-2026 04:19 PM
 తాడేపల్లి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ
07-04-2026 04:02 PM
 అయినవిల్లి మండలం కే.జగన్నాధపురం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతకు చెందిన షెడ్‌ను అధికారులు కూల్చివేయ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు
07-04-2026 03:34 PM
అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారహిత జర్నలిజాన్ని ఖండిస్తూ, మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా నిరసన తెలుపుతూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. 
07-04-2026 03:25 PM
ఈ ఘటనపై స్పందించిన వైయ‌స్ జగన్, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు.

Pages

Back to Top