స్టోరీస్

10-04-2026

10-04-2026 10:59 PM
 1995లో తాడేపల్లిలో ఏర్పాటైన స్మాల్‌ క్యాన్‌ ఫిల్లింగ్‌ దేశవ్యాప్తంగా ఉన్న 8 యూనిట్లలో ఒకటి కాగా, అది ఈ ప్రాంత అవసరాల్లో 35 శాతం వరకు తీరుస్తోందని ఎంపీ గురుమూర్తి తెలిపారు
10-04-2026 10:52 PM
తాడేపల్లి: "ప్రపంచ స్థాయి రాజధాని పేరిట సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ  స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ
10-04-2026 10:45 PM
చంద్ర‌త‌బాబు ఎప్పుడు ముఖ్య‌మంత్రిగా ఉన్నా రాయ‌ల‌సీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోంద‌ని, రాయ‌ల‌సీమ ప్రాంతాన్ని మ‌ళ్లీ వ‌ల‌స‌లు, ఆత్మ‌హ‌త్య‌లకు నిల‌యంగా మార్చేసే కుట్ర జ‌రుగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు
10-04-2026 10:35 PM
రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని వైయస్‌ జగన్  తీవ్రంగా మండిపడ్డారు
10-04-2026 10:29 PM
పార్టీ సంస్ధాగత నిర్మాణంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి కమిటీల ఏర్పాటు పకడ్బందీగా జరుగుతోందని తెలిపారు. కమిటీల నియామకం సక్రమంగా జరిగితే కార్యకర్తల్లో ఓనర్‌షిప్ భావన పెరుగుతుందని
10-04-2026 01:08 PM
సీమ ప్రజలు టీడీపీ కూటమికి పట్టం కట్టినప్పటికీ, ప్రస్తుతం ఆ ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలను నిరాశపరుస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాతే రాయలసీమ లిఫ్ట్...
10-04-2026 12:45 PM
రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, తాగునీరు వంటి సదుపాయాలకే రూ. 2 లక్షల కోట్లు అవసరమయ్యే అమరావతి అస్సలు సాధ్యమయ్యేది కాదని తెలిసీ చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు.
10-04-2026 12:31 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీమలోని ఇతర ప్రాజెక్టులకు ఇన్సూరెన్స్‌లా పనిచేస్తుందని పేర్కొన్నారు. రాయలసీమపై ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
10-04-2026 11:43 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని గత ప్రభుత్వం కాలంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరాయని, ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా పరిపాలన సాగిందని గుర్తుచేశారు
10-04-2026 11:35 AM
పార్టీ ఆర్గనైజేషన్‌ను పూర్తిగా కొత్తగా రూపొందిస్తూ, గ్రామం, వార్డు స్థాయిలో కమిటీల ఏర్పాటు ప్రారంభించడం ఒక కీలక దశగా ఉంటుంది. గతంలో లిస్టులు తయారు చేసి పంపించే విధానానికి భిన్నంగా, ఈసారి గ్రాస్‌రూట్...

09-04-2026

09-04-2026 09:29 PM
మాట మీద నిల‌క‌డ‌లేని వ్య‌క్తులే సైకోలైతే ప్ర‌పంచంలో చంద్ర‌బాబుని మించిన సైకో ఇంకొక‌రు ఉండ‌రని వైయ‌స్ఆర్‌సీపీ డాక్ట‌ర్స్ సెల్ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు మండిప‌డ్డారు.
09-04-2026 09:25 PM
విశాఖపట్నం: ఆచరణకు సాధ్యం కాని అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా జగన్‌గారు సూచించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరుతో కూడిన ‘మావిగన్‌’పై సమాధానం చెప్పలేని టీడీపీ, దిగజారి డైవర్షన్‌ పాలి
09-04-2026 07:41 PM
కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా... రాజధానిలో ఇప్పటివరకు ఎలాంటి ప్రపంచ స్థాయి నిర్మాణాలు లేవు, కేవలం గ్రాఫిక్స్‌తోనే కాలక్షేపం చేస్తున్నారు.
09-04-2026 06:25 PM
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే  డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు.
09-04-2026 05:59 PM
ఈ కష్టకాలంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
09-04-2026 05:26 PM
విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏబీఎన్ రాధాకృష్ణపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి  లంపల్లి శ్రీనివాసరావు , మాజీ మేయర్ మరియు ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు  రాయన...
09-04-2026 04:09 PM
కేంద్రం విడుదల చేసిన రూ. 1,026 కోట్ల నిధులను ఇన్నాళ్లూ తొక్కిపెట్టి, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన అడ్డం పెట్టుకుని అధికారుల ద్వారా నిధులు మళ్లించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
09-04-2026 10:21 AM
వైఎస్‌ అధికారం కోసం పాదయాత్ర చేయలేదు. పాదయాత్ర చేసిన తరువాత అధికారం వచ్చింది. ఆయన సమర్థతను, ఆద రణను చూసిన ప్రజలు ఆయన అయితేనే మనకు మంచి జరుగుతుందని నమ్మి ఆయనకు అధికార పీఠం అందించారు.
09-04-2026 10:11 AM
2003 ఏప్రిల్‌ 9వ తేదీన ఎర్రటి ఎండలో వైయ‌స్ఆర్‌ మొదలుపెట్టిన పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని.. “నేనున్నాననే భరోసా ఇచ్చింది” అని వైయ‌స్ జగన్‌ అన్నారు.
09-04-2026 09:45 AM
అనంతపురంలో పచ్చదనం రావడానికి తానే కారణమని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. "హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించి రాయలసీమ గొంతు కోసిన వ్యక్తి చంద్రబాబు
09-04-2026 09:36 AM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో విపక్ష పార్టీ అయిన వైయ‌స్ఆర్‌సీపీపై, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దురుద్దేశపూరితంగా కథనాన్ని ప్రసారం చేసింది.
09-04-2026 09:32 AM
మండలిలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తప్పుడు సమాచారం ఇవ్వడం, విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన వారిపై తగిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. అని మండలి విపక్షనేత గవర్నర్‌కు రాసిన...
09-04-2026 09:27 AM
వీకెండ్ కామెంట్స్‌, కొత్త పలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ త‌న ఛానెల్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల భార్య‌ల గురించి నీచంగా మాట్లాడాడు. ఆ త‌ప్పుడు వ్యాఖ్య‌ల‌ను రాధాకృష్ణ త‌క్ష‌ణ‌మే వెన‌క్కి తీసుకుని మ‌హిళ‌ల‌...

08-04-2026

08-04-2026 05:47 PM
 అమరావతిలో కనీస మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. అమరావతిలో పనులు పూర్తయ్యే సరికి ఎన్నేళ్లు,
08-04-2026 04:52 PM
అమరావతి ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, “లక్షల కోట్లతో అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోంది. బినామీలకు లాభాలు చేకూర్చే విధంగా అవినీతికి రాజధానిగా మార్చేశారు” అని అన్నారు
08-04-2026 04:06 PM
ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు
08-04-2026 04:02 PM
అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం మావిగన్. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబు గారు మీరు చేస్తున్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్...
08-04-2026 03:41 PM
ఇప్పటికే 50 వేల ఎకరాలు సేకరించగా, లక్ష ఎకరాల అభివృద్ధికి సుమారు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఇది సాధ్యమయ్యే అంశమా అని ప్రశ్నించారు
08-04-2026 02:27 PM
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పరంధామ రెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, భాస్కర్ రెడ్డి, పంచాయతీ అధ్యక్షులు బెస్త గోపాల్, వడ్డే మల్లి, పర్వతయ్య, మహమ్మద్ హుస్సేన్, మైనార్టీ సంఘం అధ్యక్షుడు అబ్దుల్లా
08-04-2026 01:15 PM
వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని వైయ‌స్ఆర్‌సీపీ...

Pages

Back to Top